ఎన్నికల ప్రచారం

ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీనే గెలిపించాలి

కాకినాడ జిల్లా: ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త పుత్రుడును నమ్మే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఐదేళ్లకి ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలు మారుస్తాడు..

 ప్రలోభాలకు గురికావొద్దు.. మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి

మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు.

ఈ ఎన్నికలు ...ఐదేళ్ల భవిష్యత్‌

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామ‌ని సీఎం వైయ‌స్ చెప్పారు. శ‌నివారం చిలుక‌లూరిపేట‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.

నేడు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. శనివారం ఉదయం నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లో జరిగే ఎన్నిక‌ల‌ ప్రచార సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని కైకలూరు నియోజకవర్గ కేంద్రంలో తాలూకా ఆఫీస్ సెంటర్‌లో జ‌రిగే బ‌హిరంగ సభలో పాల్గొంటారు.

 నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా?

గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని... ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల వరకు విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదని రెస్ట్ పీరియడ్‌లో కూడా ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే పేదవాడికి అండగా  విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్

 పేదవాడి భవిష్యత్‌ మారాలంటే ఫ్యాన్‌ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి 

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మర్చామ‌ని సీఎం చెప్పారు.

ప్ర‌జ‌ల గొంతు నొక్కుతున్నారు

మంగ‌ళ‌గిరి:  ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందే ప్ర‌తిప‌క్షాలు కుట్ర‌లు, కుతంత్రాలు చేస్తూ పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌కుండా గొంతు నొక్కుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఏదైనా ప్ర‌భుత్వానికి 60 నెల‌లు పాలించాల‌ని ప్ర‌జ‌లు ఎన్నుకుంటార‌ని, కానీ 57 నెల‌ల‌కే మీ బిడ్డ ప్ర‌భుత్వాన్ని గొంతు ప‌ట్టుకొని పిసికేయాల‌ని అనుకుంటున్నార‌ని, ఇక్క‌డ గొంతు ప‌ట్టుకుంటున్న‌ది నా అక్క‌చెల్లెమ్మ‌లు, నా అవ్వాతాత‌ల‌, విద్యార్థుల గొంతును నొక్కుతున్నార‌ని వీరు మ‌ర‌చిపోతున్నార‌న్నారు.

చంద్ర‌బాబుది డ‌కౌట్ మ్యానిఫెస్టో

మ‌న రాజ్యాంగంలో ఆస్తి క‌లిగే హ‌క్కు (రైట్ టు ప్రోప‌ర్టీ) ప్ర‌స్తావ‌న‌లో ఉంది. ఒక హ‌క్కు అది. రాజ్యాంగంలో ఉన్న హ‌క్కు అది. నేను కాదు ముఖ్య‌మంత్రి కాదు..ప్ర‌ధాన మంత్రి కాదు రాష్ట్ర ప‌తి కూడా ఒక‌రి భూమిని తీసుకోవ‌డం జ‌ర‌గ‌ని ప‌ని. నిబంధ‌న‌లు అలా లేవు.

చంద్ర‌బాబే నాపై దాడి చేయించాడు

తిరుపతి జిల్లా: వైయ‌స్ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు రాయితో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన వీపు భాగంలో తీవ్రగాయమైంది. తిరుపతి జిల్లా శ్రీకాళ­హస్తి నియోజకవర్గం ఏర్పేడులో గురువారం వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌­రెడ్డికి మద్దతుగా కృష్ణయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయితో దాడి చేశాడు. రాయి వేగంగా దూసుకొచ్చి ఆయన వీపునకు బలంగా తగిలింది. వెంటనే వాహనంపై ఉన్న మిగిలిన వారు తేరుకుని వీపుపైన అయిన‌ గాయాన్ని గుర్తించారు.

నేడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్ర‌వారం ఉదయం  గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గంలో పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్‌లో జరిగే సభలో పాల్గొంటారు.

Pages

Back to Top