Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మద్యం కేసు ధైర్యంగా ఎదుర్కొంటాం
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది
అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ
బీసీలను బ్యాక్బోన్గా గుర్తించిన వైయస్ జగన్
కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి
మా పార్టీలో 1 నుంచి 100 వరకూ అన్నీ వైయస్ జగనే
జీవీఎంసీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన `కూటమి`
దాచేపల్లి సీఐ భాస్కర్పై చర్యలు తీసుకోవాలి
అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
19-04-2025
మద్యం కేసు ధైర్యంగా ఎదుర్కొంటాం
19-04-2025 08:40 PM
నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం.
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది
19-04-2025 08:21 PM
బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ,
అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ
19-04-2025 08:14 PM
రాజధాని అమరావతి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ‘పీ–2’ అంటూ ముందుకెళ్తోంది. అదే ‘పెంచుకో. పంచుకో’. అంటే నిర్మాణ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడం.
బీసీలను బ్యాక్బోన్గా గుర్తించిన వైయస్ జగన్
19-04-2025 08:05 PM
స్వాంతత్రం వచ్చిన తరువాత సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయి, కానీ మాటల్లో కాదు...
కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి
19-04-2025 07:47 PM
కేవలం కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుని విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు నెలరోజులుగా అడ్డదారులు తొక్కాయి. కోరుకున్నట్టుగానే 74 మంది కార్పొరేటర్ల బలంతో ఈ మేయర్...
మా పార్టీలో 1 నుంచి 100 వరకూ అన్నీ వైయస్ జగనే
19-04-2025 03:05 PM
మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు..
జీవీఎంసీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన `కూటమి`
19-04-2025 02:57 PM
చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు.
దాచేపల్లి సీఐ భాస్కర్పై చర్యలు తీసుకోవాలి
19-04-2025 02:47 PM
కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట....
అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం
19-04-2025 02:38 PM
10 మాసాల్లో 1.53 లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆ డబ్బు ఏమైంది?. చంద్రబాబుకు అమరావతి తప్ప.. మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు.
18-04-2025
‘100 కేసులు పెట్టినా భయపడను.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’
18-04-2025 03:55 PM
‘‘విద్యార్థి దశ నుంచి పోరాటాలతో ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి. ఇలాంటి తప్పుడు కేసులు ఆయన పోరాటాలను ఆపలేవు. గోవుల మృతిపై రాజకీయం చేసి కూటమి నేతలు వివాదం చేస్తున్నారు’’...
గోవుల మరణాలపై చర్చకు పిలిచి హౌస్ అరెస్ట్ చేస్తారా?
18-04-2025 03:46 PM
గోశాలను సందర్శించి గోవుల మరణానికి గల కారణాలు తెలుసుకోకుండా మాపై ఎదురుదాడికి దిగుతున్నారు. గోవుల మరణాలను భూమన ఫొటో ఆధారాలతో సహా బయటపెట్టాక ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ నారా లోకేష్ ఎక్స్ లో...
17-04-2025
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రై డే సందేశం
17-04-2025 10:01 PM
మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
గుడివాడలో రౌడీ రాజ్యం
17-04-2025 09:34 PM
అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైయస్ఆర్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు
అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ
17-04-2025 09:29 PM
గడిచిన ఐదేళ్లు జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, అప్పులు తెచ్చుకోలేని స్థితిలో వెళ్లిన ఏపీని ఆదుకోవాలంటూ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
రాష్ట్రంలో 'కూటమి' అవినీతికి పరిశ్రమలు విలవిల
17-04-2025 09:23 PM
సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడిన రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయి, పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టేందుకు వస్తున్నాయని, వేల కోట్లుతో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని గొప్పలు చెప్పుకుంటూ...
వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టులో పరిణామాలను స్వాగతిస్తున్నాం
17-04-2025 06:14 PM
వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రింలో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
జనం కష్టాల్లో ఉంటే జల్సాల్లో సీఎం
17-04-2025 06:09 PM
అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం జరుగుతున్నా, ఆ పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి అండగా ఉంటామని చెప్పడానికి మంత్రులెవరూ బయటకు రావడం లేదు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు...
రాష్ట్రంలో విద్యుత్ రంగానికి చీకటి రోజులు
17-04-2025 06:06 PM
గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు చెప్పిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల భారం మోపారు.
జీవీఎంసీ మేయర్ పీఠంపై ‘కూటమి’ కుట్రలు
17-04-2025 04:39 PM
వీఎంసీ మేయర్ అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్ లో పారదర్శకత పాటించాలని వైయస్ఆర్సీపీ బృందం గురువారం జిల్లా కలెక్టర్ను కోరింది.
టీటీడీ గోశాలలో ఆవుల మృత్యుఘోషపై టీడీపీ రాజకీయం
17-04-2025 04:09 PM
తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంతో పాటు నేను మొత్తం అయిదుగురం మాత్రమే గోశాల వద్దకు వెడతామని, అనుమతి ఇవ్వాలని ఉదయం ఎనిమిది గంటల నుంచి...
ట్రూ అప్ పేరుతో డబుల్ విద్యుత్ ఛార్జీలు
17-04-2025 02:54 PM
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అతి తక్కువ కాలంలో ఎవరు అప్పు చేయలేదు. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు.. అభివృద్ధి చేయలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు.
పోలీసు స్టేషన్కే బేడీలా?
17-04-2025 01:42 PM
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి దాచేపల్లి స్టేషన్కు తరలించగా, ఆమె కోసం స్టేషన్కు వెళ్లిన వైయస్ఆర్సీపీ నేతలను అడ్డుకునేందుకు సీఐ పోలీస్ స్టేషన్...
ఎంపీ అవినాష్రెడ్డికి ముస్లింల సత్కారం
17-04-2025 12:22 PM
కేంద్రంలో ఈ చట్టాన్ని సమర్థించడం ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ముస్లీంల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు.
ఛాలెంజ్ చేసి తోక ముడిచిన పల్లా శ్రీనివాస్
17-04-2025 11:57 AM
నన్ను రమ్మన్న వాళ్లే అడ్డుకోవడం అన్యాయం. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం లాభం. టీడీపీ నేతల ఛాలెంజ్ మీద స్పందించా. గోశాలకు రమ్మనమని పల్లా నాగేశ్వర్...
‘ ఎస్వీ గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్ను స్వీకరించిన భూమన
17-04-2025 08:58 AM
శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో...
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి
17-04-2025 08:56 AM
రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ధారణకు గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వారు. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే పలు రాష్ట్రాలు అనేక విధానాల ద్వారా జనాభా తగ్గించాయి.
16-04-2025
హిందూధర్మం పట్ల చంద్రబాబుకు గౌరవం లేదు
16-04-2025 06:20 PM
రాష్ట్రంలో హిందుత్వానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అని చూస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయి. కూటమి ప్రభుత్వంలో భారీగా హిందూ ఆలయాల ధ్వంసం, ఆలయాలపై దాడులు జరిగాయి. తిరుమల పవిత్రత మంటగలిసేలా...
వైయస్ జగన్ను ఎదుర్కోలేకే మత ముద్ర..
16-04-2025 05:26 PM
‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు.
గీతాంజలి కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
16-04-2025 04:42 PM
తెనాలి మహిళ గీతాంజలి కుటుంబానికి వైయస్ జగన్ రూ.20 లక్షల పరిహారం అందించిన విషయం విధితమే. మరోసారి వైయస్ఆర్సీపీ నేతలు ఆర్థికసాయం అందించడం పట్ల ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
`కూటమి` కుట్రలు చిత్తు
16-04-2025 03:24 PM
కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ మోరియా భరద్వాజ్ ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మున్సిపల్ చైర్ పర్సన్ శాంత కు వ్యతిరేకంగా 35 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36...
