21-02-2025
21-02-2025 01:20 PM
నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్ అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
21-02-2025 01:07 PM
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటామని, అన్నింటిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
21-02-2025 12:57 PM
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సకాలంలో వర్షాలు కురువవు, పంటలు పండవన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
21-02-2025 12:46 PM
వైయస్ఆర్ జిల్లా: బద్వేల్ మున్సిపల్ సమావేశం అజెండాలో ప్రోటోకాల్ను విస్మరించడం పట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆగ్రహం వ్యక్తం చేశారు.
21-02-2025 12:32 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ పొందిన నేత అని, ఆయనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి` అని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండు చేశారు.
21-02-2025 12:11 PM
రైతులు పండించే పంటల దిగుబడి సక్రమంగా లేదు, మద్దతు ధర అంతంత్ర మాత్రమే ఉంటే పట్టించు కొనేవారే లేరు.
21-02-2025 08:04 AM
కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటి? మీ బాధ్యతను వేరేవాళ్ల మీద నెట్టడం ఏమిటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు...
21-02-2025 07:25 AM
డెవలప్మెంట్ చార్జీల్లో 50 శాతం చెల్లించడం ద్వారా గృహ వినియోగదారులు అదనపు లోడ్ను క్రమబద్దీకరించే పథకాన్ని ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఈ పథకం 2025 మార్చి 1 నుంచి 2025 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది
20-02-2025
20-02-2025 06:17 PM
జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైయస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి.
20-02-2025 04:56 PM
`కేవలం వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. వైయస్ జగన్ చేసిన పర్యటన వల్ల ప్రభుత్వానికి వణుకు పుట్టింది.
20-02-2025 04:41 PM
వైయస్ జగన్ రాక నేపథ్యంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ వైయస్ జగన్ ముందుకు సాగారు.
20-02-2025 03:52 PM
శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని
20-02-2025 03:20 PM
అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
20-02-2025 02:58 PM
రమేష్గౌడ్ రాజకీయ నాయకునిగా ఉంటూ సామాజిక సేవను తనవంతు కర్తవ్యంగా భావించి సేవలందించడం అభినందనీయం. నిరుపేదలకు వైద్య సహాయం కోసం ఆర్థిక ఆసరా కల్పించడం.. నిరుపేద విద్యార్థులు తమ చదువులను...
20-02-2025 02:29 PM
మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చియార్డ్కు వెళ్లి రైతులను పరామర్శించారు. ధర లేక నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయాన్ని ఆరా తీసేందుకు...
20-02-2025 01:27 PM
రైతుల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.
20-02-2025 12:33 PM
అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు.
20-02-2025 11:57 AM
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
20-02-2025 10:46 AM
ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. కనీస పోలీసు భద్రత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు.
20-02-2025 07:12 AM
నెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై రెండు సార్లు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఇవ్వలేదని 43 శాతం మంది వెల్లడించారు
19-02-2025
19-02-2025 05:03 PM
మన ప్రభుత్వంలో చేసిన మంచిని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్ని వ్యవస్ధలను కూల్చేస్తున్నారు. వైయస్ జగన్ గారు పునాదులతో నిర్మించిన వ్యవస్ధలను కూల్చేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది.
19-02-2025 04:31 PM
రైతులు అవస్థలు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?. రాయలసీమ రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?. రాజకీయాల్లో అనారోగ్యకరమైన పరిస్థితిని క్రియేట్ చేశారు
19-02-2025 04:22 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి
19-02-2025 04:17 PM
భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమని వైయస్ జగన్ పేర్కొన్నారు.
19-02-2025 04:09 PM
రాజారెడ్డి సింహం లాంటి వ్యక్తితో నడిచా, వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి యుద్ధ వీరుడుతో పనిచేశా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడితో పని చేస్తున్నాను.
19-02-2025 03:22 PM
ఒకవైపు తెగుళ్ల తాకిడితో మామాలుగా 20 క్వింటాళ్లకు పైగా రావాల్సిన దిగుబడి కాస్తా ఇవాళ 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. మరోవైపు గత ఏడాది వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.21 వేల నుంచి...
19-02-2025 03:11 PM
పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు...
19-02-2025 01:18 PM
వైయస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి హోదా, పైగా జెడ్ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత...
19-02-2025 01:06 PM
తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికను కూడా తమకు బలం వచ్చే వరకు వాయిదా వేయిస్తారు. నాలుగు సార్లు ఎన్నిక వాయిదా వేయించినా..ఇప్పటికీ వైయస్ఆర్సీపీ బలం 17 కౌన్సిలర్లు,
19-02-2025 10:26 AM
కూటమి సర్కార్ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు