టాప్ స్టోరీస్

20-09-2024

20-09-2024 11:09 PM
ప్ర‌కాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడిగా ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని నియ‌మించారు. అలాగే ఒంగోలు పార్ల‌మెంట్‌నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ప‌రిశీల‌కులుగా డాక్ట‌ర్ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిని...
20-09-2024 11:04 PM
జై ఆంధ్ర ఉద్య‌మం, స‌మైక్యాంధ్ర ఉద్య‌మాల్లో ఆయ‌న కీల‌కపాత్ర పోషించారని వైయస్ జ‌గ‌న్ గుర్తు చేసుకున్నారు.  
20-09-2024 10:29 PM
వంద రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు విమర్శలు చేశాడు. జూలైలో రిపోర్టులో వస్తే సెప్టెంబర్‌లో బయటపెట్టడం ఏంటీ?. శాంపిల్స్ ఎప్పుడివి? ఎక్కడ...
20-09-2024 06:00 PM
వైద్య రంగం కూడా నాశనమై పోతోంది. ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి  108, 104 సర్వీసుల సిబ్బందికి జీతాలు లేవు.
20-09-2024 05:47 PM
జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ విషయాలపై చర్చించారు.   
20-09-2024 10:49 AM
విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్ళు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ సర్కార్‌ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప క్రింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే...

19-09-2024

19-09-2024 10:24 PM
100 రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులు గాయపర్చిందా!
19-09-2024 10:12 PM
ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 
19-09-2024 05:30 PM
హామీల పేరుతో మోసం చేసినందుకు మంచి ప్రభుత్వం అనాలా?. వరదలతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నందుకు మంచి ప్రభుత్వం అనాలా?. మద్యం పాలసీతో దోచుకుంటున్నందుకు మంచి ప్రభుత్వం అనాలా?.
19-09-2024 05:19 PM
ఒక్కోసారి నాణ్యత లేదని దాదాపు పదిసార్లు వెనక్కి కూడా పంపాము. ల్యాబ్‌ని ఆధునీకరించి ప్రత్యేక అధికారులను కూడా నియమించాం. ఇంత పకడ్బందీగా కార్యక్రమాలను మేము అమలు చేశాం. కానీ మాపై ఆరోపణలు చేస్తున్నారు
19-09-2024 04:41 PM
తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. 
19-09-2024 04:35 PM
 చంద్రబాబు ఇచ్చిన హామీల లబ్ధిదారులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనన్న మాజీ ఎమ్మెల్యే.. అవి అమలు కాకపోవడం వల్ల వారికి మేలు జరగడం లేదని చెప్పారు. చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.45 వేల కోట్ల...
19-09-2024 04:27 PM
..‘చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష...

18-09-2024

18-09-2024 10:14 PM
భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?
18-09-2024 10:08 PM
ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైయ‌స్‌ జగన్‌ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  
18-09-2024 09:52 PM
 50 ఏళ్లలో విజయవాడ చూడని భారీ వరద కారణంగా నగరంలోని 16 డివిజన్ల పరిధిలోని దాదాపు 2.5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. భారీ వరదలకు లక్షలాది మంది ఇళ్లలోని...
18-09-2024 06:09 PM
 వైద్య విద్యను మరింత అందుబాటులోకి తేవడంతో పాటు, రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందేలా దాదాపు రూ.8 500 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం...
18-09-2024 06:06 PM
జనం నోళ్లకు తాళం వేయటం కాదని, వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలని చురకలంటించారు. వర్షాలు కురవకుండా ఆకాశానికి తాళం వేయాలని సెటైర్లు వేశారు. జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబు ప్రస్టేషన్‌లోకి...
18-09-2024 05:59 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నగదు సాయం అందజేసింది. ఈ సంద‌ర్భంగా వర్ణికను వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. 
18-09-2024 05:48 PM
గత ఎన్నికల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతు ఇచ్చారన్న అక్కసుతో లోవలక్ష్మి, శ్రీలక్ష్మి ఇళ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు.. తిరిగి బాధితులపైనే పోలీసు కేసులు పెట్టించారు. ఇటీవల ఏలేరు వరద పర్యటనలో భాగంగా...
18-09-2024 11:04 AM
స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి.
18-09-2024 10:14 AM
TDP ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవాలనుకుంటోంది. ఇది అత్యంత తిరోగమన నిర్ణయమ‌ని విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
18-09-2024 10:05 AM
ఎక్స్‌(ట్విటర్‌)లో వైయ‌స్ జ‌గ‌న్‌ ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.
18-09-2024 10:00 AM
భాకరాపేటలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు.

17-09-2024

17-09-2024 01:55 PM
మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైయ‌స్ఆర్‌సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
17-09-2024 01:29 PM
మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్ జగన్‌ ఓ సందేశం ఉంచారు.
17-09-2024 12:05 PM
కృష్ణానది ఒడ్డు ఫై కట్టిన అక్రమకట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్ ఫై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది!  అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమకట్టడం మొదట కూలగొట్టడం సముచితం.

16-09-2024

16-09-2024 10:11 PM
ఒక్కో ప్యాకెట్లో బెల్లం, కందిపప్పు, వంటనూనె, టెట్రాప్యాక్ మిల్క్, ఉప్మారవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు అందించనున్నారు.  రేపు 30 వేల ప్యాకెట్లను, ఎల్లుండి మరో 20 వేల ప్యాకెట్లను...
16-09-2024 06:06 PM
వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర అప్పులను వాస్తవం కంటే చాలా ఎక్కువ చూపుతూ, ఎల్లో మీడియా అదేపనిగా విష ప్రచారం చేసిందని బుగ్గన రాజేంద్రనాథ్‌ గుర్తు చేశారు. అదే పనిగా కధనాలు రాసి...
16-09-2024 10:30 AM
ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలి. లేదంటే కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజల ఆస్తిపాస్తులకు తీవ్ర ప్రమాదం.
16-09-2024 10:15 AM
ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

15-09-2024

15-09-2024 09:19 PM
పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఈ ఏడాది 50 ఎంబీబీఎస్‌ సీట్లు అనుమతి ఇస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వెల్లడిస్తే, అవి వద్దంటూ ప్రభుత్వం లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం జగన్‌...
15-09-2024 09:14 PM
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, వారి విధానం ఏమిటో చెప్పాలని, వీఎస్‌పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? కాదా? చెప్పాలని.. ఏ విషయాన్ని సీఎం, డిప్యూటీ సీఎంతో చెప్పించాలని బొత్స...
15-09-2024 03:53 PM
వైయ‌స్ జగన్‌ చేసిన మంచి ప్రజల్లో చర్చ జరుగుతుందని ఏకంగా ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం. చంద్రబాబు తన పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురాలేదు.
15-09-2024 03:41 PM
 అసలు కొత్తగా మెడికల్‌ సీట్లు వస్తే మీకు (ప్రభుత్వానికి) వచ్చిన నష్టమేమిటని.. ఒక డాక్టర్‌గా అడుగుతున్నానన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు. 40 ఏళ్ళుగా ఏపీలో ఒక్క...
15-09-2024 03:37 PM
ఎంతోమంది ఇంజనీర్ల‌కు స్ఫూర్తిగా నిలిచిన‌ విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతి సంద‌ర్భంగా మీ అందరికీ ఇంజ‌నీర్స్ డే శుభాకాంక్ష‌లు’’ అంటూ వైయ‌స్‌ జగన్ ట్వీట్‌ చేశారు.

14-09-2024

14-09-2024 08:22 PM
తాజాగా బిగ్‌ టీవీకి పరువు నష్టం కింద రూ.50కోట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై నిరాధారంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయపరంగా బుద్ధి చెబుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు...
14-09-2024 08:18 PM
చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే జరుగుతోంది. బాబు పాలన అంటే ఇలాగే ఉంటుంది. మంత్రుల ముందు ఐఏఎస్‌ అధికారి కాలు మీద కాలువేసుకుని రాజులా కూర్చున్నాడు.
14-09-2024 08:13 PM
 ప్రభుత్వ రంగంలో అదనంగా మెడికల్‌ సీట్లు వద్దని ఏ రాష్ట్రమైనా అంటుందా? అని మాజీ మంత్రి సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని చెత్త పని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ...
14-09-2024 01:58 PM
ఒక కోటి రెండు లక్షలు భక్తుల నుంచి  వసూలు చేసుకోమని‌ జీవో ఇవ్వడం ఏంటి?. హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ ఆలయానికి రావటం వలన కాంట్రాక్టర్‌కు నష్టం వచ్చిందని జీవోలో రాశారు. ఇదేం విచిత్రమైన జీవోలు?
14-09-2024 01:43 PM
ఏచూరి కుటుంబ స‌భ్యుల‌ను, సీపీఎం పార్టీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించి, ఓదార్చారు. నిజమైన లౌకిక, అంకితభావం మరియు నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి మరణం సీపీఎంకే కాదు

13-09-2024

13-09-2024 10:42 PM
ఈ మేర‌కు కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
13-09-2024 10:37 PM
చిత్తూరు జి ల్లా పార్టీ అధ్య‌క్షుల‌తో పాటు తిరుప‌తి జిల్లా( తిరుప‌తి, చంద్ర‌గిరి, శ్రీ‌కాళ‌హ‌స్తి, స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గాలు) పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌...
13-09-2024 10:24 PM
తాజాగా పిఠాపురం పర్యటనలో మాధవపురం వద్ద నేరుగా వైయస్‌. జగన్‌ ప్రయాణిస్తున్న కార్‌ పైకి ఎక్కి కొందరు యువకులు రావడం కలకలం రేపింది. ఒక్కసారిగా చుట్టూఉన్నవారు ఉలిక్కపడ్డారు.
13-09-2024 05:37 PM
బస్సు రెండు లారీలు ఢీకొనడంతో ఇప్పటివరకు పలువురు మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
13-09-2024 05:16 PM
కాకినాడ :   చంద్రబాబూ.. ఇకనైనా జగన్నామం ఆపేసి నిజాయితీగా పాల‌న చేయ‌డం నేర్చుకో..అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హిత‌వు పలికారు.
13-09-2024 03:48 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై  చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమ కేసులు బనాయించి కుట్రలకు తెరలేపింది. ‘‘2021లో టీడీపీ కార్యాలయం పై దాడి జరిగిన సమయంలో అక్కడ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఎవరూ...
13-09-2024 11:05 AM
ఏలేరు వరదతో ఒక సీజన్‌ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఏలేరు విధ్వంసానికి జిల్లాలో పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోని రైతులు ఏకంగా...

12-09-2024

12-09-2024 10:46 PM
అభిషేక్‌కు అందుతున్న వైద్యంపై వైయ‌స్ జగన్ ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతున్నారన్నారు. ఆస్పత్రిలో చేరిననాటినుంచి ఇప్పటివరకూ పలుమార్లు ఆయన డాక్టర్లతోనూ, తమతోనూ మాట్లాడరన్నారు. తప్పుడు ప్రచారాలు...
12-09-2024 10:38 PM
 వైజాగ్ ఎంపీ శ్రీభరత్ , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , ప్రాంతీయ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్  పదవుల్లో కొనసాగే నైతిక హక్కులేదు. తక్షణం రాజీనామా చేసి స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధం...
12-09-2024 10:21 PM
అసలు రాష్ట్రంలో ప్రైవేటీకరణకు ఆద్యుడు చంద్రబాబే అన్న జూపూడి, ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసింది కూడా ఆయనే అని తెలిపారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌.. ఇవే చంద్రబాబు సిద్ధాంతమని...
12-09-2024 06:27 PM
జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే...
12-09-2024 03:48 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. ప్రజలకు ఇచ్చిన హామీల అమల‌ను చంద్రబాబు సర్కార్ విస్మ‌రించింద‌న్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో.. బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు & నారా...
12-09-2024 03:29 PM
బొమ్మారెడ్డి కీర్తనా రెడ్డి త‌న‌ తల్లిదండ్రులు బొమ్మారెడ్డి సునీత, అజార్‌రెడ్డి తాడేప‌ల్లిలోని వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి తన పాకెట్‌ మనీ నగదు రూ. 1,00,000 అందజేశారు
12-09-2024 03:23 PM
రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్నాయి. మొన్ననే  మాజీ ఎమ్మెల్యే శంకర్రావు పై దాడికి పాల్పడ్డారు.పల్నాడు లో సోషల్ మీడియా కార్యకర్తలు షేక్ మాబు, రాజశేఖర్ రెడ్డి పై దాడి చేశారు. పోలీసులకు...

11-09-2024

11-09-2024 06:35 PM
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విజయవాడ విపత్తు సంభవించిందన్న వైయస్‌ జగన్, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముందస్తు సమాచారం ఉన్నా, ప్రజలను అప్రమత్తం చేయలేదని, దీంతో నగరాన్ని వరద అతలాకుతలం చేసిందని...
11-09-2024 06:04 PM
కరోనా లాంటి విపత్తు సమయంలో ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌ ఎంతో సమర్థవంతంగా పని చేశారని ఏపీ మొత్తం ప్రశంసించింది. అలాంటిది ఇప్పుడు విజయవాడ వరదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా పని చేసింది.
11-09-2024 01:46 PM
ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక  సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది.. ఇదే జైల్లో ఉంటారు. రెడ్‌బుక్‌ పెట్టుకోవడం ఏదో ఘనకార్యం కాదు. పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే బాబు దృష్టి పెట్టాడు.
11-09-2024 12:30 PM
నందిగం సురేష్‌కు వైయ‌స్ జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని వైయ‌స్‌ జగన్‌ భరోసా క‌ల్పించారు.  
11-09-2024 12:19 PM
జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా...

Pages

Back to Top