మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రైతులను మోసం చేసిన ఘతన చంద్రబాబుదే
16 Oct 2019 3:10 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య
అమరావతి: రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సి.రామచంద్రయ్య విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబే అని మండిపడ్డారు.2004లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ను చంద్రబాబు వ్యతిరేకించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.రైతులను నిలువునా ముంచిన చంద్రబాబు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు విధానం అందితే జట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని విమర్శించారు. మధ్యవర్తిత్వం కోసం తన బినామీలను, బ్రోకర్లను బీజేపీలోకి పంపారని దుయ్యబట్టారు. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుందని చంద్రబాబుకు రామచంద్రయ్య సలహా ఇచ్చారు.