29-05-2025
29-05-2025 05:55 PM
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధినేత వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు
29-05-2025 03:50 PM
అందుకే రైతులు నష్టపోతున్నారని వారు స్పష్టంగా తమ నివేదికలో పేర్కొన్నారు. ఒక్క ధాన్యం విషయంలోనే కాదు మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా కేంద్రం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి అని కోరుతున్నాను
29-05-2025 03:22 PM
వైద్య విద్యను అభ్యసించాలని కలలు కనే పేదింటి బిడ్డల ఆశలను నెరవేర్చాలనే గొప్ప ఆశయంతో వైయస్ జగన్ ముందడుగు వేశారు. ప్రతి జిల్లా ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు...
29-05-2025 03:11 PM
యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి వారితో రిజిస్ట్రేషన్లు చేయించాల్సిందేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు ఇచ్చారు.
29-05-2025 02:52 PM
ఎమ్మెల్సీ అరుణ్ 108కు పలుమార్లు ఫోన్చేసినా స్పందించకపోవడంతో అటువైపుగా వెళ్తున్న ప్రయివేటు అంబులెన్స్లో వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
29-05-2025 02:43 PM
ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైయస్ జగన్, వైయస్ భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు
29-05-2025 02:25 PM
ప్రతిపక్షాన్ని రాజకీయ ప్రత్యర్ధులుగా మాత్రమే చూడాలని.. శత్రువులుగా చూడొద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం.
29-05-2025 12:21 PM
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి. ఎన్నికల ముందు నారా లోకేష్ ప్రొద్దుటూరు టిడిపి టికెట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కి ప్రకటించి మాట తప్పారు.
29-05-2025 11:55 AM
చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. దొంగ హామీలతో ఆరు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేశారని ఆయన ఆక్షేపించారు.
29-05-2025 11:34 AM
నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ సహా పలువురు వైయస్ఆర్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
29-05-2025 11:18 AM
కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైయస్ఆర్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు.
29-05-2025 11:13 AM
రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ గారు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
29-05-2025 10:39 AM
తాడేపల్లి: మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని, ఆ కార్యక్రమంలో చంద్రబాబు ఫోజులిస్తూ బిల్డప్ ఇస్తున్నారని, ఈ ఏడాదిలో ఏం చేశామన్నది చెప్పలేకనే ఈ హంగామా చేస్తున్నారని మాజీ ముఖ్యమం
28-05-2025
28-05-2025 06:29 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏడాదిగా దౌర్భాగ్యపు పాలన చేస్తున్నారు. ఆయన ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న...
28-05-2025 06:04 PM
మహానాడు సాక్షిగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్గారిని తన తాత అంటు, తాను ఆయన రాజకీయ వారసుడిని అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు సంప్రదాయంలో మన తాతగారు ఎవరు అవుతారు? మన నాన్న తండ్రి తాతగారు...
28-05-2025 03:51 PM
మహానాడులో టీడీపీ శ్రేణులు తిరుగుబాటు ఎగురవేస్తున్నారని, టీడీపీ పతనానికి అంతకంటే ఏం ఉదాహరణ కావాలని పేర్కొన్నారు. ప్రజల జీవితంలో వెలుగులు నింపిన పార్టీ వైయస్ఆర్సీపీ అని కొనియాడారు.
28-05-2025 01:06 PM
గ్రామస్ధాయి వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలి
28-05-2025 11:58 AM
ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి వైయస్ జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి వెళ్లి, బంక్ల దగ్గర...
28-05-2025 10:34 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు
28-05-2025 10:32 AM
తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల...
28-05-2025 10:28 AM
పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారనడం బూటకమని, తమ పిల్లలపై తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు.
27-05-2025
27-05-2025 08:48 PM
తాడేపల్లి: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపులోని స్థితిలో ఉంటే, అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నార
27-05-2025 08:24 PM
రాష్ట్రపతి భవన్లో మంగళవారం పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో రాష్ట్రానికి చెందిన మంద కృష్ణమాదిగ, కెఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి ఉన్నారు.
27-05-2025 06:00 PM
స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయా ప్రాంతాలకు చెందిన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ అవుతారు.
27-05-2025 05:36 PM
2019–24 మధ్య శ్రీ వైయస్ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శ«ంగా నిల్చారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు ఆయన తీసుకున్న విప్లవాత్మక...
27-05-2025 05:08 PM
ప్రభుత్వ తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశం పంపించారు.
27-05-2025 04:33 PM
పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షం మీదనే ప్రయోగించడం చూశాం. ఇప్పుడు తాజాగా దళిత, మైనార్టీలకు కూడా వర్తింప చేస్తున్నారు.
27-05-2025 04:10 PM
గత రబీలో నాణ్యమైన విత్తనాలు వచ్చినా వాటిని కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోలేదన్నారు. రబీలో సాగు చేసిన వేరుశనగ అంతా ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు.
27-05-2025 03:00 PM
ఈ ఘటనపై జాతీయ ఎస్సి కమిషన్ ,మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
27-05-2025 02:29 PM
రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్బుక్ పాలన కొనసాగుతోంది. వైయస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వేధించడానికి అక్రమ కేసులు బనాయించి, జైళ్ళకు పంపుతున్నారు. అలాంటిదే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన...