టాప్ స్టోరీస్

12-05-2024

12-05-2024 10:33 PM
తమ అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు పాల్పడి, ఆ ఘటనలకు అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించి, ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీపై నెట్టివేయాలని వ్యూహం పన్నారు.
12-05-2024 09:15 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్పింగ్ ఫోటోలు వేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ పై ఫిర్యాదు చేశారు.
12-05-2024 06:32 PM
సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అనంతరం తిరిగి తాడేపల్లికి రానున్నారు సీఎం వైయ‌స్ జగన్.  

11-05-2024

11-05-2024 10:32 PM
ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ సానుభూతిపరులు తదితర అంశాలు ఉన్నాయి.
11-05-2024 10:28 PM
కాంగ్రెస్ ఎంపీ పదవిని వదులుకొని...కాంగ్రెస్ అరాచకాలను,వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని సొంతంగా పార్టీ స్దాపించి సీఎం అయిన గొప్ప నాయకుడు జగన్.
11-05-2024 10:21 PM
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూడా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్న అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేశాం.
11-05-2024 09:57 PM
చంద్రబాబు నాయుడు విశాఖపట్నం,ఏలూరు,ఉండి,ఒంగోలులలో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం...
11-05-2024 07:03 PM
టీడీపీ నేత‌లు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎన్నికల సమయంలో బయటి వ్యక్తులు ఇక్కడ ఉండేందుకు లేదని చెప్పారు. అయినా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. ఎక్కడ పొరపాటు జరిగినా జిల్లా...
11-05-2024 06:24 PM
కొవిడ్ సమయంలో వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుందని పేర్ని నాని తెలిపారు. వాలంటరీలు కొవిడ్ సమయంలో ఎలా సాయం చేశారో ప్రజలు గుర్తు తెచ్చుకోండని అన్నారు. మరోవైపు.. ల్యాండ్ టైటిల్ యాక్ట్...
11-05-2024 05:53 PM
మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 
11-05-2024 05:33 PM
మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేందుకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సిద్ధం కావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా...
11-05-2024 05:02 PM
దాడులు చేయించింది చంద్రబాబు.. కానీ నిందలు మాపై మోపారు
11-05-2024 04:56 PM
సిద్ధం, బై బై పదాలు మావే, ఇవి కాపీ కొట్టి వాళ్లు వాడుకుంటున్నారు.. మా మేనిఫెస్టోని కూడా కాపీ కొట్టారు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ జగన్ దెబ్బకు చంద్రబాబు...
11-05-2024 03:17 PM
న్‌డీఏ కూటమి తరఫున రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖపట్టణం వచ్చి మాట్లాడుతూ.. ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్‌ తీసేస్తామన్నారు. పవన్‌కళ్యాణ్‌ తన ప్రసంగాల్లో 2 లక్షల పుస్తకాలు చదివానని గొప్పగా  చెప్పుకుంటాడే..మరి,...
11-05-2024 02:26 PM
చిలుక‌లూరిపేట‌కు వ‌చ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వినుకొండ కాంగ్రెస్‌ పార్టీ నేత అట్లూరి విజయ్‌కుమార్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
11-05-2024 01:10 PM
ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక, డీబీటీ పద్ధతిలో అవినీతికి...
11-05-2024 12:54 PM
విజ‌య‌వాడ‌:  టీడీపీ ప‌త‌న‌మే వంగ‌వీటి రంగ ఆశ‌య‌మ‌ని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.

10-05-2024

10-05-2024 09:51 PM
ఈ సభ లో ధర్మాన చంద్ర బాబు కి టైటిలింగ్ యాక్ట్ మీద సవాలు విసిరారు. చంద్రబాబు నువ్వు అబద్దాలతో ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నావు.
10-05-2024 09:46 PM
   తెలుగుదేశం పార్టీ వుయ్ అనే యాప్  తీసుకువచ్చింది.ఈ యాప్ లో ప్రజలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ...
10-05-2024 09:42 PM
బిజేపితో కూటిన తెలుగుదేశం,జనసేన కూటమి ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.బిజేపి తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని బహిరంగంగా
10-05-2024 09:33 PM
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని తుంగలో తొక్కుతున్నారు. ఈసి నోటీసులు అమలులో ఉన్నా కూడా వాయిస్ కాల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి.
10-05-2024 09:27 PM
జగన్ గారు పేదల ఉన్నతికోసం,మహిళల ఉన్నతికోసం,విద్యార్దుల ఫీజు రీయంబర్స్ కోసం చిత్తశుధ్దితో అమలు చేస్తున్న పధకాలు.
10-05-2024 07:19 PM
 తాడేప‌ల్లి:  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన భూ వివాదాలు తగ్గుతాయి, అమ్మకాలు, కొనుగోలు సులభం అవుతుందని వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్‌ సెల్  రాష్ట్ర‌ అధ్యక్షుడు  మనోహర్ రెడ్డి  పేర్కొన్నారు.
10-05-2024 07:10 PM
ఇప్పుడే పేదవాళ్లని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే పొరపాటున కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఇక పేదవాడు బతుకుతాడా?
10-05-2024 04:24 PM
గతంలో కూడా తెలుగుదేేశం పార్టీ  ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను  భయాంధోళనలకు గురిచేస్తూ ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్న విషయంపై, చంద్రబాబు,లోకేష్ ఇదే యాక్ట్ కు...
10-05-2024 04:00 PM
స‌చివాల‌యం: ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ వివిధ దిన‌ప‌త్రిక‌ల్లో ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్
10-05-2024 01:50 PM
ఈ బిల్లు సమయంలో కౌన్సిల్‌లో నారా లోకేష్ ఉన్నారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తరవాత ప్రభుత్వమే ఆ ప్రాపర్టీకి గ్యారెంటీ అంటూ సజ్జల వెల్లడించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు కావాలంటే ముందు భూమి...
10-05-2024 11:37 AM
గాజువాక : గాజువాక యువత భవిష్యత్తు బాధ్యత తనది అని స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైయ
10-05-2024 11:17 AM
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీలెవరూ టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. దీంతో తనను చంపాలని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థికి చెప్పి దాడి చేయించారని ఆరోపించారు. ఇది కేవలం...

09-05-2024

09-05-2024 08:31 PM
వైయస్ జగన్ వచ్చిన తర్వాతనే బీసీలకు ఎన్నో పదవులు వచ్చాయి.బిసిలను బ్యాక్ వర్డ్ క్యాస్ లు కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ లుగా చూసిన ఘనత వైయ‌స్‌ జగన్ గారిది
09-05-2024 08:20 PM
చంద్రబాబు చెప్పినట్లు చేయటమే ఎన్నికల సంఘం పనిగా పెట్టుకుందా? అని నిల‌దీశారు.  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాగారిపై దాడి చేసినా ఈసీ పట్టించుకోలేదన్నారు.
09-05-2024 05:23 PM
వైయ‌స్‌ జగన్ వచ్చిన తరవాత డ్వాక్రా గ్రూపులు పెరిగాయని.. సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించామని చెప్పారు. 31 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ళ...
09-05-2024 11:26 AM
ఈ ఎన్నికల్లో అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులపై ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, రూప్‌కుమార్‌ యాదవ్‌ రౌడీలని.. వీరికి కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారని...

08-05-2024

08-05-2024 11:12 PM
 చంద్రబాబు ఆలోచనలతోనే ఇలాంటి దాడులు రాష్ర్ట వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ మహిళలపై జరుగుతున్నాయి.
08-05-2024 07:35 PM
 టీడీపీ,జనసేన, బీజేపీ,కాంగ్రెస్ అన్ని పార్టీలు వైయ‌స్‌ జగన్ మీద కక్ష కట్టార‌ని పోతుల సునీత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2019లో టీడీపికి ప్రజలు బుద్ది చెప్పారు మళ్ళీ 2024 లో టిడిపి కూటమికి బుద్ది...
08-05-2024 07:23 PM
భారత దేశమే ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేశారు.
08-05-2024 12:51 PM
అభివృద్ధిని చూసి తిరుపతి ప్రజలు ఓట్లు వేయబోతున్నారని.. జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారన్నారు. 17 వేల మందికి పైగా ఉద్యోగస్థులకు జీతాలు పెంచినందుకు ఓట్లు వేయబోతున్నారని భూమన పేర్కొన్నారు....
08-05-2024 11:58 AM
పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని ఇపుడు అనేక మంది పిలుపు ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని చెప్పడం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని...
08-05-2024 11:30 AM
 ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైయ‌స్ఆర్‌సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు...
08-05-2024 11:24 AM
సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్‌ కోసం సిద్ధం.. ఏ కార్యక్రమం చేపట్టినా స్వచ్ఛందంగా ప్రజలు అందులో భాగం అవుతున్నారు. వైయ‌స్‌ జగన్‌ వన్స్‌మోర్‌.. వైయ‌స్ జగనే మళ్లీ మా సీఎం అంటూ నినాదాలతో మారుమోగిపోయేలా...

07-05-2024

07-05-2024 09:39 PM
చంద్రబాబు ఈనెల 6 వతేదీన అనకాపల్లి,పాణ్యం నియోజకవర్గాలలో బహరంగసభలలో ప్రసంగిస్తూ సీఎం వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచితవ్యాఖ్యలు చేశారు.
07-05-2024 07:35 PM
ఇన్ పుట్ సబ్సిడి రైతులకు అవసరానికి ఆసరాగా ఉంటుంది.విద్యాదీవెన సైతం విద్యార్దులకు అవసరం.
07-05-2024 07:27 PM
ఈ బీసీ నేస్తం,ఆసరా డబ్బులను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
07-05-2024 07:21 PM
నరేంద్రమోదీ ప్రధానిగా ఉండి, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్‌లలోని మైనార్టీలపై ఏ విధంగా దాడి చేశారో ప్రపంచం మొత్తం చూసింది. మైనార్టీల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వారిపై మరణకాండ సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా
07-05-2024 07:08 PM
విశాఖపట్నం:  టీడీపీ కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా? అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. వారి చ‌ర్య‌ల‌తో పేదల కడుపుకొట్టే నిర్ణయాలా? అని ప్ర‌శ్నించారు.
07-05-2024 05:33 PM
విద్యాదీవెన,చేయూత,ఇన్ పుట్ సబ్సీడిలు ఈ రోజు తీసుకొచ్చిన పధకాలు కాదు...అయినా కూడా ఎన్నికల కోడ్ పేరుతొ కావాలని ఆపేసారు.
07-05-2024 05:24 PM
నేడు చంద్రబాబు వంగవీటి రాధాను ఒక పక్క, పవన్ కళ్యాణ్ ను మ‌రో పక్కన పెట్టుకొని కాపులను మోసం చేస్తున్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులతో పాటే మిగతా కులాలు గుర్తుకు వస్తాయి. సెంట్ భూమి ఇవ్వని...
07-05-2024 04:51 PM
 ఒక పార్టీ అధ్యక్షురాలు  లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు...
07-05-2024 11:57 AM
ఐదేళ్లూ రైతు భ‌రోసా ఇచ్చాం. అలానే ఈ ప్రాంతానికి వంశ‌ధార తెచ్చాం. అలానే గొట్టా ద‌గ్గ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్త‌యితే స‌తివాడ‌కు మండు వేస‌విలో వంశ‌ధార అందిస్తాం. ఇవాళ మీ క‌ళ్లెదురుగా అభివృద్ధి ఉంది.  ...
07-05-2024 11:17 AM
అమరావతి పేరుతో చంద్రబాబు భూములు లాక్కున్నారు. పేదలు ఎవరూ వీరి తప్పుడు ప్రచారన్ని నమ్మద్దు. పింఛన్లను అడ్డుకొని లబ్ధిదారుల మరణానికి కారణం అయ్యారు. కూటమిలో చేరిన తరువాత బీజేపీ తీరులో మార్పు వచ్చింది....

06-05-2024

06-05-2024 09:00 PM
విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నాయకుడు వైయస్ జగన్. పేదపిల్లలను ప్రపంచస్దాయి విద్యార్దులుగా తీర్చిదిద్దుతున్న ఘనత వైయస్ జగన్ గారిదే.
06-05-2024 08:55 PM
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని ఎప్పుడూ చెప్పే వైయ‌స్ జగన్.. వారికోసమే ఈ పథ‌కం అమలు చేస్తున్నారు. చేదోడు పథకం గురించి తప్పడు వార్తలు రాస్తున్నారు
06-05-2024 06:21 PM
‘ఏమాటకామాట! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ...
06-05-2024 05:55 PM
ఈ రోజు చంద్రబాబు దగ్గరనుంచి టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అసెంబ్లీ లో లేరని టీడీపీ సభ్యులు గజిని లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు దోపిడీదారు...భూముల కబ్జాలకు పాల్పడ్డారు....
06-05-2024 05:34 PM
ల్యాండ్ టైటిల్ యాక్ట్ సూపర్ అని అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనలేదా..ఆ విషయం మీకు గుర్తులేదా.లేదా ఓట్ల కోసం ప్రజలను భయపెడుతున్నారా.
06-05-2024 05:28 PM
పివి రమేష్ ట్వీట్ చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాదితుడ్ని అని..కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో మ్యూటేషన్ చేసేందుకు అధికారులు నిరాకరించారని ట్వీట్ లో పేర్కొన్నార‌ని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్...
06-05-2024 05:03 PM
అలా  చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్‌ చేశారు. అలాగే సత్యకుమార్‌ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని  కేతిరెడ్డి సవాల్ చేశారు
06-05-2024 03:56 PM
రమేష్‌ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారు. 25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక...
06-05-2024 03:30 PM
రేప‌ల్లి ఎన్నిక‌ల ప్ర‌చారంలో కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెం టీడీపీ సర్పంచ్‌ మాడ సుబ్రహ్మణ్యం  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కార్య‌క్ర‌మంలో బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌...
06-05-2024 03:04 PM
ఇలాంటి అబద్ధాలతో, మోసాలతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన...

Pages

Back to Top