వైయస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో విడుదలఎన్నికల తరువాత మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తాళం కాసేపట్లో వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి ఐదేళ్ల ప్రయాణం అద్భుతం ఆ ద్రోహం మీ బాబుదే రామోజీబాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
కర్నూలు జిల్లా సిద్ధమా…?
29 Mar 2024 9:25 AM
సీఎం వైయస్ జగన్ ట్వీట్
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 3వ రోజు కర్నూలు జిల్లాలో సీఎం వైయస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు వైయస్ జగన్ కర్నూలు జిల్లా సిద్ధమా అంటూ ట్వీట్ చేశారు.
ఇవాళ యాత్ర పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకోనున్న సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచార రథం ..సాయంత్రం బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు.