స్టోరీస్

24-10-2024

24-10-2024 07:06 PM
వైయ‌స్‌ జగన్‌ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైయ‌స్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. జనాల తోపులాటలో షామియానాలు...
24-10-2024 06:41 PM
 ఇక్కడ డయేరియాతో ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. నీరు బాగాలేక, డయేరియా వచ్చి చనిపోయారు. ఇదే గ్రామానికి సంబంధించి, వైయ‌స్ జగన్‌ అనే వ్యక్తి అక్టోబరు 19న ట్వీట్‌ చేస్తే తప్ప,...
24-10-2024 02:04 PM
గతంలో గ్రామ సచివాలయంలో పంచాయతీరాజ్, విద్యా శాఖ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్స్, ఏఎన్‌ఎం, అగ్రికల్చర్, సర్వే, ప«శు సంవర్థకశాఖ సిబ్బంది కనిపించేవారు. – నాలుగు అడుగులు వేస్తే, విలేజ్‌ క్లినిక్స్‌ కనిపించేవి....
24-10-2024 01:11 PM
పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్‌ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న...
24-10-2024 01:04 PM
ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌లో కూడా డయేరియా ఔట్‌బ్రేక్‌ ట్రెండ్‌ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన...
24-10-2024 11:47 AM
దారుణంగా లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి సహానా మృతదేహానికి నివాళి...
24-10-2024 11:24 AM
ఈ సందర్బంగా వైయ‌స్‌ జగన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు వైయ‌స్‌ జగన్‌ కోసం వచ్చారు.  
24-10-2024 11:16 AM
. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంద‌ని మండిప‌డ్డారు. కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత...

23-10-2024

23-10-2024 06:26 PM
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు...
23-10-2024 06:20 PM
‘పదవులు అనుభవించి వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఇలా మాట్లాడటం పద్దతి కాదు. పదవిలో ఉన్నప్పుడే ఆమె రాజీనామా చేయవలసింది. వాసిరెడ్డి పద్మకి క్యాబినెట్ హోదాతో కూడిన మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చారు
23-10-2024 05:58 PM
 రాష్ట్రంలో ఇలాంటివి ప్రతి చోటా జరుగుతున్నాయి. బద్వేలులో 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చారు.     శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి...
23-10-2024 05:25 PM
 వైయ‌స్‌ జగన్‌ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైయ‌స్‌ జగన్‌ గుంటూరులో హెలికాప్టర్‌ దిగి ఆసుపత్రికి వెళ్తున్న మార్గంలో...
23-10-2024 10:50 AM
బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి ఇంటర్‌ విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో​ యువతిని మభ్యపెట్టి.. పెట్రోల్‌ పోసి నిప్పటించిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను...
23-10-2024 10:33 AM
👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయ­లు­దేరి 10.50 గంటలకు గుంటూరు జీజీ­హెచ్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. 

22-10-2024

22-10-2024 09:58 PM
సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి.
22-10-2024 06:50 PM
పలాసలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి  వైయస్‌ఆర్‌సీపీ అండ‌గా నిలిచింది. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పరామర్శించి.. భరోసా ఇచ్చారు.
22-10-2024 04:16 PM
 కూటమి 120 రోజుల పాలనలో మహిళలపై 74 అఘాయిత్యాలు జరిగాయని, అత్యాచారం చేసి 6గురు మహిళలను చంపారని, 200 మందిపై దాడులు జరిగాయని గుర్తు చేసిన శ్యామల, ఇప్పుడు దిశ యాప్‌ ఉండి ఉంటే, ఇన్ని ఘోరాలు జరిగి ఉండేవి...
22-10-2024 01:19 PM
కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు...
22-10-2024 08:21 AM
180 రోజుల పాటు పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్‌ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్‌ పంపిణీ చేశారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ రూపంలో గేదెకు...

21-10-2024

21-10-2024 09:13 PM
గతంలో కూడా సూపర్ సిక్స్ హామీల గురించి ప్రజల్లో చర్చకు వచ్చినప్పుడు తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం... డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన అంశాన్ని గుర్తు...
21-10-2024 08:35 PM
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె కుటుంబాన్ని కలుసుకోనున్నారు.  ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అదే రోజు మధ్యాహ్నం వైయస్ జగన్ మోహన్ రెడ్డి...
21-10-2024 07:30 PM
గుర్ల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, రుషికొండ ఎందుకెళ్లారని.. రుషికొండ భవనాలకు, డయేరియా వ్యాప్తికి ఏమిటి సంబంధం అని మండలి విపక్షనేత ప్రశ్నించారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసమే పవన్‌కళ్యాణ్...
21-10-2024 07:19 PM
కూటమి ప్రభుత్వం వైఫల్యాలను సోషల్ మీడియా వేదిక‌గా ప్రశ్నిస్తున్నాడనే కారణంతో ఇంటూరిపై అక్రమ కేసులు పెట్టి వేధింపుల‌కు గురి చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఇంటూరి రవికిరణ్‌‌ను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేయ‌...
21-10-2024 05:36 PM
కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు
21-10-2024 04:24 PM
నర్సీపట్నంలో ఉచిత ఇసుక కోసం వైయస్‌ఆర్‌సీపీ నేతలు భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఫ్రీ ఇసుక అని చెప్పి.. రీచ్‌ల వద్ద టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్...
21-10-2024 03:56 PM
 కూటమి ప్రభుత్వం మహిళల రక్షణలో ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. బద్వేలులో యువతిపై అత్యాచారం చేసి దారుణంగా తగలబెట్టడంతో పాటు, తెనాలిలో యువతిపై యువకుడి దాడి, అత్యాచారంతో ఆ యువతి...
21-10-2024 03:27 PM
ఇటీవల చత్తీస్‌గఢ్‌ అంబుజ్‌మడ్‌లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌ పేలడంతో ఏపీకి చెందిన జవాన్‌ రాజేష్‌ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి.. సోమవారం రాజేష్‌ కుటుంబాన్ని...
21-10-2024 11:48 AM
పిఠాపురంలో టీడీపీ నేత 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేస్తే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఈ నాలుగు నెల‌ల పాల‌న‌లో చిన్నారులు, మ‌హిళ‌ల‌పై 74 ఘ‌ట‌న‌లు జ‌రిగాయంటే..రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో ప్ర‌భుత్వానికి...
21-10-2024 11:20 AM
ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 
21-10-2024 10:48 AM
హత్య కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తి మా పార్టీ కార్యకర్తే. ఎఫ్‌ఐఆర్‌లో నా కొడుకు పేరు ఎక్కడా లేదు. అక్రమంగా నా కుమారుడిని అరెస్ట్‌ చేశారు. రాజకీయ కక్షతో నిందితులతో నా కొడుకు...

Pages

Back to Top