06-05-2025
06-05-2025 06:03 PM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్న వైయస్ జగన్. ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నారు.
06-05-2025 04:37 PM
ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదు, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
06-05-2025 04:25 PM
ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
06-05-2025 04:08 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో.. తినుకో..పంచుకో అనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు.
06-05-2025 03:49 PM
రాజమహేంద్రవరం : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాసయిందంటే అందుకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ
06-05-2025 03:35 PM
పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు తిరువూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిచిన ధాన్యం రాశులను వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్, పార్టీ నాయకులు పరిశీలించారు.
06-05-2025 03:09 PM
నా పై బురద చల్లే ముందు, మీరు ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయండి. రాష్ట్రంలో ఎక్కడ జరగని అరాచకాలు, అక్రమాలు, భూ దందాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి
06-05-2025 02:52 PM
చంద్రబాబు తన పదకొండు నెలల పాలనలోనే స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉర్సా స్కామ్ను ప్రజలు మరిచిపోక ముందే, ఏపీఈఆర్సీ అనుమతితో ఈ నెల 2వ తేదీన ఒక జీఓను జారీ చేశారు
06-05-2025 01:08 PM
ప్రభుత్వం ప్రజలపై 15 వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతోంది. చంద్రబాబు మిస్సిడ్ పీపీఏలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలి.
06-05-2025 12:43 PM
అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు
05-05-2025
05-05-2025 06:46 PM
కూటమి పాలనలో ఎన్నికల హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేశారు. ఈ పదకొండు నెలల కాలంగా గత వైయస్ఆర్సీపీ పాలనపై...
05-05-2025 05:56 PM
రఫీ హత్య వ్యవహారం మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి ఏదైనా సహాయం అందేలా చేస్తామన్నారు.
05-05-2025 05:05 PM
ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు, హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, నాడునేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి ఎన్నో ఉన్నాయి...
05-05-2025 04:36 PM
తన బినామీల జేబులు నింపడానికే ఇటువంటి అవినీతి ఒప్పందాలకు సీఎం చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్ ఇదేనని ధ్వజమెత్తారు.
05-05-2025 04:16 PM
ఐదున్నర దశాబ్ధాలుగా ఆర్డీటీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోవడంతో ఆర్డీటీ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
05-05-2025 04:11 PM
భాస్కర్ అకాల మరణం పట్ల వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
05-05-2025 02:26 PM
‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైయస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైయస్ఆర్సీపీ ఓడిపోయింది
05-05-2025 01:03 PM
ఇవాళ వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దీపిక నేతృత్వంలో అదే ప్రాంతంలో నూతనంగా దిమ్మెను ఏర్పాటు చేయించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు.
05-05-2025 12:47 PM
పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుందని హెచ్చరించారు
05-05-2025 10:51 AM
ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డ వరి రైతులు.. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
04-05-2025
04-05-2025 06:26 PM
రూ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్లోదాదాపు రూ.154 కోట్లకు...
04-05-2025 06:19 PM
కూటమి ప్రభుత్వం, పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురూ కలిసి ఏమి లేకపోయినా గాలి వార్తలు సృష్టించి లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయాల్లో టాప్ పొజిషన్లలో ఉన్నవారిని, ఐఏఎస్ అధికారులు కొందరిని టార్గెట్...
04-05-2025 06:15 PM
జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధనల ప్రకారం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 8 ఆర్మ్డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒకవేళ జనాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది...
04-05-2025 06:09 PM
కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు అని కొనియాడారు.
04-05-2025 06:04 PM
కూటమి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మైనింగ్ పీరియడ్ 50 ఏళ్లు దాటినా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం లేదు. ఈ మైన్స్పై పెనాల్టీలు విధించి వసూలు చేస్తే...
03-05-2025
03-05-2025 04:27 PM
రాష్ట్రంలో అరాచక పాలనకు సాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తణుకులో ఎమ్మెల్యే గోవద ప్రోత్స హిస్తున్నారు.
03-05-2025 03:59 PM
తాడేపల్లి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు.
03-05-2025 03:36 PM
. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధానిని, కొత్త నగరాన్నే తీసుకువస్తానంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణంకు రూ.48 వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు...
03-05-2025 03:17 PM
ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు
03-05-2025 02:52 PM
హిందూపురం పట్టణానికి చెందిన వాల్మీకి లోకేష్పై కూటమి నేతలు తప్పుడు కేసు బనాయించి జైల్కు పంపించారు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న లోకేష్కు.. తన కుమారుడు అశ్విన్ ఆరాధ్య విద్యుదాఘాతానికి...