అడ్డదోవలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుట్ర
16-04-2025 02:10 PM
విశాఖ కార్పొరేషన్లో కూటమి పార్టీలకు బలం లేకపోయినా నగర మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నెలరోజులుగా టీడీపీ, జనసేన నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం మరో 11 నెలలు మాత్రమే...
కందుకూరి వీరేశలింగం పంతులు సేవలు చిరస్మరణీయం
16-04-2025 11:19 AM
ఇవాళ కందుకూరి జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో వీరేశలింగం పంతులుకు ఘనంగా నివాళులర్పిస్తూ పోస్టు చేశారు.
15-04-2025
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దం
15-04-2025 06:30 PM
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఎంపీలు ఓటు వేశారు కానీ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు పార్టీ విప్ జారీ చేయలేదంటూ కొత్త పాట అందుకున్నారు
చంద్రబాబు దళితుల వ్యతిరేకి
15-04-2025 04:51 PM
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులను అణగదొక్కుతూనే ఉన్నారు. దళితుల జీవితాలను ఆయన చిన్నాభిన్నం చేస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు అమలు చేయడం ద్వారా జగన్గారు తన 5 ఏళ్ల పాలనలో...
అంబేద్కర్ జయంతి రోజు బహుజనులపై పోలీసుల దాష్టీకం
15-04-2025 04:26 PM
హిందూపురంలో ఈ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తీవ్రమైన నేరాల్లో పట్టుబడిన నేరస్తుల మాదిరిగా చేతులకు సంకెళ్ళు వేసి నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూపురంలో వైయస్ఆర్సీపీ నేత వేణురెడ్డి అరెస్ట్
15-04-2025 02:04 PM
పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైయస్ఆర్సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
14-04-2025
అబద్దమంటూనే గోవుల మరణాలను టీటీడీ అంగీకరించింది
14-04-2025 06:14 PM
తిరుపతి గోశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన గోమాతలు భారీగా చనిపోతున్నాయి. గోశాల యాజమాన్యం గోవుల ఆలనాపాలన సరిగా చూడకపోవడంతో ఈ దారుణం జరిగింది
టీటీడీలో గోవుల మృతిపై ఎటువంటి విచారణకైనా సిద్దం
14-04-2025 05:20 PM
సీఎం చంద్రబాబు టీటీడీ గోశాలలో ఒక్క గోవు చనిపోలేదని, కావాలనే వైయస్ఆర్సీపీ వివాదం సృష్టిస్తూ, దుష్ర్పచారం చేస్తోందని మాట్లాడారు. ఈరోజు ఉదయం టీటీడీ ఈఓ శ్యామలరావు 43 ఆవులు చనిపోయాయని ప్రకటించారు
సుప్రీం కోర్టులో వైయస్ఆర్సీపీ పిటిషన్
14-04-2025 05:06 PM
ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో...
వైయస్ జగన్ను అంతం చేసేందుకు కుట్రలు
14-04-2025 03:52 PM
గతంలో వైయస్ జగన్పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
మహనీయుడి స్మృతులను చెరిపేసే కుట్ర
14-04-2025 02:53 PM
గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో నిర్మిస్తానని చెప్పి పట్టించుకోకుండా చంద్రబాబు మోసం చేస్తే, వైయస్ జగన్ సీఎం అయ్యాక విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు...
టీటీడీ గోశాల విషయంలో భూమన చెప్పిన మాటలు యధార్థం
14-04-2025 12:49 PM
తిరుపతి: తిరుపతి తిరుమల దేవస్థానం గోశాలలో గోవుల మరణాలపై వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన మాటలు యధార్థమని ఎంపీ
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2025 12:18 PM
‘విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. పీపీపీ పద్దతిలో అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మీదట అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేని పరిస్థితిని తెచ్చారు.
అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం
14-04-2025 11:09 AM
అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు..
పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి
14-04-2025 09:48 AM
పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు.
