Form c7

20-05-2024

20-05-2024 11:07 AM
స‌చివాల‌యం: పోలింగ్, ఆ త‌రువాతి రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పలు ప్రాంతాలలో హింసకు, దౌర్జన్యాలకు పాల్పడిన దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్ర‌తా చర్యలు చేపట్టాలని వై
20-05-2024 10:57 AM
స‌త్తెన‌ప‌ల్లి: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్‌ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు కూడా జరిగాయ‌ని, ముఖ్యంగా పలనాడు, అనంతపురంతో ప

18-05-2024

18-05-2024 07:24 PM
సీఎం వైయ‌స్‌ జగన్‌ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం వైయ‌స్ జగన్‌తో...
18-05-2024 07:19 PM
జగన్‌కు అనుకూలంగా వేవ్‌ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైయ‌స్ఆర్‌సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్...
18-05-2024 02:21 PM
కృష్ణా: ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని, టీడీపీకి ఓటు వేయ‌లేద‌న్న అక్క‌సుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాడ‌ని గృహ నిర్మాణ శాఖ మంత
18-05-2024 10:43 AM
విశాఖ‌ప‌ట్నం: పెత్తందార్లంతా కలిసి పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి గాయాలకు గురిచేసి రక్తాన్ని పారిస్తున్నారని, రాజకీయాల్లో ముందెన్నడూ లే

17-05-2024

17-05-2024 07:36 PM
తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయ‌ని, ఇంకా జరుగుతూనే ఉన్నాయని, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే..
17-05-2024 07:03 PM
సచివాలయం: గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బ‌దిలీ చేయాల‌ని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను వెంట‌నే సస్పెండ్ చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చ
17-05-2024 03:32 PM
తాడేపల్లి: ఎన్నికల్లో విజయంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉందని, గతం కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యద
17-05-2024 11:32 AM
విజ‌య‌వాడ‌: దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నూతన ట్రెండ్‌ను తీసుకొచ్చారని, వైయ‌స్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఈ ఐదేళ్లలో మేలు జరిగితేనే ఓటేయండి అని ధైర

16-05-2024

16-05-2024 06:58 PM
The party condemned the one-sided police response and inaction, which seemed to protect TDP interests and exacerbate violence instigated by the opposition.
16-05-2024 06:05 PM
A delegation from the YSRCP, led by Minister Botcha Satyanarayana, convened with Governor Justice S. Abdul Nazeer at Raj Bhavan on Thursday. 

15-05-2024

15-05-2024 06:01 PM
తాడేప‌ల్లి: ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయ, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం,  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహి
15-05-2024 05:39 PM
తాడేపల్లి: 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేప‌ల్లిలో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది.
15-05-2024 11:21 AM
తాడేప‌ల్లి: పోలింగ్ వేళ‌, మ‌రుస‌టి రోజు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
15-05-2024 11:15 AM
విశాఖ‌ప‌ట్నం: టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైయ‌స్‌ జగన్‌ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్
15-05-2024 10:52 AM
 Andhra Pradesh DGP Harish Gupta, State Home Minister Taneti Vanitha spoke on phone.

14-05-2024

14-05-2024 05:27 PM
స‌చివాల‌యం: ప‌ల్నాడు జిల్లా కొత్త‌గ‌ణేషునిపాడులో టీడీపీ నేత‌ల దాష్టీకంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది.
14-05-2024 04:43 PM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.
14-05-2024 04:18 PM
పల్నాడు: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు.

13-05-2024

13-05-2024 08:48 PM
తాడేపల్లి: సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని..
13-05-2024 07:29 PM
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
13-05-2024 04:42 PM
టిడిపి కి ఓటమి భయం పట్టుకుంది.ఎలాగూ ఓడిపోతామని తెలిసిపోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపారు
13-05-2024 04:37 PM
టిడిపి - జ‌న‌సేన వాళ్లు ఎక్క‌డెక్క‌డి నుండో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నార‌ని అన్నాబ‌త్తుని శివ‌కుమార్ పేర్కొన్నారు.
13-05-2024 02:08 PM
ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలని..
13-05-2024 01:47 PM
రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డిజి  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారి ఏబి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజి ఆర్ పి ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ...
13-05-2024 11:46 AM
బాపట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడికి ప్ర‌య‌త్నించారు.
13-05-2024 11:32 AM
శ్రీకాకుళంలో కొనసాగుతున్న పోలింగ్‌..ఓటు వేసిన మంత్రి ధర్మన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి పలువురు నేతలు  
13-05-2024 10:18 AM
గుంటూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌గిరిలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.
13-05-2024 08:25 AM
అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్‌ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు...
13-05-2024 08:16 AM
సీఎం వైయ‌స్ జగన్‌ సుపరిపాలనపై సాను­­కూల పవనాలు ప్రచండంగా వీస్తుండడంతో అనుకూల (పాజిటివ్‌) ఓటు­తో వైయ‌స్ఆర్‌సీపీ మరో­సారి చారి­త్రక విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
13-05-2024 07:55 AM
అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి! అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

12-05-2024

12-05-2024 09:15 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్పింగ్ ఫోటోలు వేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ పై ఫిర్యాదు చేశారు.
12-05-2024 06:32 PM
సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అనంతరం తిరిగి తాడేపల్లికి రానున్నారు సీఎం వైయ‌స్ జగన్.  
12-05-2024 06:29 PM
ఓదార్పు యాత్ర నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర వరకు నిత్యం జనంతో మమేకమవుతూ వచ్చిన వైఎస్‌ జగన్‌.. ప్రజా సమస్యలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించారు.
12-05-2024 06:16 PM
క్రెడిట్‌ రేటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ ఇండియా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా సుమారు రూ. 75 లక్షల కోట్ల రూపాయల మౌలిక వసతుల పనులు జరుగుతుంటే వాటిలో ఏపీలోనే సుమారు రూ. 6 లక్షల కోట్ల...
12-05-2024 06:11 PM
మహిళాలకు భద్రత లేకుండా చేస్తున్నార‌ని చెప్పారు. "వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాల‌ని వారు కోరారు.

11-05-2024

11-05-2024 10:32 PM
ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ సానుభూతిపరులు తదితర అంశాలు ఉన్నాయి.
11-05-2024 10:28 PM
కాంగ్రెస్ ఎంపీ పదవిని వదులుకొని...కాంగ్రెస్ అరాచకాలను,వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని సొంతంగా పార్టీ స్దాపించి సీఎం అయిన గొప్ప నాయకుడు జగన్.
11-05-2024 10:21 PM
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూడా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్న అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేశాం.
11-05-2024 09:57 PM
చంద్రబాబు నాయుడు విశాఖపట్నం,ఏలూరు,ఉండి,ఒంగోలులలో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం...
11-05-2024 06:15 PM
Pawan Kalyan, who left for Hyderabad to get relief from cold, would not stay here if elected as MLA, he said, adding that the actor would not be accessible for people. He further asked people how can...
11-05-2024 06:14 PM
Farmers and self-employed sections like Nayee Brahmins, tailors and fishermen have also been empowered with schemes like Rythu Bharosa, input subsidy, RBKs, Jagananna Thodu, Vahana Mitra, Chethodu,...
11-05-2024 06:13 PM
So far, nine lakh registrations were completed and all the owners were given original documents only, he said, adding TDP and Jana Sena leaders also bought lands in Visakhapatnam and they should tell...
11-05-2024 05:53 PM
మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 
11-05-2024 05:33 PM
మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేందుకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సిద్ధం కావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా...
11-05-2024 05:02 PM
దాడులు చేయించింది చంద్రబాబు.. కానీ నిందలు మాపై మోపారు
11-05-2024 04:56 PM
సిద్ధం, బై బై పదాలు మావే, ఇవి కాపీ కొట్టి వాళ్లు వాడుకుంటున్నారు.. మా మేనిఫెస్టోని కూడా కాపీ కొట్టారు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ జగన్ దెబ్బకు చంద్రబాబు...
11-05-2024 03:17 PM
న్‌డీఏ కూటమి తరఫున రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖపట్టణం వచ్చి మాట్లాడుతూ.. ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్‌ తీసేస్తామన్నారు. పవన్‌కళ్యాణ్‌ తన ప్రసంగాల్లో 2 లక్షల పుస్తకాలు చదివానని గొప్పగా  చెప్పుకుంటాడే..మరి,...
11-05-2024 02:26 PM
చిలుక‌లూరిపేట‌కు వ‌చ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వినుకొండ కాంగ్రెస్‌ పార్టీ నేత అట్లూరి విజయ్‌కుమార్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
11-05-2024 01:10 PM
ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక, డీబీటీ పద్ధతిలో అవినీతికి...
11-05-2024 12:54 PM
విజ‌య‌వాడ‌:  టీడీపీ ప‌త‌న‌మే వంగ‌వీటి రంగ ఆశ‌య‌మ‌ని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.
11-05-2024 12:01 PM
చంద్రబాబు భూములు లాక్కుంటే.. జగన్‌ భూములు ఇచ్చాడు. ఇక దుర్మార్గాలేంటి?  మీ దస్తావేజులు మీకే ఇస్తారు. ప్రస్తుతం కూడా ఇస్తున్నారు. గత 3 నెలల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారందరికీ ఒరిజినల్‌...
11-05-2024 11:46 AM
                                      కూటమిది మాయఫెస్టో..
11-05-2024 10:16 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

10-05-2024

10-05-2024 09:56 PM
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ  పార్లమెంట్ పరిధిలో పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలో  ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ లో    జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 
10-05-2024 09:51 PM
ఈ సభ లో ధర్మాన చంద్ర బాబు కి టైటిలింగ్ యాక్ట్ మీద సవాలు విసిరారు. చంద్రబాబు నువ్వు అబద్దాలతో ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నావు.
10-05-2024 09:46 PM
   తెలుగుదేశం పార్టీ వుయ్ అనే యాప్  తీసుకువచ్చింది.ఈ యాప్ లో ప్రజలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ...
10-05-2024 09:42 PM
బిజేపితో కూటిన తెలుగుదేశం,జనసేన కూటమి ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.బిజేపి తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని బహిరంగంగా
10-05-2024 09:33 PM
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని తుంగలో తొక్కుతున్నారు. ఈసి నోటీసులు అమలులో ఉన్నా కూడా వాయిస్ కాల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి.

Pages

Back to Top