కమలాపురం అసెంబ్లీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా పి.నరేన్‌ రామాంజులరెడ్డి

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌ జిల్లా కమలాపురం అసెంబ్లీ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా పి.నరేన్‌ రామాంజులరెడ్డిని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియమించారు. కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాల బాధ్యతలను పి.నరేన్‌ రామాంజుల రెడ్డి నిర్వర్తిస్తారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నియామకం చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

Back to Top