టాప్ స్టోరీస్

21-02-2025

21-02-2025 10:21 PM
జరిగిన ఘటనపై వెంటనే పూర్తి వివరాలతో, ప్రధాన నిందితుల పేర్లతో సహా జిల్లా ఎస్పీకి వైయస్ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు...
21-02-2025 05:54 PM
కేంద్ర మంత్రి ఢిల్లీ లో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చంద్ర‌బాబు చెప్పడం ఎంత వరకు సమంజసమ‌న్నారు.
21-02-2025 05:09 PM
ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి లేఖ పంపిన ఆయన, ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేసి, తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారితో పాటు, అక్రమంగా కేసు నమోదు చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని  కోరారు
21-02-2025 04:41 PM
తాము అధికారంలోకి వస్తే ప్రజలపై విద్యుత్ చార్జీల మోత ఉండదని, పైగా పెంచిన చార్జీలను కూడా తగ్గిస్తామంటూ ఎన్నికలు ముందు చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
21-02-2025 04:33 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు ప్రతిపక్ష పార్టీ నాయకులకు, అధికారులకు మాత్రమే పరిమితం చేయలేదు. నిన్నటిదాకా సామాజికవర్గాలను టార్గెట్‌ చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు మరింత బరి...
21-02-2025 04:12 PM
సీఎం చంద్రబాబు తన ముసుగు పూర్తిగా తొలగించారు. దొంగలను కాపాడేందుకు నిస్సిగ్గుగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అధికారంలో మనవాడుంటే ఏ నేరాలు చేసినా తప్పించుకోవచ్చని మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యవహారం...
21-02-2025 02:28 PM
వైయ‌స్‌ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింద‌ని అనంత వెంక‌ట్రామిరెడ్డి గుర్తు చేశారు. విజ‌య‌వాడ‌లో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ...
21-02-2025 01:20 PM
నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్ అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.
21-02-2025 01:07 PM
పార్టీ కోసం కష్టపడిన ప్ర‌తి ఒక్క‌రిని గుర్తు పెట్టుకుంటామ‌ని, అన్నింటిలో త‌గిన ప్రాధాన్య‌త ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. 
21-02-2025 12:57 PM
చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చినా సకాలంలో వ‌ర్షాలు కురువ‌వు, పంటలు పండవ‌న్నారు. టీడీపీ ప్ర‌భుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు.
21-02-2025 12:46 PM
వైయ‌స్ఆర్ జిల్లా: బ‌ద్వేల్ మున్సిప‌ల్ స‌మావేశం అజెండాలో ప్రోటోకాల్‌ను విస్మ‌రించ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ దాస‌రి సుధా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
21-02-2025 12:32 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్ర‌జాద‌ర‌ణ పొందిన నేత అని, ఆయ‌నకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి` అని ఎస్వీ మోహ‌న్ రెడ్డి డిమాండు చేశారు. 
21-02-2025 12:11 PM
రైతులు పండించే పంటల దిగుబడి సక్రమంగా లేదు, మ‌ద్ద‌తు ధ‌ర అంతంత్ర మాత్రమే ఉంటే పట్టించు కొనేవారే లేరు.  
21-02-2025 08:04 AM
కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటి? మీ బాధ్యతను వేరేవాళ్ల మీద నెట్టడం ఏమిటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు...

20-02-2025

20-02-2025 06:17 PM
జెడ్ ప్లస్‌ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైయ‌స్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి.
20-02-2025 04:56 PM
`కేవలం వైయ‌స్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. వైయస్ జగన్ చేసిన పర్యటన వల్ల ప్రభుత్వానికి వణుకు పుట్టింది.
20-02-2025 04:41 PM
వైయ‌స్ జగన్‌ రాక నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వారంద‌రికీ అభివాదం చేస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగారు.
20-02-2025 03:52 PM
శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని
20-02-2025 03:20 PM
అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
20-02-2025 02:58 PM
రమేష్‌గౌడ్‌ రాజకీయ నాయకునిగా ఉంటూ సామాజిక సేవను తనవంతు కర్తవ్యంగా భావించి సేవలందించడం అభినంద‌నీయం. నిరుపేదలకు వైద్య సహాయం కోసం ఆర్థిక ఆసరా కల్పించడం.. నిరుపేద విద్యార్థులు తమ చదువులను...
20-02-2025 02:29 PM
 మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్లి రైతులను పరామర్శించారు. ధర లేక నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయాన్ని ఆరా తీసేందుకు...
20-02-2025 01:27 PM
రైతుల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.
20-02-2025 12:33 PM
అందుకే తమ అనుకూల సోషల్‌ మీడియా పేజీలు, వెబ్‌సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్‌ క్వశ్చన్స్‌ పెట్టించారు.
20-02-2025 11:57 AM
తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి 

19-02-2025

19-02-2025 05:03 PM
మన ప్రభుత్వంలో చేసిన మంచిని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్ని వ్యవస్ధలను కూల్చేస్తున్నారు. వైయ‌స్‌ జగన్‌ గారు పునాదులతో నిర్మించిన వ్యవస్ధలను కూల్చేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది.
19-02-2025 04:31 PM
రైతులు అవస్థలు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?. రాయలసీమ రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?. రాజకీయాల్లో అనారోగ్యకరమైన పరిస్థితిని క్రియేట్ చేశారు
19-02-2025 04:17 PM
భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.
19-02-2025 04:09 PM
రాజారెడ్డి సింహం లాంటి వ్యక్తితో నడిచా, వైయ‌స్ రాజశేఖర రెడ్డి లాంటి యుద్ధ వీరుడుతో పనిచేశా, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడితో పని చేస్తున్నాను.
19-02-2025 03:22 PM
   ఒకవైపు తెగుళ్ల తాకిడితో మామాలుగా 20 క్వింటాళ్లకు పైగా రావాల్సిన దిగుబడి కాస్తా ఇవాళ 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. మరోవైపు గత ఏడాది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.21 వేల నుంచి...
19-02-2025 03:11 PM
పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు...
19-02-2025 01:18 PM
వైయ‌స్ జగన్‌ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి హోదా,  పైగా జెడ్‌ఫ్లస్‌ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత...
19-02-2025 01:06 PM
తుని మున్సిప‌ల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక‌ను కూడా త‌మ‌కు బ‌లం వ‌చ్చే వ‌ర‌కు వాయిదా వేయిస్తారు.  నాలుగు సార్లు ఎన్నిక వాయిదా వేయించినా..ఇప్పటికీ వైయ‌స్ఆర్‌సీపీ బలం 17  కౌన్సిలర్లు,
19-02-2025 10:26 AM
కూటమి సర్కార్‌ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైయ‌స్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
19-02-2025 10:13 AM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పూడి శ్రీ‌హ‌రి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి చీప్ పీఆర్‌వోగా విధులు నిర్వ‌హించారు.

18-02-2025

18-02-2025 05:14 PM
వైయ‌స్ జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాలి, పేద ప్ర‌జ‌లు సంక్షేమానికి, అభివృద్ధికి నోచుకోవాలి.  జ‌గ‌న్ 2.0లో ఎవ‌రి స్థాయికి త‌గ్గ‌ట్టు వారికి అట్టుపెట్టి వాత పెడ‌తాం
18-02-2025 03:13 PM
సత్యవర్ధన్ కేసులో 20 వేల కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు. వంశీ దగ్గర ఆ 20 వేల రికవరీ కోసం పోలీసులు 10 రోజులు కస్టడీ అడుగుతున్నారు. మేం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం
18-02-2025 02:58 PM
చంద్రబాబును సీఎంను చేయడం కోసం, ఆయనకు ఓట్లు వేయించడం కోసం ఆ మాఫియా సామ్రాజ్యం తయారైంది.  వారి సామాజికవర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌. వారిపై...
18-02-2025 02:36 PM
మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
18-02-2025 12:17 PM
కొద్దిసేప‌టి క్రిత‌మే పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వంశీతో  ములాఖత్‌ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు.
18-02-2025 12:08 PM
పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఆంక్షలు విధిస్తున్నారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్ సుధాబాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. మేమంతా ఆమెను పరామర్శిస్తామన్నా పోలీసులు అంగీకరించడం లేద‌ని వంగా గీత ఆక్షేపించారు...
18-02-2025 11:55 AM
వైయ‌స్ఆర్‌సీపీ చేతిలో 19 మంది కౌన్సిలర్లు ఉండ‌గా టీడీపీ అడ్డ‌దారిలో వైస్ చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకునేందుకు ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు.
18-02-2025 10:35 AM
నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని.. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైయ‌స్ఆర్‌సీపీ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.
18-02-2025 08:11 AM
విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైయ‌స్‌ జగన్‌ పరామర్శిస్తారు.
18-02-2025 08:01 AM
 అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు.

