సుపరిపాలనకు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  సుప‌రిపాల‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో అధిక  ప్రాధాన్య‌త క‌ల్పించామ‌ని పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)  ఖాతాలో ట్వీట్ చేశారు.

మన మేనిఫెస్టో ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం రెండు పేజీలే. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు-నేడు స్కూళ్లు, హాస్పిటల్, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత, పెన్షన్ పెంపు, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలనకి అధిక ప్రాధాన్యత కల్పించామ‌ని ట్వీట్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

Back to Top