అమరావతి కమీషన్లతో చంద్రబాబు ఇంధ్రభవనం
14-04-2025 09:39 AM
రాజధానిలోని వెలగపూడిలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు తన కోడలు నారా బ్రాహ్మణి పేరుతో సర్వే నంబర్ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారు.
13-04-2025
థ్యాంక్యూ సర్
13-04-2025 05:21 PM
‘ వైయస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని...
అంబేద్కర్ ఆశయాలను వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు
13-04-2025 05:13 PM
‘ అంబేద్కర్ జాతివాదు కాదు.. జాతీయ వాది. అంబేద్కర్ ఆశయాలను వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ ఖ్యాతిని మరింత విముడింప చేసేలా 125 అడుగుల విగ్రహాన్ని వైయస్ జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేశారు
బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం వైయస్ జగన్ దిగ్భాంతి
13-04-2025 04:55 PM
ఈ ప్రమాదం పార్టీ నాయకుల ద్వారా తెలియగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి, సహాయంగా నిలవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైయస్.జగన్ ఆదేశించారు.
కూటమి పార్టీ నేతల ఆక్వా ఫీడ్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
13-04-2025 04:50 PM
రాష్ట్రంలో సీడ్, ఫీడ్ తయారీ సంస్థలన్నీ కూటమి పార్టీలకు చెందిన నేతల చేతుల్లోనే ఉన్నాయి. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్లో సోయా కేజీ వంద రూపాయలు ఉండేది
12-04-2025
33 మందితో వైయస్ఆర్సీపీ పీఏసీ నూతన కమిటీ
12-04-2025 08:39 PM
పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, పీఏసీ కో-ఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వెన్నుపోటు
12-04-2025 06:44 PM
రాష్ట్రంలో తానే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. ఒకవేళ అదే నిజమనుకుంటే, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందే నాటికి అందులో ప్రవేశించిన వారంతా ఉన్నత వర్గాలకు చెందిన వారే....
టీటీడీలో గోవుల మరణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి
12-04-2025 06:21 PM
ఇది స్వామివారి క్షేత్రాన్ని అపవిత్రం చేయడం కాదా? దీనిని టీటీడీ ఎలా సమర్థించుకుంటుంది? మధ్యాహ్నం స్వామివారి నైవేథ్యం కూడా పదిహేను నిమషాల పాటు ఆలస్యం అయిందంటే స్వామివారి పట్ల టీటీడీకి, ప్రభుత్వానికి...
రేషనలైజేషన్తో సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం
12-04-2025 03:42 PM
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్టోబర్ 2న, 2019న గాంధీ జయంతి రోజున ఒకేసారి దాదాపు 15,004 గ్రామ వార్డు...
పేద విద్యార్ధుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటం
12-04-2025 03:26 PM
వైయస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితిని కల్పించారు. ప్రతి మూడు నెలలకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను...
లింగమయ్యకు కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
12-04-2025 03:19 PM
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో లింగమయ్య భార్య రామాంజనమ్మ, కుమారులు హరి, శ్రీనివాసులుకు పార్టీ నేతలు చెక్ను అందజేశారు
వనజీవి రామయ్య మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
12-04-2025 11:53 AM
కోటి మొక్కలకుపైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ..వైయస్ జగన్ మోహన్ రెడ్డి...
రాష్ట్ర ప్రజలందరిపై ఆంజనేయుడి అనుగ్రహం ఉండాలి
12-04-2025 11:07 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు భాకాంక్షలు తెలిపారు.
11-04-2025
రాష్ట్రంలో పీ4 కాదు.. ఏ4 అమలు
11-04-2025 06:46 PM
నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంటనక్కలు, తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు?. వైయస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు
డ్రామాలు ఆడటంలో చంద్రబాబును మించిన వారు లేరు
11-04-2025 05:56 PM
జెడ్ప్లస్ కేటగిరి ఉన్న మాజీ సీఎం వైయస్ జగన్కు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ అవన్నీ అనంతపురం డ్రామాలు అని చంద్రబాబు ఎగతాళి చేశారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More