స్టోరీస్

10-10-2024

10-10-2024 01:37 PM
మ్యానిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అందులో ఇచ్చిన ప్రతి హామీని.. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్‌ కూడా విడుదల చేశాం. ఆ సంక్షేమ...
10-10-2024 01:25 PM
రూ. 500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. అబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఏమీ చేయడం లేద‌న్నారు.  కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే...
10-10-2024 10:43 AM
ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్‌లోడ్‌ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర...
10-10-2024 09:19 AM
స‌మాజం కోసం ర‌త‌న్ టాటా ప‌నిచేశారు. దేశ నిర్మాణానికి ర‌త‌న్ టాటా స‌హ‌కారం అందించడంతో పాటు, దేశానికి ర‌త‌న్ టాటా సేవ‌లు స్పూర్తిదాయకమని వైయ‌స్ జగన్ కొనియాడారు.

09-10-2024

09-10-2024 09:43 PM
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.
09-10-2024 09:37 PM
వైన్‌షాప్‌ల ఏర్పాటు విషయంలో నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణ, విశాఖకు చెందిన అనిత విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని, తమ అనుచరులను రంగంలోకి దింపి దుకాణాల కేటాయింపులకు కమిషన్లు, దుకాణాల్లో వాటాలు ఎంతెంత...
09-10-2024 05:29 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ఘటనలు చాలానే ఉన్నాయి. నేరాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్ష చేయాలి...
09-10-2024 05:22 PM
 తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరపనున్న నేపథ్యంలో, ప్రధాని మోదీతో పాటు, సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడారని, సిట్‌ నివేదిక తనకు...
09-10-2024 05:12 PM
మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం.
09-10-2024 04:50 PM
వైయ‌స్ జగన్‌ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ.. పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు.ఆరోగ్యశ్రీ అటకెక్కింది.....
09-10-2024 04:26 PM
విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా బాధితులకు ఓదార్పు కలగలేదు. వరద బాధితుల కోసమని చిన్నపిల్లలు కూడా వారు దాచుకున్బ డబ్బు ప్రభుత్వానికి ఇచ్చారు. వరదల వలన లక్ష నుండి రెండు లక్షల వరకు...
09-10-2024 12:08 PM
ఇక హిందూపురం ఛైర్మన్ టీడీపీ ఖాతాలోకి వస్తోందని అందరూ ఊహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆరో వార్డు కౌన్సిలర్ డి.రమేష్ కుమార్ పేరును ప్రతిపాదించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వైయ‌స్ఆర్‌సీపీని...
09-10-2024 11:38 AM
దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో బీజేపీకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైంది . రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి . కానీ అయిదు ఆరు దశలలో జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్ కి...
09-10-2024 09:31 AM
రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్‌ ఆగడాలు, బెదిరింపులపై తీవ్రస్థా­యిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతరులు దరఖాస్తులు చేయకుండా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయి­లో బెదిరింపులకు పాల్పడు­తు­న్నారో...

08-10-2024

08-10-2024 09:09 PM
పవన్‌.. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడిరోడ్డుపై కాదు.. వైజాగ్‌ స్టీల్‌ కార్మికుల కోసమని చురకలంటించారు. మీరు కడగాల్సింది.. మెట్లను కాదు. ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతి అంటూ ఘాటు...
08-10-2024 08:06 PM
చివరకు పోలీస్‌ కుటుంబాలకే రక్షణ లేకుండా పోయిందన్న ఎమ్మెల్సీ, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సీఐ తల్లిని కిడ్నాప్‌ చేసి, దారుణంగా హత్య చేసిన ఘటనను ఉదహరించారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో...
08-10-2024 07:57 PM
. అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన  మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్‌ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా  వైయస్‌ జగన్‌ స్మరించారు.
08-10-2024 07:50 PM
ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని  ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్‌లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్‌
08-10-2024 06:06 PM
పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. మందుగానే పోలీసులు స్పందిస్తే ఆ పాప బతికేది. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌...
08-10-2024 05:56 PM
 సంక్షోభం వస్తే చాలు కార్పొరేట్ల నుంచి కిట్టి బ్యాంక్‌ల వరకు చందాలు వసూలు చేయడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి ప్రస్తావించారు. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు అలా సేకరించిన విరాళాలు ఎక్కడ, ఎంతెంత...
08-10-2024 01:32 PM
 లిక్కర్‌ మాఫియా, ఇసుక దోపిడి చూస్తే.. నేతి బీరకాయిలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో.. చంద్రబాబుకి నిజాయితీ ఉండదనేది కూడా అంతే నిజమని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. వైన్‌షాప్‌ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల...
08-10-2024 10:44 AM
ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌లలో  కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104.. ఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నా­రు. విద్యా శాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పని...
08-10-2024 09:56 AM
ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయ­ని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు...

07-10-2024

07-10-2024 07:18 PM
విశాఖ ఉక్కు, పెనుగొండలో గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రైవేటీకరణను ఆపాలి. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ అంటూ ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం...
07-10-2024 07:13 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి మంత్రులు అక్కడ పర్యటించారు. నిన్నటి వరకు మంత్రులు ఎందుకు పుంగనూరు వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా విభజన...
07-10-2024 06:11 PM
 నాడు అంగళ్లులో చంద్రబాబు రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు దాడులకు తెగబడడంతో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో పాటు, పోలీసులూ గాయపడ్డారని గుర్తు చేశారు. అయితే నాడు ఫిర్యాదు చేసిన మార్కెట్‌...
07-10-2024 04:14 PM
టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్‌ చేసింది.
07-10-2024 04:06 PM
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ఇందుకు ప్రభుత్వానిదే పూర్తి బా«ధ్యత అని స్పష్టం చేశారు.
07-10-2024 03:56 PM
వరదలో వందల కోట్లు ఖర్చు చేశారంట. పునరావాసం కోసం కోటి 40 లక్షలు ఖర్చు చేశారు. రూ.368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారు. బాధితులకు నష్ట పరిహారం 200 కోట్లు ఇవ్వలేదు. కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారు...
07-10-2024 03:44 PM
వరద బాధితుల భోజనాలకు రూ.368 కోట్లు, మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోందని వెల్లడించారు. కానీ, వరద బాధితులకు మూడు...

Pages

Back to Top