Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామరక్ష
4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది !
రేపల్లె నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో వైయస్ జగన్ సమావేశం
వరద బాధితులకు మద్దతుగా వైయస్ఆర్సీపీ దీక్ష
ఈవీ ' ఎం మాయ' చేశావే!
రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకం
కలుషిత బుద్ధి మానుకొని చంద్రబాబు
వైన్షాప్ దరఖాస్తుల్లో కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యం
మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలి
స్టోరీస్
10-10-2024
విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామరక్ష
10-10-2024 08:04 PM
మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉంది. మన కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరు. అయినా కూడా చంద్రబాబులా మనం అబద్ధాలు...
4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
10-10-2024 05:01 PM
90% మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం.
సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది !
10-10-2024 01:46 PM
నిజాలంటే చంద్రబాబు భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. విశాఖలో టీసీఎస్ రాబోతోందని నిన్న లోకేష్ ట్వీట్ చేయగానే..
రేపల్లె నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో వైయస్ జగన్ సమావేశం
10-10-2024 01:37 PM
మ్యానిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి అందులో ఇచ్చిన ప్రతి హామీని.. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా బడ్జెట్తో పాటు సంక్షేమ క్యాలండర్ కూడా విడుదల చేశాం. ఆ సంక్షేమ...
వరద బాధితులకు మద్దతుగా వైయస్ఆర్సీపీ దీక్ష
10-10-2024 01:25 PM
రూ. 500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఏమీ చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే...
ఈవీ ' ఎం మాయ' చేశావే!
10-10-2024 10:43 AM
ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్లోడ్ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర...
రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకం
10-10-2024 09:19 AM
సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమని వైయస్ జగన్ కొనియాడారు.
09-10-2024
కలుషిత బుద్ధి మానుకొని చంద్రబాబు
09-10-2024 09:43 PM
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.
వైన్షాప్ దరఖాస్తుల్లో కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యం
09-10-2024 09:37 PM
వైన్షాప్ల ఏర్పాటు విషయంలో నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణ, విశాఖకు చెందిన అనిత విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని, తమ అనుచరులను రంగంలోకి దింపి దుకాణాల కేటాయింపులకు కమిషన్లు, దుకాణాల్లో వాటాలు ఎంతెంత...
మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలి
09-10-2024 05:29 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ఘటనలు చాలానే ఉన్నాయి. నేరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేయాలి...
చంద్రబాబు దుర్భుద్ధి మరోసారి బట్టబయలు
09-10-2024 05:22 PM
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపనున్న నేపథ్యంలో, ప్రధాని మోదీతో పాటు, సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడారని, సిట్ నివేదిక తనకు...
పేపర్ బ్యాలెట్ ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది
09-10-2024 05:12 PM
మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్కి తిరిగి వెళ్లడం.
పార్టీ కోసం కష్టపడే వారి పేర్లు గుడ్బుక్లో రాసుకుంటున్నాం
09-10-2024 04:50 PM
వైయస్ జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ.. పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు.ఆరోగ్యశ్రీ అటకెక్కింది.....
రేపు వరద బాధితుల కోసం ధర్నా
09-10-2024 04:26 PM
విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా బాధితులకు ఓదార్పు కలగలేదు. వరద బాధితుల కోసమని చిన్నపిల్లలు కూడా వారు దాచుకున్బ డబ్బు ప్రభుత్వానికి ఇచ్చారు. వరదల వలన లక్ష నుండి రెండు లక్షల వరకు...
వైయస్ జగన్ను కలిసిన హిందూపురం నేతలు
09-10-2024 12:08 PM
ఇక హిందూపురం ఛైర్మన్ టీడీపీ ఖాతాలోకి వస్తోందని అందరూ ఊహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆరో వార్డు కౌన్సిలర్ డి.రమేష్ కుమార్ పేరును ప్రతిపాదించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వైయస్ఆర్సీపీని...
ఫారం- 20 వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం
09-10-2024 11:38 AM
దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో బీజేపీకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైంది . రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి . కానీ అయిదు ఆరు దశలలో జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్ కి...
‘ముఖ్య’నేత కనుసన్నల్లో మద్యం దోపిడీకి పక్కా ప్రణాళిక
09-10-2024 09:31 AM
రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ ఆగడాలు, బెదిరింపులపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతరులు దరఖాస్తులు చేయకుండా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారో...
08-10-2024
పవన్ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?
08-10-2024 09:09 PM
పవన్.. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడిరోడ్డుపై కాదు.. వైజాగ్ స్టీల్ కార్మికుల కోసమని చురకలంటించారు. మీరు కడగాల్సింది.. మెట్లను కాదు. ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతి అంటూ ఘాటు...
పోలీస్ ఫ్యామిలీకే రక్షణ లేకుండా పోయింది
08-10-2024 08:06 PM
చివరకు పోలీస్ కుటుంబాలకే రక్షణ లేకుండా పోయిందన్న ఎమ్మెల్సీ, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సీఐ తల్లిని కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసిన ఘటనను ఉదహరించారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్లో...
అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
08-10-2024 07:57 PM
. అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా వైయస్ జగన్ స్మరించారు.
ఏయూ ర్యాగింగ్లో టీడీపీ నేతల కుమారులు?
08-10-2024 07:50 PM
ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
08-10-2024 06:06 PM
పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. మందుగానే పోలీసులు స్పందిస్తే ఆ పాప బతికేది. వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్...
రాష్ట్రానికి వరదొచ్చినా, కరవొచ్చినా చంద్రబాబుకు పండగే
08-10-2024 05:56 PM
సంక్షోభం వస్తే చాలు కార్పొరేట్ల నుంచి కిట్టి బ్యాంక్ల వరకు చందాలు వసూలు చేయడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి ప్రస్తావించారు. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు అలా సేకరించిన విరాళాలు ఎక్కడ, ఎంతెంత...
సంపదను యథేచ్ఛగా పంచుకు తింటున్నారు
08-10-2024 01:32 PM
లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడి చూస్తే.. నేతి బీరకాయిలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో.. చంద్రబాబుకి నిజాయితీ ఉండదనేది కూడా అంతే నిజమని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. వైన్షాప్ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల...
బాబూ..జీతాలెప్పుడిస్తారు?
08-10-2024 10:44 AM
పలు ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104.. ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు. విద్యా శాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పని...
అవినీతి బురద
08-10-2024 09:56 AM
ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు...
07-10-2024
బాబూ.. ఉచిత గ్యాస్, బస్సు ఎప్పుడు?
07-10-2024 07:18 PM
విశాఖ ఉక్కు, పెనుగొండలో గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రైవేటీకరణను ఆపాలి. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ అంటూ ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం...
విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి
07-10-2024 07:13 PM
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి మంత్రులు అక్కడ పర్యటించారు. నిన్నటి వరకు మంత్రులు ఎందుకు పుంగనూరు వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా విభజన...
అధికారం అండతో అంగళ్లు కేసు మాఫీ
07-10-2024 06:11 PM
నాడు అంగళ్లులో చంద్రబాబు రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు దాడులకు తెగబడడంతో పలువురు వైయస్ఆర్సీపీ నాయకులతో పాటు, పోలీసులూ గాయపడ్డారని గుర్తు చేశారు. అయితే నాడు ఫిర్యాదు చేసిన మార్కెట్...
భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!
07-10-2024 04:14 PM
టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్ చేసింది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »