రాష్ట్ర అనుబంధ విభాగ అధ్య‌క్షుల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప‌లు అనుబంధ విభాగాల‌కు రాష్ట్ర అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

  • రాష్ట్ర ఆర్టీఐ విభాగం అధ్య‌క్షురాలిగా ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌త రెడ్డి
  • రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్య‌క్షుడిగా కుప్పం ప్ర‌సాద్‌
  • రాష్ట్ర క్రిస్టియ‌న్ మైనారిటీ విభాగం అధ్య‌క్షుడిగా  బొల్ల‌వ‌ర‌పు జాన్‌వెస్లీ
Back to Top