17-02-2025

17-02-2025 05:11 PM
రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింది. కూట‌మి ప్ర‌భుత్వం త‌న 9 నెల‌ల పాల‌న‌తో రాజ్యాంగాన్ని గౌర‌వించి, ఫాలో అయ్యేవారికి  హెచ్చరిక‌లు పంపిన‌ట్టుగా ఉంది. ఫిర్యాదుదారుల్ని ముద్దాయిలుగా చిత్రీక‌...
17-02-2025 04:38 PM
రాజకీయ సిద్ధాంతాలు, విలువల గురించి గంటలకొద్దీ మీడియాలో చెప్పే చంద్రబాబు.. చెప్పేదొకటి.. చేసేదొకటి. అతి చిన్న ఎన్నిక,  మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికల్లోనే చంద్రబాబు ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలు...
17-02-2025 04:31 PM
ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను టీడీపీ నేత‌లు బేఖాతరు చేశారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌నర్ దృష్టికి తీసుకెళ్లారు.
17-02-2025 02:43 PM
లెకక్టర్, ఎస్పీ వచ్చి మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు తీసుకువెళ్ళాలి. గతంలో నాపై కేసు నమోదు చేశానని సీఐ చెప్పుకుంటున్నారు.
17-02-2025 02:31 PM
ఒక మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవి కోసం ఇంతగా దిగజారాలా? అని గట్టిగా నిలదీసిన కురసాల కన్నబాబు, డాంబికాలు పలుకుతున్న కూటమి నేతలు ఈ రకమైన చర్యల ద్వారా ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని గుర్తు...
17-02-2025 02:19 PM
టీడీపీ నాయకులు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారు. బలం లేకపోయినా దాడులు, దౌర్జన్యాలతో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవులు పొందడానికి చేయని అరాచకం లేదు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ  ...
17-02-2025 01:21 PM
మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులన్నీ వైయ‌స్ఆర్‌సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్‌ చైర్మన్‌గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.
17-02-2025 11:39 AM
రంగరాజన్‌గారి తండ్రి సౌందరరాజన్‌ గారిని కూడా కలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. తనకు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు ఎంతో సన్నిహితులన్న సౌందరరాజన్‌గారు, ఈ సందర్భంగా...
17-02-2025 10:57 AM
దేవుడు ఆయనకు ఆరోగ్యం,సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’అని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.
17-02-2025 08:16 AM
ఏపీలో కూటమి ప్రభుత్వం  వచ్చాక మాజీ మంత్రి విడదల రజినిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఓ గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయించిన విషయం విదితమే.

16-02-2025

16-02-2025 06:56 PM
ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రార్ధించారు.
16-02-2025 06:49 PM
నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు. అనేక గొప్ప చిత్రాలు తీసి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
16-02-2025 10:16 AM
రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్...

15-02-2025

15-02-2025 06:00 PM
వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్‌ పరికరాలు, మోటర్‌ సెల్‌ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా...
15-02-2025 04:25 PM
వంశీ వెన్నపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు.. బెడ్‌ కావాలని రిక్వెట్‌ చేస్తాం. జైలులో ఎవ్వరినీ కలవనివ్వకుండా చేస్తున్నారు.
15-02-2025 03:40 PM
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డిసంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు...

Pages

Back to Top