రాజాంలో టీడీపీ-జనసేన  కూటమికి భారీ షాక్ 

వైయ‌స్ఆర్‌సీపీలోకి 135 కుటుంబాలు

విజ‌య‌న‌గ‌రం: రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ-జనసేన  కూటమికి భారీ షాక్ త‌గిలింది. రాజాం నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జి డాక్ట‌ర్‌ తలే రాజేష్  ఆధ్వర్యంలో గురువారం  రాజాం టౌన్ 20వ వార్డ్ హరిజన వీధికి చెందిన సిఖ.దిలీప్, టోoపల.అవినాష్, కూన.నరేష్, గొకవలస.ప్రశాంత్, సర్వసిద్ది, దివాకర్, విష్ణుపాత్రుని. దుర్గా ప్రసాద్, తలచింతల.గణేష్, గొండేల. తేజ , గొండేల.పవన్, ఈర్ల.భవాని,బొడ్డేపల్లి. ఈశ్వర రావుల‌తో పాటు మ‌రో 135 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. పార్టీ  పట్టణ అధ్యక్షులు పాలవలస. శ్రీనివాస రావు నేతృత్వంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.   

Back to Top