రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
నేటి నుంచి ఇతర రాష్ట్రాలో ఆరోగ్యశ్రీ వర్తింపు
01 Nov 2019 11:40 AM
పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
అమరావతి: పేదలకు నేటి నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రిల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు