Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అధైర్య పడొద్దు..వచ్చేది మన ప్రభుత్వమే
కరువు, చంద్రబాబు కవల పిల్లలు
మున్సిపాలిటీ అజెండాలో ప్రోటోకాల్ ఎక్కడా?
వైయస్ జగన్కు ఏదైనా హాని జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే
వైయస్ జగన్ ప్రజల పక్షం
రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి?
చిరు వ్యాపారులకు షాక్
వైయస్ జగన్కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం
వైయస్ జగన్ పర్యటనతో కూటమి సర్కార్లో వణుకు
పాలవలస కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
స్టోరీస్
21-02-2025
అధైర్య పడొద్దు..వచ్చేది మన ప్రభుత్వమే
21-02-2025 01:07 PM
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటామని, అన్నింటిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
కరువు, చంద్రబాబు కవల పిల్లలు
21-02-2025 12:57 PM
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సకాలంలో వర్షాలు కురువవు, పంటలు పండవన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
మున్సిపాలిటీ అజెండాలో ప్రోటోకాల్ ఎక్కడా?
21-02-2025 12:46 PM
వైయస్ఆర్ జిల్లా: బద్వేల్ మున్సిపల్ సమావేశం అజెండాలో ప్రోటోకాల్ను విస్మరించడం పట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్ జగన్కు ఏదైనా హాని జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే
21-02-2025 12:32 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ పొందిన నేత అని, ఆయనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి` అని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండు చేశారు.
వైయస్ జగన్ ప్రజల పక్షం
21-02-2025 12:11 PM
రైతులు పండించే పంటల దిగుబడి సక్రమంగా లేదు, మద్దతు ధర అంతంత్ర మాత్రమే ఉంటే పట్టించు కొనేవారే లేరు.
రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి?
21-02-2025 08:04 AM
కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటి? మీ బాధ్యతను వేరేవాళ్ల మీద నెట్టడం ఏమిటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు...
చిరు వ్యాపారులకు షాక్
21-02-2025 07:25 AM
డెవలప్మెంట్ చార్జీల్లో 50 శాతం చెల్లించడం ద్వారా గృహ వినియోగదారులు అదనపు లోడ్ను క్రమబద్దీకరించే పథకాన్ని ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఈ పథకం 2025 మార్చి 1 నుంచి 2025 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది
20-02-2025
వైయస్ జగన్కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం
20-02-2025 06:17 PM
జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైయస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి.
వైయస్ జగన్ పర్యటనతో కూటమి సర్కార్లో వణుకు
20-02-2025 04:56 PM
`కేవలం వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. వైయస్ జగన్ చేసిన పర్యటన వల్ల ప్రభుత్వానికి వణుకు పుట్టింది.
పాలవలస కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
20-02-2025 04:41 PM
వైయస్ జగన్ రాక నేపథ్యంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ వైయస్ జగన్ ముందుకు సాగారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి నేతల విధ్వంసం
20-02-2025 03:52 PM
శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని
ఆప్యాయతను చూసి ఐటీడీపీ ఓర్వలేక ట్రోలింగ్
20-02-2025 03:20 PM
అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వైయస్ జగన్ స్ఫూర్తి..ప్రపంచ స్థాయి కీర్తి
20-02-2025 02:58 PM
రమేష్గౌడ్ రాజకీయ నాయకునిగా ఉంటూ సామాజిక సేవను తనవంతు కర్తవ్యంగా భావించి సేవలందించడం అభినందనీయం. నిరుపేదలకు వైద్య సహాయం కోసం ఆర్థిక ఆసరా కల్పించడం.. నిరుపేద విద్యార్థులు తమ చదువులను...
కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు
20-02-2025 02:29 PM
మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చియార్డ్కు వెళ్లి రైతులను పరామర్శించారు. ధర లేక నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయాన్ని ఆరా తీసేందుకు...
మిర్చి రైతులపై సీఎం చంద్రబాబు డ్రామా
20-02-2025 01:27 PM
రైతుల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.
పసిబిడ్డ పై టీడీపీ పైశాచిక ట్రోలింగ్
20-02-2025 12:33 PM
అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు.
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
20-02-2025 11:57 AM
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
గుంటూరులో అడుగడుగునా భద్రతా వైఫల్యం
20-02-2025 10:46 AM
ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. కనీస పోలీసు భద్రత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు.
మందులు నిల్..రోగులు ఫుల్
20-02-2025 07:12 AM
నెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై రెండు సార్లు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఇవ్వలేదని 43 శాతం మంది వెల్లడించారు
19-02-2025
పార్టీ అనుబంధ సంఘాలన్నీ సమాయత్తం కావాలి
19-02-2025 05:03 PM
మన ప్రభుత్వంలో చేసిన మంచిని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్ని వ్యవస్ధలను కూల్చేస్తున్నారు. వైయస్ జగన్ గారు పునాదులతో నిర్మించిన వ్యవస్ధలను కూల్చేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది.
వైయస్ జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు
19-02-2025 04:31 PM
రైతులు అవస్థలు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?. రాయలసీమ రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?. రాజకీయాల్లో అనారోగ్యకరమైన పరిస్థితిని క్రియేట్ చేశారు
రేపు వైయస్ జగన్ శ్రీకాకుళం పర్యటన
19-02-2025 04:22 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి
సీఎస్ రంగరాజన్కు వైయస్ జగన్ పరామర్శ
19-02-2025 04:17 PM
భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమని వైయస్ జగన్ పేర్కొన్నారు.
వైయస్ జగన్ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉంది
19-02-2025 04:09 PM
రాజారెడ్డి సింహం లాంటి వ్యక్తితో నడిచా, వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి యుద్ధ వీరుడుతో పనిచేశా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడితో పని చేస్తున్నాను.
మిర్చి రైతుల బాధలు అవస్థలు పట్టని ప్రభుత్వం
19-02-2025 03:22 PM
ఒకవైపు తెగుళ్ల తాకిడితో మామాలుగా 20 క్వింటాళ్లకు పైగా రావాల్సిన దిగుబడి కాస్తా ఇవాళ 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. మరోవైపు గత ఏడాది వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.21 వేల నుంచి...
అన్నదాతలకు అన్ని కష్టాలు, నష్టాలే మిగిలాయి
19-02-2025 03:11 PM
పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు...
వైయస్ జగన్ గుంటూరు పర్యటనకు అడ్డంకులు
19-02-2025 01:18 PM
వైయస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి హోదా, పైగా జెడ్ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత...
తప్పుడు లెక్కలు చూపడం యనమల రామకృష్ణుడికి కొత్త కాదు
19-02-2025 01:06 PM
తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికను కూడా తమకు బలం వచ్చే వరకు వాయిదా వేయిస్తారు. నాలుగు సార్లు ఎన్నిక వాయిదా వేయించినా..ఇప్పటికీ వైయస్ఆర్సీపీ బలం 17 కౌన్సిలర్లు,
మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు
19-02-2025 10:26 AM
కూటమి సర్కార్ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి
19-02-2025 10:13 AM
ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పూడి శ్రీహరి వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి చీప్ పీఆర్వోగా విధులు నిర్వహించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »