22-02-2025
22-02-2025 07:34 PM
సెకీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించింది. గతంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పారదర్శ...
22-02-2025 05:35 PM
ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. జగన్ కు మరక అంటించేందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
22-02-2025 05:25 PM
ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ సానుభూతి తెలిపారు.
22-02-2025 05:18 PM
తనకు ఎన్ని నోటీసులు ఇచ్చినా, వేధింపులకు దిగినా భయపడేది లేదని ఆకేపాటి స్పష్టం చేశారు. తన భూముల్లో ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్న
22-02-2025 04:55 PM
వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతి బయటపడింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో సీఐడీ ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలను...
22-02-2025 03:02 PM
ఇప్పుడు.. తన మీద ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేస్తున్నారని గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
22-02-2025 02:22 PM
కేవలం దిశ యాప్ రూపకల్పనతోనే సరిపెట్టకుండా ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు
22-02-2025 02:10 PM
విద్యారంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకురావడానికి గల కారణం కూడా ఆజాదేనని చెప్పారు. వైయస్ జగన్ గారి ఆలోచనలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలు ఆజాద్ స్పూర్తితోనే...
21-02-2025
21-02-2025 10:21 PM
జరిగిన ఘటనపై వెంటనే పూర్తి వివరాలతో, ప్రధాన నిందితుల పేర్లతో సహా జిల్లా ఎస్పీకి వైయస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు...
21-02-2025 05:54 PM
కేంద్ర మంత్రి ఢిల్లీ లో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు.
21-02-2025 05:17 PM
వంశీతో ములాకత్ అయ్యేందుకు వచ్చిన వంశీ సతీమణితో పాటు వైయస్ఆర్సీపీ నేతల్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తాము నిబందనల ప్రకారం ములాఖాత్ కోసం వస్తే ఎందుకు అడ్డుకున్నారని
21-02-2025 05:09 PM
ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి లేఖ పంపిన ఆయన, ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేసి, తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారితో పాటు, అక్రమంగా కేసు నమోదు చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని కోరారు
21-02-2025 04:41 PM
తాము అధికారంలోకి వస్తే ప్రజలపై విద్యుత్ చార్జీల మోత ఉండదని, పైగా పెంచిన చార్జీలను కూడా తగ్గిస్తామంటూ ఎన్నికలు ముందు చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
21-02-2025 04:33 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు ప్రతిపక్ష పార్టీ నాయకులకు, అధికారులకు మాత్రమే పరిమితం చేయలేదు. నిన్నటిదాకా సామాజికవర్గాలను టార్గెట్ చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు మరింత బరి...
21-02-2025 04:12 PM
సీఎం చంద్రబాబు తన ముసుగు పూర్తిగా తొలగించారు. దొంగలను కాపాడేందుకు నిస్సిగ్గుగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అధికారంలో మనవాడుంటే ఏ నేరాలు చేసినా తప్పించుకోవచ్చని మార్గదర్శి చిట్ఫండ్ వ్యవహారం...
21-02-2025 02:28 PM
వైయస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించిందని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. విజయవాడలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ...
21-02-2025 01:20 PM
నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్ అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
21-02-2025 01:07 PM
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటామని, అన్నింటిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
21-02-2025 12:57 PM
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సకాలంలో వర్షాలు కురువవు, పంటలు పండవన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
21-02-2025 12:46 PM
వైయస్ఆర్ జిల్లా: బద్వేల్ మున్సిపల్ సమావేశం అజెండాలో ప్రోటోకాల్ను విస్మరించడం పట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆగ్రహం వ్యక్తం చేశారు.
21-02-2025 12:32 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ పొందిన నేత అని, ఆయనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి` అని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండు చేశారు.
21-02-2025 12:11 PM
రైతులు పండించే పంటల దిగుబడి సక్రమంగా లేదు, మద్దతు ధర అంతంత్ర మాత్రమే ఉంటే పట్టించు కొనేవారే లేరు.
21-02-2025 08:04 AM
కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటి? మీ బాధ్యతను వేరేవాళ్ల మీద నెట్టడం ఏమిటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు...
21-02-2025 07:25 AM
డెవలప్మెంట్ చార్జీల్లో 50 శాతం చెల్లించడం ద్వారా గృహ వినియోగదారులు అదనపు లోడ్ను క్రమబద్దీకరించే పథకాన్ని ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఈ పథకం 2025 మార్చి 1 నుంచి 2025 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది
20-02-2025
20-02-2025 06:17 PM
జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైయస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి.
20-02-2025 04:56 PM
`కేవలం వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. వైయస్ జగన్ చేసిన పర్యటన వల్ల ప్రభుత్వానికి వణుకు పుట్టింది.
20-02-2025 04:41 PM
వైయస్ జగన్ రాక నేపథ్యంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ వైయస్ జగన్ ముందుకు సాగారు.
20-02-2025 03:52 PM
శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని
20-02-2025 03:20 PM
అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
20-02-2025 02:58 PM
రమేష్గౌడ్ రాజకీయ నాయకునిగా ఉంటూ సామాజిక సేవను తనవంతు కర్తవ్యంగా భావించి సేవలందించడం అభినందనీయం. నిరుపేదలకు వైద్య సహాయం కోసం ఆర్థిక ఆసరా కల్పించడం.. నిరుపేద విద్యార్థులు తమ చదువులను...