Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తిరుపతి దాడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
వైయస్ జగన్ రైతులను కలిస్తే తప్పేంటి?
జైలు సిబ్బంది తీరుపై విమర్శలు
అక్రమ కేసుపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఫిర్యాదు
చంద్రబాబు బాదుడుతో ప్రజలు బెంబేలు
పసిపాపపై పిచ్చిపోస్టులు పైశాచికత్వానికి పరాకాష్ట
ముసుగు పూర్తిగా తీసేసిన సీఎం చంద్రబాబు
రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటీనా?
ఐ మిస్ యూ గౌతమ్
అధైర్య పడొద్దు..వచ్చేది మన ప్రభుత్వమే
స్టోరీస్
21-02-2025
తిరుపతి దాడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
21-02-2025 10:21 PM
జరిగిన ఘటనపై వెంటనే పూర్తి వివరాలతో, ప్రధాన నిందితుల పేర్లతో సహా జిల్లా ఎస్పీకి వైయస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు...
వైయస్ జగన్ రైతులను కలిస్తే తప్పేంటి?
21-02-2025 05:54 PM
కేంద్ర మంత్రి ఢిల్లీ లో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు.
జైలు సిబ్బంది తీరుపై విమర్శలు
21-02-2025 05:17 PM
వంశీతో ములాకత్ అయ్యేందుకు వచ్చిన వంశీ సతీమణితో పాటు వైయస్ఆర్సీపీ నేతల్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తాము నిబందనల ప్రకారం ములాఖాత్ కోసం వస్తే ఎందుకు అడ్డుకున్నారని
అక్రమ కేసుపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఫిర్యాదు
21-02-2025 05:09 PM
ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి లేఖ పంపిన ఆయన, ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేసి, తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారితో పాటు, అక్రమంగా కేసు నమోదు చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని కోరారు
చంద్రబాబు బాదుడుతో ప్రజలు బెంబేలు
21-02-2025 04:41 PM
తాము అధికారంలోకి వస్తే ప్రజలపై విద్యుత్ చార్జీల మోత ఉండదని, పైగా పెంచిన చార్జీలను కూడా తగ్గిస్తామంటూ ఎన్నికలు ముందు చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
పసిపాపపై పిచ్చిపోస్టులు పైశాచికత్వానికి పరాకాష్ట
21-02-2025 04:33 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు ప్రతిపక్ష పార్టీ నాయకులకు, అధికారులకు మాత్రమే పరిమితం చేయలేదు. నిన్నటిదాకా సామాజికవర్గాలను టార్గెట్ చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు మరింత బరి...
ముసుగు పూర్తిగా తీసేసిన సీఎం చంద్రబాబు
21-02-2025 04:12 PM
సీఎం చంద్రబాబు తన ముసుగు పూర్తిగా తొలగించారు. దొంగలను కాపాడేందుకు నిస్సిగ్గుగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అధికారంలో మనవాడుంటే ఏ నేరాలు చేసినా తప్పించుకోవచ్చని మార్గదర్శి చిట్ఫండ్ వ్యవహారం...
రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటీనా?
21-02-2025 02:28 PM
వైయస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించిందని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. విజయవాడలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ...
ఐ మిస్ యూ గౌతమ్
21-02-2025 01:20 PM
నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్ అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
అధైర్య పడొద్దు..వచ్చేది మన ప్రభుత్వమే
21-02-2025 01:07 PM
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటామని, అన్నింటిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
కరువు, చంద్రబాబు కవల పిల్లలు
21-02-2025 12:57 PM
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సకాలంలో వర్షాలు కురువవు, పంటలు పండవన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
మున్సిపాలిటీ అజెండాలో ప్రోటోకాల్ ఎక్కడా?
21-02-2025 12:46 PM
వైయస్ఆర్ జిల్లా: బద్వేల్ మున్సిపల్ సమావేశం అజెండాలో ప్రోటోకాల్ను విస్మరించడం పట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్ జగన్కు ఏదైనా హాని జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే
21-02-2025 12:32 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ పొందిన నేత అని, ఆయనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి` అని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండు చేశారు.
