08-03-2025
08-03-2025 06:26 PM
తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
08-03-2025 06:20 PM
ఎన్నికల్లో కూటమి మాయమాటలు నమ్మి ఓటేస్తే ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, రెండు బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా...
08-03-2025 06:10 PM
వివేకా హత్య కేసుపై ఈనాడు మొదటి పేజీలో బ్యానర్ వార్తతో వైయస్ జగన్, వైయస్ఆర్సీపీపై విషం చిమ్మింది. పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారని, జగన్ నేర రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని...
08-03-2025 05:00 PM
కేకు కట్ చేసి జోహార్ వైయస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు.
08-03-2025 04:38 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జరుపుకోలేని స్థితిలో ఉన్నారు.
08-03-2025 04:22 PM
ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ సమానమే అనే భావన రావాలన్నారు. వైయస్ జగన్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని తెలిపారు.
08-03-2025 04:12 PM
రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగితే తమకు ఏం మేలు జరుగుతుందోనని ప్రజలు ఎదురు చూస్తుంటారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 14 కేబినెట్ సమావేశాలు జరిగితే వ్యవస్థల బలోపేతంపై కానీ, సూపర్ సిక్స్...
08-03-2025 04:05 PM
మళ్లీ అధికారంలోకి వచ్చాక కేవలం 9 నెలల్లోనే లక్ష కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఇటీవల జీడీ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలను దూలం నాగేశ్వరరావు తప్పుప...
08-03-2025 03:53 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో మహిళలకు పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేశారన్నారు
08-03-2025 03:39 PM
గతంలో 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఆరోపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ..ఇప్పుడు వారిని తిరిగి రప్పించే పని చేస్తున్నారా అని ప్రశ్నించారు.
08-03-2025 12:51 PM
ప్రతి మహిళా లక్షాధికారి అవ్వాలి అనే వైయస్ఆర్ ఆశయాలను వైయస్ జగన్ ముందుకు తీసుకు వెళ్లారని తెలిపారు. మహిళలు విద్యావంతురాలు అవ్వాలని విద్యలో కూడా ముందుండాలనే లక్ష్యంతో పనిచేశారని చెప్పారు
08-03-2025 11:58 AM
ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ...
08-03-2025 11:03 AM
ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర అప్పులు 2023–24 మార్చి నాటికి బడ్జెట్లో రూ.4.91 లక్షల కోట్లు, గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లు.. మొత్తంగా రూ.6.46 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు
08-03-2025 09:45 AM
‘నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.
08-03-2025 09:21 AM
చదువుకునే బిడ్డలకు గట్టి చేయూతనిచ్చారు.. ఆడబిడ్డలకు గూడు కట్టించారు.. రాజకీయాల్లో నాయకురాళ్లుగా నలుగురినీ నడిపించేందుకు పదవులిచ్చి పెద్దపీట వేశారు..
07-03-2025
07-03-2025 10:29 PM
కేబినెట్లో చౌకబారు అంశాల మీద కూడా సమీక్ష చేయటం ఇప్పుడే చూస్తున్నాం
07-03-2025 10:19 PM
ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఏ సమస్యలూ లేనట్టు రంగయ్య మృతిపై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అనారోగ్యంతో రంగయ్య(70) చనిపోతే దాన్ని వైయస్ఆర్సీపీకి ఎలా...
07-03-2025 10:06 PM
వైయస్ జగన్ సీఎంగా దార్శనికతో వేసిన అడుగులు ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపాయి.
07-03-2025 07:05 PM
మహిళల భద్రత, మహిళాభ్యుదయం కేంద్రంగా వైయస్ జగన్ పరిపాలన కొనసాగింది. కుటుంబ బాధ్యతలు మోస్తున్న వారికి ఊరటనిచ్చేలా నాడు జగన్ ప్రభుత్వం అండగా నిలబడితే, ఆ భరోసాను ఇప్పుడు లేకుండా చేశారు.
07-03-2025 06:42 PM
దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు. కూటమి ప్రభుత్వంలో 16,890 కేసులు మహిళలపై నమోదయ్యాయని అనిత చెప్పారు.
07-03-2025 06:40 PM
అబద్దాలతోనే మోసం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కూటమి పార్టీలు తమ అబద్దాలను కొనసాగిస్తున్నారు. చివరికి గవర్నర్ ప్రసంగంలో కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రం రూ. పదిలక్షల కోట్లకు పైగా అప్పులతో ఉందని...
07-03-2025 05:59 PM
పొగాకుకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు కాటసాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని
07-03-2025 05:38 PM
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే...
07-03-2025 03:53 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి, మరో శ్రీలంక అయిందంటూ కూటమి నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్తో పాటు, పురంధేశ్వరీ కూడా దుష్ప్రచారం చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించారు
07-03-2025 03:43 PM
హంద్రీనీవా కాలువను 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వితే 2200 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు నిర్ణయం...
07-03-2025 03:22 PM
వెలిగొండ ప్రాజెక్ట్లో గత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది
07-03-2025 03:12 PM
మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి
07-03-2025 03:01 PM
ప్రస్తుతం ఇస్తున్న పథకాల కంటే ఎక్కువ ఇవ్వలేమని మా నాయకులు వైయస్ జగన్ ముందే చెప్పారు. ప్రస్తుతానికి సూపర్ సిక్స్లో ఒక్క పథకం మాత్రమే అమలు చేస్తున్నారు.
07-03-2025 01:32 PM
వైయస్ఆర్సీపీ ఫీజుపోరును చిత్తూరు, తిరుపతి కలెక్టర్ కార్యాలయాల వద్ద విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద
07-03-2025 01:24 PM
ఒంగోలు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడికి మధ్య గొడవలు ఉంటే.. ఆ ఇద్దరే చూసుకోవాలని, మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు