టాప్ స్టోరీస్

17-04-2025

17-04-2025 10:01 PM
 మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్‌ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
17-04-2025 09:34 PM
అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు  ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు
17-04-2025 09:29 PM
గడిచిన ఐదేళ్లు జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, అప్పులు తెచ్చుకోలేని స్థితిలో వెళ్లిన ఏపీని ఆదుకోవాలంటూ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
17-04-2025 09:23 PM
సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడిన రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయి, పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టేందుకు వస్తున్నాయని, వేల కోట్లుతో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని గొప్పలు చెప్పుకుంటూ...
17-04-2025 06:14 PM
వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సుప్రింలో పిటీషన్‌ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
17-04-2025 06:09 PM
అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం జరుగుతున్నా, ఆ పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి అండగా ఉంటామని చెప్పడానికి మంత్రులెవరూ బయటకు రావడం లేదు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు...
17-04-2025 06:06 PM
 గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు చెప్పిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి?  విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల భారం మోపారు.
17-04-2025 04:39 PM
వీఎంసీ మేయర్ అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్ లో పారదర్శకత పాటించాలని వైయ‌స్ఆర్‌సీపీ బృందం గురువారం జిల్లా క‌లెక్ట‌ర్‌ను కోరింది.
17-04-2025 04:09 PM
తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంతో పాటు నేను మొత్తం అయిదుగురం మాత్రమే గోశాల వద్దకు వెడతామని, అనుమతి ఇవ్వాలని ఉదయం ఎనిమిది గంటల నుంచి...
17-04-2025 02:54 PM
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అతి తక్కువ కాలంలో ఎవరు అప్పు చేయలేదు.  అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు.. అభివృద్ధి చేయలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు.
17-04-2025 01:42 PM
వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణ‌వేణిని అరెస్టు చేసి దాచేప‌ల్లి స్టేష‌న్‌కు త‌ర‌లించ‌గా, ఆమె కోసం స్టేష‌న్‌కు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను అడ్డుకునేందుకు సీఐ పోలీస్ స్టేష‌న్‌...
17-04-2025 12:22 PM
కేంద్రంలో ఈ చట్టాన్ని సమర్థించడం ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌లు ముస్లీంల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు.
17-04-2025 11:57 AM
నన్ను రమ్మన్న వాళ్లే అడ్డుకోవడం అన్యాయం. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం లాభం. టీడీపీ నేతల ఛాలెంజ్‌ మీద స్పందించా. గోశాలకు రమ్మనమని పల్లా నాగేశ్వర్‌...
17-04-2025 08:58 AM
శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో...
17-04-2025 08:56 AM
రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ధారణకు గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వారు. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే పలు రాష్ట్రాలు అనేక విధానాల ద్వారా జనాభా తగ్గించాయి.

16-04-2025

16-04-2025 06:20 PM
రాష్ట్రంలో హిందుత్వానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అని చూస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయి. కూటమి ప్రభుత్వంలో భారీగా హిందూ ఆలయాల ధ్వంసం, ఆలయాలపై దాడులు జరిగాయి. తిరుమల పవిత్రత మంటగలిసేలా...
16-04-2025 05:26 PM
‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు.
16-04-2025 04:42 PM
తెనాలి మహిళ గీతాంజలి కుటుంబానికి వైయ‌స్ జ‌గ‌న్ రూ.20 లక్షల పరిహారం అందించిన విష‌యం విధిత‌మే. మ‌రోసారి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆర్థిక‌సాయం అందించ‌డం ప‌ట్ల ఆ కుటుంబం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 
16-04-2025 03:24 PM
కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ మోరియా భరద్వాజ్ ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్ట‌గా మున్సిపల్ చైర్ పర్సన్ శాంత కు వ్యతిరేకంగా 35 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36...
16-04-2025 02:10 PM
విశాఖ కార్పొరేష‌న్‌లో కూట‌మి పార్టీల‌కు బ‌లం లేక‌పోయినా న‌గ‌ర మేయ‌ర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్ట‌డానికి నెల‌రోజులుగా టీడీపీ, జనసేన నాయ‌కులు అడ్డ‌దారులు తొక్కుతున్నారు. కేవ‌లం మరో 11 నెల‌లు మాత్ర‌మే...
16-04-2025 11:19 AM
ఇవాళ కందుకూరి జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో వీరేశ‌లింగం పంతులుకు ఘ‌నంగా నివాళుల‌ర్పిస్తూ పోస్టు చేశారు. 

15-04-2025

15-04-2025 06:30 PM
లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఓటు వేశారు కానీ, రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు పార్టీ విప్‌ జారీ చేయలేదంటూ కొత్త పాట అందుకున్నారు
15-04-2025 04:51 PM
 చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులను అణగదొక్కుతూనే ఉన్నారు. దళితుల జీవితాలను ఆయన చిన్నాభిన్నం చేస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు అమలు చేయడం ద్వారా జగన్‌గారు తన 5 ఏళ్ల పాలనలో...
15-04-2025 04:26 PM
హిందూపురంలో ఈ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తీవ్రమైన‌ నేరాల్లో పట్టుబడిన నేరస్తుల మాదిరిగా చేతులకు సంకెళ్ళు వేసి నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు.
15-04-2025 02:04 PM
పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

14-04-2025

14-04-2025 06:14 PM
తిరుప‌తి గోశాల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం వ‌ల‌న గోమాత‌లు భారీగా చనిపోతున్నాయి. గోశాల యాజ‌మాన్యం గోవుల ఆల‌నాపాల‌న స‌రిగా చూడ‌క‌పోవ‌డంతో ఈ దారుణం జ‌రిగింది
14-04-2025 05:20 PM
సీఎం చంద్రబాబు టీటీడీ గోశాలలో ఒక్క గోవు చనిపోలేదని, కావాలనే వైయస్ఆర్‌సీపీ వివాదం సృష్టిస్తూ, దుష్ర్పచారం చేస్తోందని మాట్లాడారు. ఈరోజు ఉదయం టీటీడీ ఈఓ శ్యామలరావు 43 ఆవులు చనిపోయాయని ప్రకటించారు
14-04-2025 05:06 PM
 ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి  మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి  ఆస్తుల  విషయంలో...
14-04-2025 03:52 PM
గతంలో వైయస్ జగన్‌పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
14-04-2025 02:53 PM
గ‌తంలో అంబేద్కర్ విగ్ర‌హాన్ని అమ‌రావ‌తిలో నిర్మిస్తాన‌ని చెప్పి ప‌ట్టించుకోకుండా చంద్రబాబు మోసం చేస్తే, వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యాక విజ‌య‌వాడ న‌డిబొడ్డున 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు...
14-04-2025 12:49 PM
తిరుప‌తి:  తిరుప‌తి తిరుమ‌ల దేవ‌స్థానం గోశాలలో  గోవుల మరణాలపై  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి,  టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన మాట‌లు య‌ధార్థ‌మ‌ని ఎంపీ
14-04-2025 12:18 PM
‘విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. పీపీపీ పద్దతిలో అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మీదట అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేని పరిస్థితిని తెచ్చారు.
14-04-2025 11:09 AM
అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు..
14-04-2025 09:48 AM
పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు.
14-04-2025 09:39 AM
రాజధానిలోని వెల‌గ‌పూడిలో ఇంటి నిర్మాణం కోసం చంద్ర‌బాబు త‌న కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి పేరుతో సర్వే నంబర్‌ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారు.

13-04-2025

13-04-2025 05:21 PM
‘ వైయ‌స్ఆర్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని...
13-04-2025 05:13 PM
‘ అంబేద్కర్ జాతివాదు కాదు.. జాతీయ వాది. అంబేద్కర్ ఆశయాలను వైయ‌స్ జగన్ కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ ఖ్యాతిని మరింత విముడింప చేసేలా 125 అడుగుల విగ్రహాన్ని వైయ‌స్ జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేశారు
13-04-2025 04:55 PM
ఈ ప్రమాదం పార్టీ నాయకుల ద్వారా తెలియగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి, సహాయంగా నిలవాలని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వైయస్.జగన్‌ ఆదేశించారు.
13-04-2025 04:50 PM
రాష్ట్రంలో సీడ్, ఫీడ్ తయారీ సంస్థలన్నీ కూటమి పార్టీలకు చెందిన నేతల చేతుల్లోనే ఉన్నాయి. గత వైయస్‌ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లో సోయా కేజీ వంద రూపాయలు ఉండేది

12-04-2025

12-04-2025 08:39 PM
 పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, పీఏసీ  కో-ఆర్డినేట‌ర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు  పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
12-04-2025 06:44 PM
 రాష్ట్రంలో తానే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. ఒకవేళ అదే నిజమనుకుంటే, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందే నాటికి అందులో ప్రవేశించిన వారంతా ఉన్నత వర్గాలకు చెందిన వారే....
12-04-2025 06:21 PM
ఇది స్వామివారి క్షేత్రాన్ని అపవిత్రం చేయడం కాదా? దీనిని టీటీడీ ఎలా సమర్థించుకుంటుంది? మధ్యాహ్నం స్వామివారి నైవేథ్యం కూడా పదిహేను నిమషాల పాటు ఆలస్యం అయిందంటే స్వామివారి పట్ల టీటీడీకి, ప్రభుత్వానికి...
12-04-2025 03:42 PM
 గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్టోబర్‌ 2న, 2019న గాంధీ జయంతి రోజున ఒకేసారి దాదాపు 15,004 గ్రామ వార్డు...
12-04-2025 03:26 PM
 వైయస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితిని కల్పించారు. ప్రతి మూడు నెలలకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను...
12-04-2025 03:19 PM
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి నివాసంలో లింగమయ్య భార్య రామాంజనమ్మ, కుమారులు హరి, శ్రీనివాసులుకు పార్టీ నేత‌లు చెక్‌ను అందజేశారు
12-04-2025 11:53 AM
కోటి మొక్క‌ల‌కుపైగా నాటి పుడ‌మి త‌ల్లికి ఆయ‌న అందించిన సేవ‌లు రేప‌టి త‌రానికి స్ఫూర్తిదాయ‌కం. వ‌న‌జీవి రామ‌య్య ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్థిస్తూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి...
12-04-2025 11:07 AM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ హనుమాన్‌ జయంతి సంద‌ర్భంగా వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భాకాంక్షలు తెలిపారు.

11-04-2025

11-04-2025 06:46 PM
నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంటనక్కలు, తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు?. వైయ‌స్‌ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు
11-04-2025 05:56 PM
జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న మాజీ సీఎం వైయస్ జగన్‌కు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ అవన్నీ అనంతపురం డ్రామాలు అని చంద్రబాబు ఎగతాళి చేశారు
11-04-2025 04:03 PM
టీడీపీ నేత, ఇప్పటి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో అసభ్యకరంగా వైయ‌స్‌ జగన్‌ దూషించారు. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న వ్యాఖ్యలున్నాయి.
11-04-2025 03:26 PM
తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫూలే చిత్ర‌ప‌టానికి నివాళులర్పించ‌గా, పార్టీ నాయ‌కులు కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా జ‌యంతి...
11-04-2025 12:48 PM
దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తుంటారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో సకల దేవతల స్వరూపిణీ అయినటువంటి గోమాతకు దారుణమైన పరిస్తితి...
11-04-2025 11:55 AM
పూలే జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీలు కే ఆర్ జె భరత్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్ రమేష్ యాదవ్, మొండితోక అరుణ్ కుమార్
11-04-2025 08:33 AM
మాధవ్ను దొడ్డిదారిన ఎక్కడికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఆయన ఎక్కడున్నారో చెప్పడం లేదన్నారు.

10-04-2025

10-04-2025 08:52 PM
అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్‌ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు?
10-04-2025 08:40 PM
మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి , అధికార ప్రతినిధి కృష్ణవేణి ,  సోషల్ మీడియా విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
10-04-2025 06:22 PM
వైయస్ జగన్ గారికి జెడ్‌ప్లస్ భద్రత ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఆయన ఎక్కడకు వెళ్ళినా కనీస పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేయడం లేదు. రామగిరి మండలంలో అధికారబలంతో వైయస్ఆర్‌సీపీ బీసీ నేతను...
10-04-2025 06:15 PM
 రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు మీకు తెలుసు. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి హుందాతనం ఉంటుంది. కానీ చంద్రబాబుకు తనకు సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని అధికార...
10-04-2025 04:19 PM
తాడేపల్లి: దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుల్లో ఒక‌రైన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్‌కు పోలీస్ భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ
10-04-2025 04:06 PM
వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌ వి సతీష్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, రఘురామిరెడ్డి, పలువురు సీనియర్‌ నాయకులు ఉన్నారు.

Pages

Back to Top