సాయంత్రం ఢిల్లీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బస చేస్తారు.

Back to Top