మానవాళి కోసం జీసస్‌ మహాత్యాగమే గుడ్‌ ఫ్రై డే సందేశం

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్‌ జగన్ 

తాడేప‌ల్లి: కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రై డే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు అని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్‌ జగన్  అన్నారు.
    మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్‌ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Back to Top