20-11-2025
20-11-2025 04:59 PM
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 37వ వార్డులో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా (రచ్చబండ) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో...
20-11-2025 04:42 PM
పూర్తి చేసిన సంతకాలను ఇవాళ అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి అందజేశారు. దీంతో విద్యార్థి విభాగం నేతలను అనంత వెంకట్రామిరెడ్డి అభినందించారు.
20-11-2025 04:35 PM
టి అన్నారం గ్రామంలో గత ఎన్నికల ఏజెంట్ నిలబడదనే అక్కసు తో భీమనాదం వెంకట ప్రసాద్ అనే యువకుడిపై గ్రామ టిడిపి నాయకులు కత్తితో దాడి చేశారని తెలిపారు.
20-11-2025 04:17 PM
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయి..
20-11-2025 04:06 PM
అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలోని
20-11-2025 03:34 PM
ఇటీవల కోర్టు అనుమతితో వైయస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చారు. వైయస్ జగన్ రాక నేపథ్యంతో హైదరాబాద్ నాంపల్లి...
20-11-2025 01:16 PM
పోలీసుల తీరును నిరసిస్తూ వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్ఆర్), పలువురు పార్టీ నేతలు పోలీసు స్టేషన్ ఎదుట భైటాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరు...
19-11-2025
19-11-2025 10:31 PM
రాయన భాగ్యలక్ష్మి(విజయవాడ మేయర్)ని, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రయినిధిగా సంపతి విజితలను నియమిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
19-11-2025 10:26 PM
పాడేరులో వైయస్.జగన్ హాయంలో నిర్మించిన ఈ మెడికల్ కాలేజీ గతేడాదే 50 సీట్లతో ప్రారంభమైంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిన 50 సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న...
19-11-2025 10:23 PM
నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్పాండ్లో ఉన్న తన నివాసానికి చేరుకుంటారని పార్టీకేంద్ర కార్యాలయం వెల్లడించింది.
19-11-2025 10:18 PM
ఎంతసేపటికీ పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే రైతులకు మేలు చేసే మాట ఒక్కటీ చెప్పలేకపోయాడు. వైయస్ఆర్సీపీ హయాంలో సీఎంయాప్ను తీసుకొచ్చి రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేస్తే చంద్రబాబు కొత్త...
19-11-2025 10:12 PM
రాష్ట్రంలో రాజ్యంగబద్దమైన పాలన సాగడం లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత చట్టాలు, రాజ్యాంగంతో మాకు పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చట్టాలను చేతిలోకి తీసుకుని... రాజ్యాంగం పట్ల కనీస గౌరవం లేకుండా...
19-11-2025 06:39 PM
చంద్రబాబు ప్రభుత్వమే 1997లో జీవో ఇచ్చింది. కేబినెట్ మంత్రికి హుందాతనం ఉండాలి. కానీ ఆ సభలో మీరు మాట్లాడిన భాష, మీరు వ్యవహరించిన తీవ్ర అభ్యంతరకరం. కులం నీకు మాత్రమే పరిమితం కాదు.
19-11-2025 05:28 PM
అక్రమ అరెస్టులు, కేసులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న సీఎం చంద్రబాబు కుట్రలు ఇంకెన్నో రోజులు సాగవు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడినందుకు హిందూపురం వైయస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ...
19-11-2025 04:58 PM
తమ కుమార్తెకు నామకరణం చేయాలని మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనా దేవి దంపతులు వైయస్ జగన్ను కోరారు.
19-11-2025 04:15 PM
వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి పాల్గొని ప్రైవేటీకరణ వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
19-11-2025 02:18 PM
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా కేవలం రాజకీయ స్వార్థం తోనే ప్రతిపక్ష పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి...
19-11-2025 01:31 PM
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ప్రాథమిక నివేదిక రాకుండానే, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించకుండానే టీడీపీ నాయకులే హత్య అని ప్రచారం చేశారని అనంత వెంకట్రామిరెడ్డి...
19-11-2025 01:28 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు...
19-11-2025 09:39 AM
తాడిపత్రికి చెందిన ఓ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో.. సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులమని చెబుతూ, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి గుంతకల్లు తరలించారు
18-11-2025
18-11-2025 07:32 PM
సతీష్ కుమార్ మృతిపై పోలీసులు నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే.. ఇష్టమొచ్చిన రీతిలో మీడియా ట్రైల్స్ నిర్వహిస్తూ... కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు కాకముందు హత్య అంటూ వరుస కధనాలు ప్రసారం
18-11-2025 07:22 PM
‘విశాఖ ఉక్కు. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో, 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూడడమే కాకుండా, ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన ఆ సంస్థపై
18-11-2025 07:17 PM
వైయస్ జగన్ ను కలిసిన వారిలో ౖవైయస్ఆర్సీపీ తమిళనాడు సేవాదల్ స్టేట్ ప్రెసిడెంట్ హుస్సేన్, తమిళనాడు అధికార ప్రతినిధి కృతి త మిళనాడు పార్టీ నాయకులు దాసరి శరత్ కుమార్, సంపత్, మణివణ్ణన్, ప్రకాష్...
18-11-2025 03:28 PM
వాస్తవానికి వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆఖరి ఏడాది 53.58 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చేనాటికి ఆ సంఖ్య పెరుగుతుందే తప్ప, తగ్గదు. కానీ మీరు తొలి ఏడాదే రూ.20వేలు కేంద్రప్రభుత్వంతో...
18-11-2025 03:23 PM
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అప్రజాస్వామిక విధానాలను ఎత్తి చూపడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, అవినీతి, దారుణాలు, దౌర్జన్యాలపై...
18-11-2025 03:08 PM
కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికీ కట్టబేడుతూ పేద మధ్య తరగతి వారికీ అన్యాయం
18-11-2025 02:56 PM
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ప్రాథమిక నివేదిక రాకుండానే, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించకుండానే టీడీపీ నాయకులు హత్య అని ప్రచారం చేశారు
18-11-2025 01:07 PM
బలహీన వర్గాలు నాయకుడు జోగి రమేష్ ను అక్రమ కేసులతో జైలు పాలు చేసినంత మాత్రాన, ఆయన గొంతుక ఆగదన్నారు.
18-11-2025 12:34 PM
ధర్నా కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , వెస్ట్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు