టాప్ స్టోరీస్

18-05-2024

18-05-2024 02:21 PM
కృష్ణా: ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని, టీడీపీకి ఓటు వేయ‌లేద‌న్న అక్క‌సుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాడ‌ని గృహ నిర్మాణ శాఖ మంత
18-05-2024 10:43 AM
విశాఖ‌ప‌ట్నం: పెత్తందార్లంతా కలిసి పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి గాయాలకు గురిచేసి రక్తాన్ని పారిస్తున్నారని, రాజకీయాల్లో ముందెన్నడూ లే

17-05-2024

17-05-2024 07:36 PM
తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయ‌ని, ఇంకా జరుగుతూనే ఉన్నాయని, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే..
17-05-2024 07:23 PM
విశాఖ‌ప‌ట్నం: విశాఖలో కుటుంబంపై దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.
17-05-2024 07:03 PM
సచివాలయం: గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బ‌దిలీ చేయాల‌ని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను వెంట‌నే సస్పెండ్ చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చ
17-05-2024 06:55 PM
తాడేప‌ల్లి: పెత్తందార్లు- పేదలకు మ‌ధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో అంతిమ విజయం పేద‌ల‌దే అని, పేదలవైపు ఉన్న వైయస్ఆర్ సీపీకి ప్రజలు అఖండ విజయం చేకూర్చబోతున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్
17-05-2024 03:32 PM
తాడేపల్లి: ఎన్నికల్లో విజయంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉందని, గతం కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యద
17-05-2024 11:32 AM
విజ‌య‌వాడ‌: దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నూతన ట్రెండ్‌ను తీసుకొచ్చారని, వైయ‌స్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఈ ఐదేళ్లలో మేలు జరిగితేనే ఓటేయండి అని ధైర

16-05-2024

16-05-2024 06:21 PM
విజ‌య‌వాడ‌: పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైయ‌స్ఆర్ సీపీపై టీడీపీ చేసిన దాడులపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల బృందం గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసింది.
16-05-2024 01:11 PM
విజయవాడ: ఐప్యాక్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. బెంజ్‌ సర్కిల్‌లోని ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైయస్‌ జగన్‌.. వారితో కాసేపు ముచ్చటించారు.
16-05-2024 10:39 AM
తాడేపల్లి: ఎక్కడైతే పోలీస్‌ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?

15-05-2024

15-05-2024 06:01 PM
తాడేప‌ల్లి: ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయ, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం,  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహి
15-05-2024 05:39 PM
తాడేపల్లి: 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేప‌ల్లిలో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది.
15-05-2024 12:11 PM
తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
15-05-2024 11:21 AM
తాడేప‌ల్లి: పోలింగ్ వేళ‌, మ‌రుస‌టి రోజు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
15-05-2024 11:15 AM
విశాఖ‌ప‌ట్నం: టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైయ‌స్‌ జగన్‌ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్

14-05-2024

14-05-2024 05:27 PM
స‌చివాల‌యం: ప‌ల్నాడు జిల్లా కొత్త‌గ‌ణేషునిపాడులో టీడీపీ నేత‌ల దాష్టీకంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది.
14-05-2024 04:43 PM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.
14-05-2024 04:18 PM
పల్నాడు: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు.
14-05-2024 01:50 PM
స‌త్తెన‌ప‌ల్లి: పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని, వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీస్‌ యంత్రాంగం విఫలమైందని మంత్రి,
14-05-2024 12:22 PM
నరసరావుపేట: ఓట‌మి భ‌యంతో టీడీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని, ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కార‌మే పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్‌ యాదవ్‌

13-05-2024

13-05-2024 08:48 PM
తాడేపల్లి: సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని..
13-05-2024 07:29 PM
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
13-05-2024 04:42 PM
టిడిపి కి ఓటమి భయం పట్టుకుంది.ఎలాగూ ఓడిపోతామని తెలిసిపోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపారు
13-05-2024 04:37 PM
టిడిపి - జ‌న‌సేన వాళ్లు ఎక్క‌డెక్క‌డి నుండో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నార‌ని అన్నాబ‌త్తుని శివ‌కుమార్ పేర్కొన్నారు.
13-05-2024 02:08 PM
ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలని..
13-05-2024 01:47 PM
రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డిజి  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారి ఏబి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజి ఆర్ పి ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ...
13-05-2024 11:46 AM
బాపట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడికి ప్ర‌య‌త్నించారు.
13-05-2024 11:32 AM
శ్రీకాకుళంలో కొనసాగుతున్న పోలింగ్‌..ఓటు వేసిన మంత్రి ధర్మన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి పలువురు నేతలు  
13-05-2024 10:18 AM
గుంటూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌గిరిలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.
13-05-2024 08:16 AM
సీఎం వైయ‌స్ జగన్‌ సుపరిపాలనపై సాను­­కూల పవనాలు ప్రచండంగా వీస్తుండడంతో అనుకూల (పాజిటివ్‌) ఓటు­తో వైయ‌స్ఆర్‌సీపీ మరో­సారి చారి­త్రక విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
13-05-2024 08:05 AM
పులివెందుల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంప‌తులు త‌మ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
13-05-2024 07:55 AM
అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి! అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

12-05-2024

12-05-2024 10:33 PM
తమ అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు పాల్పడి, ఆ ఘటనలకు అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించి, ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీపై నెట్టివేయాలని వ్యూహం పన్నారు.
12-05-2024 09:15 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్పింగ్ ఫోటోలు వేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ పై ఫిర్యాదు చేశారు.
12-05-2024 06:32 PM
సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అనంతరం తిరిగి తాడేపల్లికి రానున్నారు సీఎం వైయ‌స్ జగన్.  

11-05-2024

11-05-2024 10:32 PM
ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ సానుభూతిపరులు తదితర అంశాలు ఉన్నాయి.
11-05-2024 10:28 PM
కాంగ్రెస్ ఎంపీ పదవిని వదులుకొని...కాంగ్రెస్ అరాచకాలను,వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని సొంతంగా పార్టీ స్దాపించి సీఎం అయిన గొప్ప నాయకుడు జగన్.
11-05-2024 10:21 PM
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూడా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్న అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేశాం.
11-05-2024 09:57 PM
చంద్రబాబు నాయుడు విశాఖపట్నం,ఏలూరు,ఉండి,ఒంగోలులలో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం...
11-05-2024 07:03 PM
టీడీపీ నేత‌లు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎన్నికల సమయంలో బయటి వ్యక్తులు ఇక్కడ ఉండేందుకు లేదని చెప్పారు. అయినా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. ఎక్కడ పొరపాటు జరిగినా జిల్లా...
11-05-2024 06:24 PM
కొవిడ్ సమయంలో వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుందని పేర్ని నాని తెలిపారు. వాలంటరీలు కొవిడ్ సమయంలో ఎలా సాయం చేశారో ప్రజలు గుర్తు తెచ్చుకోండని అన్నారు. మరోవైపు.. ల్యాండ్ టైటిల్ యాక్ట్...
11-05-2024 05:53 PM
మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 
11-05-2024 05:33 PM
మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేందుకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సిద్ధం కావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా...
11-05-2024 05:02 PM
దాడులు చేయించింది చంద్రబాబు.. కానీ నిందలు మాపై మోపారు
11-05-2024 04:56 PM
సిద్ధం, బై బై పదాలు మావే, ఇవి కాపీ కొట్టి వాళ్లు వాడుకుంటున్నారు.. మా మేనిఫెస్టోని కూడా కాపీ కొట్టారు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ జగన్ దెబ్బకు చంద్రబాబు...
11-05-2024 03:17 PM
న్‌డీఏ కూటమి తరఫున రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖపట్టణం వచ్చి మాట్లాడుతూ.. ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్‌ తీసేస్తామన్నారు. పవన్‌కళ్యాణ్‌ తన ప్రసంగాల్లో 2 లక్షల పుస్తకాలు చదివానని గొప్పగా  చెప్పుకుంటాడే..మరి,...
11-05-2024 02:26 PM
చిలుక‌లూరిపేట‌కు వ‌చ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వినుకొండ కాంగ్రెస్‌ పార్టీ నేత అట్లూరి విజయ్‌కుమార్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
11-05-2024 01:10 PM
ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక, డీబీటీ పద్ధతిలో అవినీతికి...
11-05-2024 12:54 PM
విజ‌య‌వాడ‌:  టీడీపీ ప‌త‌న‌మే వంగ‌వీటి రంగ ఆశ‌య‌మ‌ని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.

10-05-2024

10-05-2024 09:51 PM
ఈ సభ లో ధర్మాన చంద్ర బాబు కి టైటిలింగ్ యాక్ట్ మీద సవాలు విసిరారు. చంద్రబాబు నువ్వు అబద్దాలతో ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నావు.
10-05-2024 09:46 PM
   తెలుగుదేశం పార్టీ వుయ్ అనే యాప్  తీసుకువచ్చింది.ఈ యాప్ లో ప్రజలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ...
10-05-2024 09:42 PM
బిజేపితో కూటిన తెలుగుదేశం,జనసేన కూటమి ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.బిజేపి తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని బహిరంగంగా
10-05-2024 09:33 PM
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని తుంగలో తొక్కుతున్నారు. ఈసి నోటీసులు అమలులో ఉన్నా కూడా వాయిస్ కాల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి.
10-05-2024 09:27 PM
జగన్ గారు పేదల ఉన్నతికోసం,మహిళల ఉన్నతికోసం,విద్యార్దుల ఫీజు రీయంబర్స్ కోసం చిత్తశుధ్దితో అమలు చేస్తున్న పధకాలు.
10-05-2024 07:19 PM
 తాడేప‌ల్లి:  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన భూ వివాదాలు తగ్గుతాయి, అమ్మకాలు, కొనుగోలు సులభం అవుతుందని వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్‌ సెల్  రాష్ట్ర‌ అధ్యక్షుడు  మనోహర్ రెడ్డి  పేర్కొన్నారు.
10-05-2024 07:10 PM
ఇప్పుడే పేదవాళ్లని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే పొరపాటున కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఇక పేదవాడు బతుకుతాడా?
10-05-2024 04:24 PM
గతంలో కూడా తెలుగుదేేశం పార్టీ  ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను  భయాంధోళనలకు గురిచేస్తూ ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్న విషయంపై, చంద్రబాబు,లోకేష్ ఇదే యాక్ట్ కు...
10-05-2024 04:00 PM
స‌చివాల‌యం: ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ వివిధ దిన‌ప‌త్రిక‌ల్లో ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్
10-05-2024 01:50 PM
ఈ బిల్లు సమయంలో కౌన్సిల్‌లో నారా లోకేష్ ఉన్నారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తరవాత ప్రభుత్వమే ఆ ప్రాపర్టీకి గ్యారెంటీ అంటూ సజ్జల వెల్లడించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు కావాలంటే ముందు భూమి...

Pages

Back to Top