రైతును రాజును చేసేలా వైయ‌స్ జగన్ మేనిఫెస్టో రూపొందించారు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బ్రహ్మానందరెడ్డి 

తాడేప‌ల్లి: రైతును రాజును చేసేలా వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి మేనిఫెస్టో రూపొందించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మేనిఫెస్టోపై ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

  • సీఎం వైయ‌స్ జగన్ పాలనలో రైతులకు ఎప్పుడూ జరగని మేలు జరిగింది
  • కౌలు రైతులకు సైతం రైతుభరోసా పథకాన్ని జగన్ అందించారు
  • - ఆర్.బీ.కే.ల ఏర్పాటుతో  అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతులకు అందేలా జగన్ చేశారు 
  • - ఉచిత రైతు భీమా నుండి రైతులకు అన్ని రకాలుగా మేలు చేశారు 
  • - జగన్ గొప్ప ఆర్థిక వేత్త
  • - అందుకే రైతుల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుని పథకాలను అమలు చేశారు 
  • - చుక్కల భూముల సమస్యలను జగన్ పరిష్కరించారు
  • - భూముల రీసర్వే చేసి రైతులకు మేలు చేకూర్చారు
  • -  రైతు భరోసా కేంద్రాల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
  • - పంటకు అవసరం అయినా పనులతో పాటు ఒకవేళ నష్ట పోయిన రైతులకి  ఈ కేంద్రాలు ఊపయోగకరంగా ఉంటాయి.
  • - రుణమాఫీల‌ పేరుతో మోసం చేసే సంస్కృతి జగన్ ది కాదు
  • - ప్రజలకు చేయగలిగినవి మాత్రమే జగన్ మేనిఫెస్టోలో పెట్టారు
  •  
Back to Top