స్టోరీస్

18-02-2025

18-02-2025 02:36 PM
మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
18-02-2025 02:25 PM
పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది
18-02-2025 12:17 PM
కొద్దిసేప‌టి క్రిత‌మే పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వంశీతో  ములాఖత్‌ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు.
18-02-2025 12:08 PM
పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఆంక్షలు విధిస్తున్నారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్ సుధాబాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. మేమంతా ఆమెను పరామర్శిస్తామన్నా పోలీసులు అంగీకరించడం లేద‌ని వంగా గీత ఆక్షేపించారు...
18-02-2025 11:55 AM
వైయ‌స్ఆర్‌సీపీ చేతిలో 19 మంది కౌన్సిలర్లు ఉండ‌గా టీడీపీ అడ్డ‌దారిలో వైస్ చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకునేందుకు ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు.
18-02-2025 10:35 AM
నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని.. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైయ‌స్ఆర్‌సీపీ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.
18-02-2025 08:11 AM
విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైయ‌స్‌ జగన్‌ పరామర్శిస్తారు.
18-02-2025 08:08 AM
కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు
18-02-2025 08:01 AM
 అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు.

17-02-2025

17-02-2025 05:11 PM
రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింది. కూట‌మి ప్ర‌భుత్వం త‌న 9 నెల‌ల పాల‌న‌తో రాజ్యాంగాన్ని గౌర‌వించి, ఫాలో అయ్యేవారికి  హెచ్చరిక‌లు పంపిన‌ట్టుగా ఉంది. ఫిర్యాదుదారుల్ని ముద్దాయిలుగా చిత్రీక‌...
17-02-2025 04:38 PM
రాజకీయ సిద్ధాంతాలు, విలువల గురించి గంటలకొద్దీ మీడియాలో చెప్పే చంద్రబాబు.. చెప్పేదొకటి.. చేసేదొకటి. అతి చిన్న ఎన్నిక,  మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికల్లోనే చంద్రబాబు ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలు...
17-02-2025 04:31 PM
ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను టీడీపీ నేత‌లు బేఖాతరు చేశారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌నర్ దృష్టికి తీసుకెళ్లారు.
17-02-2025 03:46 PM
కూటమి ప్రభుత్వ అక్రమ కేసులలో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు.
17-02-2025 03:10 PM
అనంత‌పురం: పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఘ‌నంగా నిర్వహిస్తున్న శ్రీ భగీరథ మహర్షి విగ్రహా ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వ
17-02-2025 02:59 PM
ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటివని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత పాత్రికేయులకు అన్ని విధాల అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు.
17-02-2025 02:43 PM
లెకక్టర్, ఎస్పీ వచ్చి మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు తీసుకువెళ్ళాలి. గతంలో నాపై కేసు నమోదు చేశానని సీఐ చెప్పుకుంటున్నారు.
17-02-2025 02:31 PM
ఒక మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవి కోసం ఇంతగా దిగజారాలా? అని గట్టిగా నిలదీసిన కురసాల కన్నబాబు, డాంబికాలు పలుకుతున్న కూటమి నేతలు ఈ రకమైన చర్యల ద్వారా ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని గుర్తు...
17-02-2025 02:19 PM
టీడీపీ నాయకులు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారు. బలం లేకపోయినా దాడులు, దౌర్జన్యాలతో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవులు పొందడానికి చేయని అరాచకం లేదు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ  ...
17-02-2025 01:21 PM
మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులన్నీ వైయ‌స్ఆర్‌సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్‌ చైర్మన్‌గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.
17-02-2025 11:39 AM
రంగరాజన్‌గారి తండ్రి సౌందరరాజన్‌ గారిని కూడా కలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. తనకు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు ఎంతో సన్నిహితులన్న సౌందరరాజన్‌గారు, ఈ సందర్భంగా...
17-02-2025 10:57 AM
దేవుడు ఆయనకు ఆరోగ్యం,సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’అని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.
17-02-2025 10:56 AM
అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో  మందులు దొరక్క రోగులు నరకయాతన అను­భవి­స్తున్నారు.
17-02-2025 08:16 AM
ఏపీలో కూటమి ప్రభుత్వం  వచ్చాక మాజీ మంత్రి విడదల రజినిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఓ గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయించిన విషయం విదితమే.

16-02-2025

16-02-2025 06:56 PM
ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రార్ధించారు.
16-02-2025 06:49 PM
నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు. అనేక గొప్ప చిత్రాలు తీసి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
16-02-2025 10:16 AM
రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్...

15-02-2025

15-02-2025 06:00 PM
వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్‌ పరికరాలు, మోటర్‌ సెల్‌ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా...
15-02-2025 04:25 PM
వంశీ వెన్నపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు.. బెడ్‌ కావాలని రిక్వెట్‌ చేస్తాం. జైలులో ఎవ్వరినీ కలవనివ్వకుండా చేస్తున్నారు.
15-02-2025 03:40 PM
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డిసంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు...
15-02-2025 01:26 PM
కూట‌మి స‌ర్కార్ అస‌మ‌ర్థత‌, నిర్ల‌క్ష్యం, రైతు వ్య‌తిరేక విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయి. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లభించడం లేదు.

Pages

Back to Top