మంత్రి లోకేష్‌ది అత్యంత తిరోగమన నిర్ణయం

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని 1000 CBSE పాఠశాలలను తిరిగి స్టేట్ బోర్డ్ (SSC)కి మార్చడానికి AP HRD మంత్రి చేసిన దారుణమైన చర్య అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు వి.విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వర్యంలో అమ‌లు చేసిన విద్యా సంస్కరణలను కొనసాగించి, విస్తరించే బదులు, TDP ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవాలనుకుంటోంది. ఇది అత్యంత తిరోగమన నిర్ణయమ‌ని విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Back to Top