29-05-2025
29-05-2025 12:21 PM
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి. ఎన్నికల ముందు నారా లోకేష్ ప్రొద్దుటూరు టిడిపి టికెట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కి ప్రకటించి మాట తప్పారు.
29-05-2025 11:55 AM
చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. దొంగ హామీలతో ఆరు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేశారని ఆయన ఆక్షేపించారు.
29-05-2025 11:34 AM
నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ సహా పలువురు వైయస్ఆర్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
29-05-2025 11:18 AM
కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైయస్ఆర్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు.
29-05-2025 11:13 AM
రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ గారు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
29-05-2025 10:39 AM
తాడేపల్లి: మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని, ఆ కార్యక్రమంలో చంద్రబాబు ఫోజులిస్తూ బిల్డప్ ఇస్తున్నారని, ఈ ఏడాదిలో ఏం చేశామన్నది చెప్పలేకనే ఈ హంగామా చేస్తున్నారని మాజీ ముఖ్యమం
28-05-2025
28-05-2025 06:29 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏడాదిగా దౌర్భాగ్యపు పాలన చేస్తున్నారు. ఆయన ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న...
28-05-2025 06:04 PM
మహానాడు సాక్షిగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్గారిని తన తాత అంటు, తాను ఆయన రాజకీయ వారసుడిని అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు సంప్రదాయంలో మన తాతగారు ఎవరు అవుతారు? మన నాన్న తండ్రి తాతగారు...
28-05-2025 03:51 PM
మహానాడులో టీడీపీ శ్రేణులు తిరుగుబాటు ఎగురవేస్తున్నారని, టీడీపీ పతనానికి అంతకంటే ఏం ఉదాహరణ కావాలని పేర్కొన్నారు. ప్రజల జీవితంలో వెలుగులు నింపిన పార్టీ వైయస్ఆర్సీపీ అని కొనియాడారు.
28-05-2025 01:06 PM
గ్రామస్ధాయి వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలి
28-05-2025 11:58 AM
ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి వైయస్ జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి వెళ్లి, బంక్ల దగ్గర...
28-05-2025 10:34 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు
28-05-2025 10:32 AM
తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల...
28-05-2025 10:28 AM
పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారనడం బూటకమని, తమ పిల్లలపై తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు.
27-05-2025
27-05-2025 08:48 PM
తాడేపల్లి: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపులోని స్థితిలో ఉంటే, అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నార
27-05-2025 08:24 PM
రాష్ట్రపతి భవన్లో మంగళవారం పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో రాష్ట్రానికి చెందిన మంద కృష్ణమాదిగ, కెఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి ఉన్నారు.
27-05-2025 06:00 PM
స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయా ప్రాంతాలకు చెందిన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ అవుతారు.
27-05-2025 05:36 PM
2019–24 మధ్య శ్రీ వైయస్ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శ«ంగా నిల్చారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు ఆయన తీసుకున్న విప్లవాత్మక...
27-05-2025 05:08 PM
ప్రభుత్వ తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశం పంపించారు.
27-05-2025 04:33 PM
పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షం మీదనే ప్రయోగించడం చూశాం. ఇప్పుడు తాజాగా దళిత, మైనార్టీలకు కూడా వర్తింప చేస్తున్నారు.
27-05-2025 04:10 PM
గత రబీలో నాణ్యమైన విత్తనాలు వచ్చినా వాటిని కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోలేదన్నారు. రబీలో సాగు చేసిన వేరుశనగ అంతా ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు.
27-05-2025 03:00 PM
ఈ ఘటనపై జాతీయ ఎస్సి కమిషన్ ,మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
27-05-2025 02:29 PM
రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్బుక్ పాలన కొనసాగుతోంది. వైయస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వేధించడానికి అక్రమ కేసులు బనాయించి, జైళ్ళకు పంపుతున్నారు. అలాంటిదే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన...
27-05-2025 02:22 PM
కూటమి ప్రభుత్వం కాకాణి పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు. నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని తప్పుపట్టారు.
27-05-2025 01:18 PM
తిరుపతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నమ్మకద్రోహం చేసేదానికంటే అంతకన్నా మోసం ఇంక ఏమి లేదు, వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాల్సిన పని ఏది లేదు
27-05-2025 01:00 PM
ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి నిరంతర సేవ చేసేందుకు దేవుడు శక్తిని అనుగ్రహించాలని వైయస్ జగన్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
27-05-2025 12:46 PM
ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు.
27-05-2025 12:34 PM
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందికు టీడీపీ సంసిద్ధమైందని ఆక్షేపించారు. మహానాడు సభలో ఉన్నవారికి ఎవరికైనా కరోనా ఉంటే రాష్ట్రం అంతా విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు
27-05-2025 12:15 PM
గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ కవ్వింపు చర్యలకు దిగడం సరికాదని పి.రవీంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు
27-05-2025 10:57 AM
కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైయస్ జగన్ భావిస్తున్నారు.