22-05-2025
22-05-2025 06:48 PM
మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రూ.67,720 కోట్ల అప్పులు చేస్తే.. ఈ పెద్దమనిషి 12 నెలల కాలంలో, ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులు ఏకంగా రూ.81,597 కోట్లు. అది మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది చేసిన అప్పుల...
22-05-2025 04:48 PM
పేదలకు చేరువుగా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను వైయస్ జగన్ ప్రవేశపెట్టారు.పేదలకు దగ్గర ఉన్న ఎండియూ వాహనాలను నిర్వీర్యం చేయ్యడం కరెక్ట్ కాదు.
22-05-2025 04:27 PM
రాజీవ్తో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
22-05-2025 03:08 PM
దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి హరికృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చెప్పారని అన్యాయంగా, అక్రమంగా వైయస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయడం..
22-05-2025 02:59 PM
శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
22-05-2025 10:40 AM
ఈ ఘరానా మోసాన్ని ఎండగట్టడంతో పాటు కీలక రాజకీయాంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.
21-05-2025
21-05-2025 05:45 PM
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో పాటు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ వైయస్ జగన్(YS Jagan), కూటమి ప్రభుత్వం...
21-05-2025 04:40 PM
తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం వివరాలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు
21-05-2025 04:01 PM
కరోనా నేపథ్యంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోడానికి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రభుత్వం తరపున ఏర్పాటుచేయాలని గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం...
21-05-2025 03:56 PM
పేదలకు రేషన్ ఇచ్చే ఎండీయూ వాహనాలను తొలగించాలనే నిర్ణయం పేదల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిన్నచూపునకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
21-05-2025 03:00 PM
వలం మాజీ సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ
21-05-2025 02:28 PM
అప్పరావు జంక్షన్, వేమగిరి జంక్షన్ మధ్యలో సింగిల్ఫ్లై ఓవర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రభుత్వ మార్పుతో ఆ పనులు నిలిచిపోయాయన్నారు.
21-05-2025 12:44 PM
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఎండీయూ వాహనాలపై ఆధారపడ్డ 10 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు
21-05-2025 12:12 PM
కుట్టు మిషన్ల పేరుతో రూ. 150 కోట్లు దోచేశారని విమర్శించారు. మళ్లీ వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పార్టీ శ్రేణులు నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
21-05-2025 12:00 PM
దివంగత మహానేత డాక్టర్ వైయస్.రాజశేఖర్ రెడ్డి, మైసూరారెడ్డి సారధ్యంలో మొదలైన రాయలసీమ ఉద్యమంపై అప్పటి సీఎం ఎన్టీ.రామారావు స్పందించి హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
20-05-2025
20-05-2025 08:56 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లను తొలగించి లక్షలాది మంది కుటుంబాలను కూడా వీధిన పడేసింది, వీరే కాదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉన్న సహాయకులను కూడా తొలగించి వారి జీవనాధారం లేకుండా చేసింది.
20-05-2025 05:47 PM
ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో అన్నదాత రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తుందని వైయస్ జగన్కు వివరించిన రైతు మెర్ల సత్యనారాయణ, ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంతంలో...
20-05-2025 04:28 PM
చంద్రబాబు ఈరోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు
20-05-2025 04:03 PM
కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు, విశాఖ సౌత్ ఇంఛార్జ్ వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు.
20-05-2025 02:12 PM
2029 లో వైయస్ జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి గా చేసుకునేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికిడిగా పనిచేయాలన్నారు
20-05-2025 01:00 PM
ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం కలుగుతోంది.
20-05-2025 12:31 PM
నిన్న టీడీపీ నేతలు కిడ్నాప్కు ప్రయత్నించడంతో మరో మహిళా కౌన్సిలర్ తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి భద్రత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నుంచి...
20-05-2025 12:14 PM
నిన్న టీడీపీ గూండాల దాడితో వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్ హాలు వరకు రక్షణ కల్పించాలని వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు కోరారు.
20-05-2025 11:34 AM
టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు
20-05-2025 09:05 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.
19-05-2025
19-05-2025 05:24 PM
ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను ఓట్లు అడిగారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందుగా మోసపోయేది మహిళలే
19-05-2025 05:15 PM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్...
19-05-2025 04:14 PM
విజయవాడ : తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ నేతల దౌర్జన్యంపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలంసాహ్నీకి వైయస్ఆర్సీపీ నేతలు ఫిర్
19-05-2025 02:55 PM
చెరుకూరి కిరణ్ మీడియా ముసుగులో నిత్యం వైయస జగన్పై విషం చిమ్మడమే తన లక్ష్యంగా ఏ మాత్రం విలువలు లేకుండా 'ఈనాడు' పత్రికను నడుపుతున్నారని ధ్వజమెత్తారు.
19-05-2025 02:43 PM
వైయస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వీరంతా వైయస్ఆర్సీపీలో చేరారు