స్టోరీస్

03-06-2025

03-06-2025 05:38 PM
చంద్రబాబు కక్షసాధింపులు ఎలా ఉంటాయి అంటే ఆనాడు ముద్రగడ తన ఇంటిలో నిరాహారదీక్ష చేస్తుంటే, ఆయన ఇంటి తలుపులు పగులకొట్టి ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. కనీసం ఆయనకు న్యూస్ పేపర్, సెల్ ఫోన్, టీవీ కూడా...
03-06-2025 05:36 PM
‘‘రజిత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన మహిళ కావటం మనకు గర్వకారణం. 2028లో దేశం తరపున ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల సాకారం కావాలని ఆశిస్తున్నా’’ అని వైయ‌స్ జ‌గ‌న్ తన సందేశంలో...
03-06-2025 05:32 PM
టీడీపీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు వేయడం, బురద చల్లడం అలవాటుగా మారింది, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్‌ నా...
03-06-2025 05:03 PM
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయిందనడానికి రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం మన కళ్లెదుటే కనిపిస్తున్న సత్యం. ఆ రకంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నీవు ఉపయోగించుకోవడంతో...
03-06-2025 01:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ పిలుపు మేరకు జూన్‌ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజ­లంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు..
03-06-2025 12:53 PM
తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే రూ. 3 వేల భృతిగానీ చెల్లిస్తామని బాబు చెప్పిన హామీ ఏమైందని  ప్రశ్నించారు
03-06-2025 09:22 AM
ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని వైయ‌స్ జగన్‌ పరామర్శించనున్నారు.
03-06-2025 09:18 AM
 తాడేప‌ల్లి: టీడీపీ కూటమి ఇచ్చిన  ఎన్నికల హామీలను నెరవేర్చక పోవడంతో పాటు, అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం బుధవారం (4వ తేదీ) నిర్వహించ తలపెట్టిన  ర

02-06-2025

02-06-2025 09:08 PM
ప్రపంచ చాంపియన్‌ కార్లసన్‌తో జరిగిన ఆరో రౌండ్‌ పోరులో భారత చెస్‌ యువ కెరటం అనూహ్య విజయాన్ని సాధించాడు.  క్లాసికల్ గేమ్‌లో గుకేష్ కార్ల్‌సెన్‌ను ఓడించడం ఇదే మొదటిసారి.  
02-06-2025 09:02 PM
ఈ నెల 4న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతం చేయడంపై అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు, ఇప్పటికే ప్రజల్లోకి బాగా వెళ్ళింది, రేపు మండల స్ధాయిలో కూడా పోస్టర్‌ రిలీజ్‌ చేయడం ద్వారా విస్తృతంగా...
02-06-2025 04:59 PM
ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల్లో చాలా ఆందోళ‌న మొద‌లైంది. ఆరు స‌బ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు, ఒక స‌బ్జెక్టులో మాత్రం దారుణంగా 15, 20 మార్కుల‌తో ఫెయిలైపోయారు
02-06-2025 04:52 PM
ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే సీఎం చంద్రబాబుకు నచ్చడం లేదు. అందుకే పాత రేషన్‌ పంపిణీ విధానాన్ని తీసుకొచ్చి దాదాపు  కోటిన్నర కుటుంబాలను వేధిస్తున్నారు
02-06-2025 04:14 PM
కూటమి ఏడాది పాలనలోనే ఈ ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. తెనాలిలో ముగ్గురు దళిత, మైనార్టీ యువకులపై పోలీసులు ఇటీవల జరిపిన హింసను రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆ సంఘటనపై రాష్ట్ర హొంశాఖ మంత్రి కొద్దిపాటి...
02-06-2025 04:00 PM
మద్యం షాపుల మాటున  పర్మిట్ లేని రూములు పెట్టి తాగిస్తున్నారని భరత్ విమర్శించారు. రాజమండ్రి నగరంలో తాడితోట తదితర ప్రాంతాల్లో మద్యం షాపుల పక్కన భాగోతం అంటూ ఆయన క్లిప్పింగ్స్ చూపించారు
02-06-2025 03:22 PM
ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్‌, మోస్పి గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
02-06-2025 03:14 PM
 ఫ్యాన్ గుర్తు పై గెలిచిన ఏడుగురు వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లను టిడిపి కొనేసిందని ధ్వ‌జ‌మెత్తారు. సంతలో పశువుల మాదిరి మా పార్టీ కౌన్సిలర్లను కొన్నార‌న్నారు.
02-06-2025 02:37 PM
మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మీద పన్నెండు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్ పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ...
02-06-2025 01:52 PM
తెలంగాణ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్‌ ఖాతాలో ఆయన పోస్టు చేశారు.
02-06-2025 12:07 PM
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు  మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ...
02-06-2025 11:41 AM
కొందరు పోలీసుల దారుణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ విమర్శించింది.
02-06-2025 11:12 AM
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్‌ చేరుకుంటారు,
02-06-2025 09:27 AM
‘కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం తథ్యం.
02-06-2025 08:53 AM
ఈ–పోస్‌ మిషన్ల అను­సంధానం అసలే లేదు. ఏ రేషన్‌ షాపును పరిశీలించినా ఇదే దందా కనిపించింది. గత ఐదేళ్లూ పారదర్శకంగా ఇంటివద్దే అందిన సరుకుల పంపిణీని కూటమి సర్కారు రేషన్‌ మాఫియా చేతుల్లో పెట్టేసింది. రాజకీయ...

01-06-2025

01-06-2025 08:36 PM
జూన్4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇచ్చిన హామీలన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్.
01-06-2025 08:33 PM
కాకాణి అక్రమ అరెస్ట్‌పై సీబీఐ విచారణ జరపాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు. నిన్న జేసీని కాకాణి కుమార్తె పూజిత, ఎమ్మెల్సీలు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కలిశారు. దీంతో ప్రజలకు అశాంతి కలిగించారంటూ పది మందిపై...
01-06-2025 08:28 PM
పులివెందులలోని వైఎస్‌ జగన్ క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటు దినం’ పోస్టర్‌ను వైయ‌స్ఆర్ సీపీ నేత వైయ‌స్‌ మనోహర్‌రెడ్డి ఆవిష్కరించారు.
01-06-2025 08:19 PM
‘చంద్రబాబు గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్‌’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు?  ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని...
01-06-2025 08:10 PM
ఈ రోజు రేషన్ వాహనాలపై ఆధారపడిన ఎండీయు ఆపరేటర్ల ఉద్యోగాలను కూడా తొలగించారు. 9260 మందికి ఎండీఓ వాహనాలను లోన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. వారితో పాటు ఒక హెల్పర్‌తో కలిపితే మొత్తం...

31-05-2025

31-05-2025 08:31 PM
రాజమహేంద్రవరం: ఎండీయూ ఆపరేటర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ధ్వజమెత్తారు.
31-05-2025 08:17 PM
చంద్రబాబు తన స్వార్థం కోసం చేసిన పనుల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయింది. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశాను అని చెప్పుకునే చంద్రబాబు మిగిలిన ఏపీలోని ఇతర నగరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారు.

Pages

Back to Top