స్టోరీస్

04-02-2025

04-02-2025 02:37 PM
‘‘పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ప్ర‌ధాన ఉద్దేశం
04-02-2025 02:13 PM
మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొందని ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు వెల్లడించారు.
04-02-2025 11:14 AM
బుచ్చిరెడ్డిపాలెం న‌గ‌ర పాల‌క‌ వైస్ చైర్మన్ ఉప‌ఎన్నికల్లో పార్టీ సూచించిన వారికి ఓట్లు వేయని వారందరూ వెన్నుపోటు దారులుగా మిగిలిపోయారు.
04-02-2025 10:50 AM
ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైయ‌స్ఆర్‌సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి...
04-02-2025 07:22 AM
నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 54 కార్పొ­రే­టర్లకు 54 సీట్లను వైయ‌స్ఆర్‌సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్‌ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు.

03-02-2025

03-02-2025 08:51 PM
జైల్‌కు వెళ్లిన నందిగం సురేష్ ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల‌య్యారు.
03-02-2025 08:32 PM
తాడేప‌ల్లి: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేసిన‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ
03-02-2025 08:27 PM
135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.
03-02-2025 06:16 PM
మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు,పేర్ని నాని, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్
03-02-2025 05:52 PM
కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్ కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
03-02-2025 05:29 PM
మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల దౌర్జన్యాలకు, అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలు గమనించారు
03-02-2025 05:20 PM
కోరం లేక‌పోయినా ఎన్నిక‌ల అధికారి ఎలా ఎన్నిక నిర్వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు.  ఇప్ప‌టికే మా పార్టీ డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి శేఖర్‌రెడ్డి ఆస్తుల ధ్వంసంతో మొదలుపెట్టి.. మా పార్టీ కార్పొరేటర్లు అమర్నాథ్‌...
03-02-2025 05:03 PM
 రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ రాజకీయ అరాచక శక్తి అని టీడీపీ అనుకూల మీడియాలోనే పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితం అయ్యాయి. అలాంటి అనగాని సత్యప్రసాద్‌ను వెనకేసుకొచ్చేలా తిరుపతి ఎమ్మెల్యే...
03-02-2025 04:12 PM
రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు, ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కి  వైయ‌స్ఆర్‌సీపీ నుంచి గెలిచిన సభ్యులను బెదిరించి లాక్కోవడం కక్కిన కూటికి ఆశపడటమేనని దుయ్యబట్టారు.
03-02-2025 03:54 PM
కూటమికి ఎన్నికల్లో అన్ని సీట్లు వచ్చినా ఇంకా అభద్రతా భావంతోనే ఉన్నారు. ముద్రగడ ఇంటిపైనా దాడి జరిగింది.పోలీసు వ్యవస్థ అంటే భయం లేక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
03-02-2025 03:42 PM
ఒకవైపు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తమకు అక్కర్లేదంటూ మంత్రి నారా లోకేష్ చెబుతూ.. డిప్యూటీ మేయర్ పదవి కోసం దాడులు చేయిస్తోన్నాడంటూ నిప్పులు చెరిగారు.
03-02-2025 03:21 PM
సూపర్‌ సిక్స్‌ హామీల అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమిస్తామని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక పింఛన్లు మాత్రమే అందిస్తున్నారని, అందులోనూ కోతలకు...
03-02-2025 03:06 PM
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వద్దంటూ తెలుగు మహాసభల్లో కూటమి నేతలు, మేధావులు అని చెప్పుకునే మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎంవీ రమణ, రామోజీరావు కోడలు శైలజా కిరణ్ తదితరులు మాట్లాడటం ఎంత వరకు సబబు అని...
03-02-2025 02:32 PM
తిరుపతిలో టీడీపీ, జనసేన గుండాలు రెచ్చిపోయారు. సిగ్గు లేకుండా కార్పొరేటర్లు, మహిళలపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం లో దాడులు, దౌర్జన్యం పెరిగాయి.
03-02-2025 02:18 PM
టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు. నెల్లూరు కార్పోరేష‌న్‌లో ఎవ‌రు గెలిచారో కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు.
03-02-2025 01:08 PM
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైయస్ చైర్మన్ ఎన్నికలకు జరుపుతున్న ప్రక్రియ చూస్తుంటే ప్రజాస్వామికవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు
03-02-2025 12:13 PM
తిరుపతి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అస‌లు ప్ర‌జాస్వామ్యం ఉందా అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు.
03-02-2025 11:51 AM
సొంత డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న జెడ్పీటీసీ కుటుంబం కుటుంబాన్ని అంత‌మొందించాల‌ని కుట్ర‌లు చేయ‌డం హేయ‌మ‌న్నారు.
03-02-2025 11:29 AM
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు...
03-02-2025 11:21 AM
బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్‌ యాదవ్‌గా గుర్తించారు. శంకర్‌ యాదవ్‌ ఓవరాక్షన్‌ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా...
03-02-2025 07:12 AM
అదే.. ‘మన మిత్ర’ మొబైల్‌ యాప్‌. మీ ఆధార్‌ నంబర్‌ వాట్సాప్‌ చేస్తే చాలు.. ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ అందమైన మాయాజాలం వెనుక భారీ కుట్ర దాగి ఉంది

02-02-2025

02-02-2025 05:16 PM
మా వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం ఈ రోజు ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేశాం, రేపు తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది, మా పార్టీ తరుపున శేఖర్‌ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిని...
02-02-2025 04:56 PM
మ‌హిళ‌ల అండర్ 19 టీ20 ప్రపంచ క‌ప్‌-2025 విజేత‌గా భార‌త్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జ‌రిగిన ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భార‌త అమ్మాయిలు.. వ‌రుస‌గా రెండో సారి అండ‌ర్-19...
02-02-2025 04:51 PM
తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు.
02-02-2025 04:44 PM
    ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ, 16 మంది ఎంపీల మద్దతిచ్చి చంద్రబాబు సాధించిందేంటి? అన్న బొత్స, 12 మంది ఎంపీలతోనే బడ్జెట్‌లో బీహార్‌కి భారీగా లబ్ధి పొందారని గుర్తు చేశారు.

Pages

Back to Top