వైయస్ జగన్ ప్రజల పక్షం
21-02-2025 12:11 PM
రైతులు పండించే పంటల దిగుబడి సక్రమంగా లేదు, మద్దతు ధర అంతంత్ర మాత్రమే ఉంటే పట్టించు కొనేవారే లేరు.
రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి?
21-02-2025 08:04 AM
కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటి? మీ బాధ్యతను వేరేవాళ్ల మీద నెట్టడం ఏమిటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు...
చిరు వ్యాపారులకు షాక్
21-02-2025 07:25 AM
డెవలప్మెంట్ చార్జీల్లో 50 శాతం చెల్లించడం ద్వారా గృహ వినియోగదారులు అదనపు లోడ్ను క్రమబద్దీకరించే పథకాన్ని ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఈ పథకం 2025 మార్చి 1 నుంచి 2025 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది
20-02-2025
వైయస్ జగన్కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం
20-02-2025 06:17 PM
జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైయస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి.
వైయస్ జగన్ పర్యటనతో కూటమి సర్కార్లో వణుకు
20-02-2025 04:56 PM
`కేవలం వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. వైయస్ జగన్ చేసిన పర్యటన వల్ల ప్రభుత్వానికి వణుకు పుట్టింది.
పాలవలస కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
20-02-2025 04:41 PM
వైయస్ జగన్ రాక నేపథ్యంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ వైయస్ జగన్ ముందుకు సాగారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి నేతల విధ్వంసం
20-02-2025 03:52 PM
శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని
ఆప్యాయతను చూసి ఐటీడీపీ ఓర్వలేక ట్రోలింగ్
20-02-2025 03:20 PM
అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వైయస్ జగన్ స్ఫూర్తి..ప్రపంచ స్థాయి కీర్తి
20-02-2025 02:58 PM
రమేష్గౌడ్ రాజకీయ నాయకునిగా ఉంటూ సామాజిక సేవను తనవంతు కర్తవ్యంగా భావించి సేవలందించడం అభినందనీయం. నిరుపేదలకు వైద్య సహాయం కోసం ఆర్థిక ఆసరా కల్పించడం.. నిరుపేద విద్యార్థులు తమ చదువులను...
కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు
20-02-2025 02:29 PM
మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చియార్డ్కు వెళ్లి రైతులను పరామర్శించారు. ధర లేక నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయాన్ని ఆరా తీసేందుకు...
మిర్చి రైతులపై సీఎం చంద్రబాబు డ్రామా
20-02-2025 01:27 PM
రైతుల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.
పసిబిడ్డ పై టీడీపీ పైశాచిక ట్రోలింగ్
20-02-2025 12:33 PM
అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు.
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
20-02-2025 11:57 AM
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
గుంటూరులో అడుగడుగునా భద్రతా వైఫల్యం
20-02-2025 10:46 AM
ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. కనీస పోలీసు భద్రత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు.
మందులు నిల్..రోగులు ఫుల్
20-02-2025 07:12 AM
నెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై రెండు సార్లు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఇవ్వలేదని 43 శాతం మంది వెల్లడించారు
19-02-2025
పార్టీ అనుబంధ సంఘాలన్నీ సమాయత్తం కావాలి
19-02-2025 05:03 PM
మన ప్రభుత్వంలో చేసిన మంచిని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్ని వ్యవస్ధలను కూల్చేస్తున్నారు. వైయస్ జగన్ గారు పునాదులతో నిర్మించిన వ్యవస్ధలను కూల్చేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది.
వైయస్ జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు
19-02-2025 04:31 PM
రైతులు అవస్థలు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?. రాయలసీమ రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?. రాజకీయాల్లో అనారోగ్యకరమైన పరిస్థితిని క్రియేట్ చేశారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »