స్టోరీస్

03-02-2025

03-02-2025 05:52 PM
కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్ కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
03-02-2025 05:29 PM
మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల దౌర్జన్యాలకు, అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలు గమనించారు
03-02-2025 05:20 PM
కోరం లేక‌పోయినా ఎన్నిక‌ల అధికారి ఎలా ఎన్నిక నిర్వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు.  ఇప్ప‌టికే మా పార్టీ డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి శేఖర్‌రెడ్డి ఆస్తుల ధ్వంసంతో మొదలుపెట్టి.. మా పార్టీ కార్పొరేటర్లు అమర్నాథ్‌...
03-02-2025 05:03 PM
 రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ రాజకీయ అరాచక శక్తి అని టీడీపీ అనుకూల మీడియాలోనే పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితం అయ్యాయి. అలాంటి అనగాని సత్యప్రసాద్‌ను వెనకేసుకొచ్చేలా తిరుపతి ఎమ్మెల్యే...
03-02-2025 04:12 PM
రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు, ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కి  వైయ‌స్ఆర్‌సీపీ నుంచి గెలిచిన సభ్యులను బెదిరించి లాక్కోవడం కక్కిన కూటికి ఆశపడటమేనని దుయ్యబట్టారు.
03-02-2025 03:54 PM
కూటమికి ఎన్నికల్లో అన్ని సీట్లు వచ్చినా ఇంకా అభద్రతా భావంతోనే ఉన్నారు. ముద్రగడ ఇంటిపైనా దాడి జరిగింది.పోలీసు వ్యవస్థ అంటే భయం లేక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
03-02-2025 03:42 PM
ఒకవైపు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తమకు అక్కర్లేదంటూ మంత్రి నారా లోకేష్ చెబుతూ.. డిప్యూటీ మేయర్ పదవి కోసం దాడులు చేయిస్తోన్నాడంటూ నిప్పులు చెరిగారు.
03-02-2025 03:21 PM
సూపర్‌ సిక్స్‌ హామీల అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమిస్తామని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక పింఛన్లు మాత్రమే అందిస్తున్నారని, అందులోనూ కోతలకు...
03-02-2025 03:06 PM
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వద్దంటూ తెలుగు మహాసభల్లో కూటమి నేతలు, మేధావులు అని చెప్పుకునే మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎంవీ రమణ, రామోజీరావు కోడలు శైలజా కిరణ్ తదితరులు మాట్లాడటం ఎంత వరకు సబబు అని...
03-02-2025 02:32 PM
తిరుపతిలో టీడీపీ, జనసేన గుండాలు రెచ్చిపోయారు. సిగ్గు లేకుండా కార్పొరేటర్లు, మహిళలపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం లో దాడులు, దౌర్జన్యం పెరిగాయి.
03-02-2025 02:18 PM
టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు. నెల్లూరు కార్పోరేష‌న్‌లో ఎవ‌రు గెలిచారో కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు.
03-02-2025 01:08 PM
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైయస్ చైర్మన్ ఎన్నికలకు జరుపుతున్న ప్రక్రియ చూస్తుంటే ప్రజాస్వామికవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు
03-02-2025 12:13 PM
తిరుపతి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అస‌లు ప్ర‌జాస్వామ్యం ఉందా అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు.
03-02-2025 11:51 AM
సొంత డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న జెడ్పీటీసీ కుటుంబం కుటుంబాన్ని అంత‌మొందించాల‌ని కుట్ర‌లు చేయ‌డం హేయ‌మ‌న్నారు.
03-02-2025 11:29 AM
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు...
03-02-2025 11:21 AM
బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్‌ యాదవ్‌గా గుర్తించారు. శంకర్‌ యాదవ్‌ ఓవరాక్షన్‌ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా...
03-02-2025 07:12 AM
అదే.. ‘మన మిత్ర’ మొబైల్‌ యాప్‌. మీ ఆధార్‌ నంబర్‌ వాట్సాప్‌ చేస్తే చాలు.. ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ అందమైన మాయాజాలం వెనుక భారీ కుట్ర దాగి ఉంది

02-02-2025

02-02-2025 05:16 PM
మా వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం ఈ రోజు ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేశాం, రేపు తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది, మా పార్టీ తరుపున శేఖర్‌ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిని...
02-02-2025 04:56 PM
మ‌హిళ‌ల అండర్ 19 టీ20 ప్రపంచ క‌ప్‌-2025 విజేత‌గా భార‌త్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జ‌రిగిన ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భార‌త అమ్మాయిలు.. వ‌రుస‌గా రెండో సారి అండ‌ర్-19...
02-02-2025 04:51 PM
తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు.
02-02-2025 04:44 PM
    ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ, 16 మంది ఎంపీల మద్దతిచ్చి చంద్రబాబు సాధించిందేంటి? అన్న బొత్స, 12 మంది ఎంపీలతోనే బడ్జెట్‌లో బీహార్‌కి భారీగా లబ్ధి పొందారని గుర్తు చేశారు.
02-02-2025 04:40 PM
 చంద్రబాబు అంటేనే చేయాల్సింది చేయడు... ఇతరులు చేసిందంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం అని అందరికీ తెలుసు. ఈ దేశంలో ఐటీకి తానే మూలపురుషుడుగా, హైదరాబాద్‌ కు ఐటీని పరిచయం చేసిన విజనరీగా తనను తాను...
02-02-2025 04:34 PM
కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు డబ్బులిచ్చి లోబర్చుకుంటుంది టీడీపీ. కొన్ని చోట్ల బెదిరింపులకు సైతం ాపాల్పడుతోంది టీడీపీ. ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ విప్‌ జారీ చేసింది
02-02-2025 04:30 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జన‌సేన నేత‌ల దాడిని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ఖండించారు. ఈ దాడిని చూస్తే.. రాష్ట్రంలో శాంతిబద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్ధమవుతోంద‌న్నారు.
02-02-2025 10:04 AM
బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన పలు మిషన్ల ద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
02-02-2025 10:00 AM
గతేడాది జూలై 23న ప్రవేశపెట్టిన 2024–25 పూర్తి బడ్జెట్‌లో పోలవరానికి నిధులు కేటాయించలేదు. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో...

01-02-2025

01-02-2025 09:57 PM
సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ  మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చి వేశారు. డిప్యూటి మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని లొంగి పోయేలా చేశారు. మీకు సత్తా లేక, మెజారిటీ లేక, మా పార్టీ నుంచి వైఎస్ఆర్...
01-02-2025 09:22 PM
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆయన ఏ మాత్రం చొరవ చూపలేకపోయారు.
01-02-2025 06:17 PM
రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్‌ అన్నారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది.
01-02-2025 06:10 PM
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పటికీ ఏపీకి ప్రత్యేక కేటాయింపులు, ప్రత్యేక ప్రాజెక్టులు లేవు. రాజకీయ అనివార్య పరిస్థితులను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకోవడంలో...

Pages

Back to Top