స్టోరీస్

08-10-2024

08-10-2024 08:06 PM
చివరకు పోలీస్‌ కుటుంబాలకే రక్షణ లేకుండా పోయిందన్న ఎమ్మెల్సీ, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సీఐ తల్లిని కిడ్నాప్‌ చేసి, దారుణంగా హత్య చేసిన ఘటనను ఉదహరించారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో...
08-10-2024 07:57 PM
. అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన  మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్‌ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా  వైయస్‌ జగన్‌ స్మరించారు.
08-10-2024 07:50 PM
ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని  ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్‌లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్‌
08-10-2024 06:06 PM
పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. మందుగానే పోలీసులు స్పందిస్తే ఆ పాప బతికేది. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌...
08-10-2024 05:56 PM
 సంక్షోభం వస్తే చాలు కార్పొరేట్ల నుంచి కిట్టి బ్యాంక్‌ల వరకు చందాలు వసూలు చేయడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి ప్రస్తావించారు. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు అలా సేకరించిన విరాళాలు ఎక్కడ, ఎంతెంత...
08-10-2024 01:32 PM
 లిక్కర్‌ మాఫియా, ఇసుక దోపిడి చూస్తే.. నేతి బీరకాయిలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో.. చంద్రబాబుకి నిజాయితీ ఉండదనేది కూడా అంతే నిజమని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. వైన్‌షాప్‌ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల...
08-10-2024 10:44 AM
ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌లలో  కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104.. ఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నా­రు. విద్యా శాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పని...
08-10-2024 09:56 AM
ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయ­ని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు...

07-10-2024

07-10-2024 07:18 PM
విశాఖ ఉక్కు, పెనుగొండలో గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రైవేటీకరణను ఆపాలి. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ అంటూ ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం...
07-10-2024 07:13 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి మంత్రులు అక్కడ పర్యటించారు. నిన్నటి వరకు మంత్రులు ఎందుకు పుంగనూరు వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా విభజన...
07-10-2024 06:11 PM
 నాడు అంగళ్లులో చంద్రబాబు రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు దాడులకు తెగబడడంతో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో పాటు, పోలీసులూ గాయపడ్డారని గుర్తు చేశారు. అయితే నాడు ఫిర్యాదు చేసిన మార్కెట్‌...
07-10-2024 04:14 PM
టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్‌ చేసింది.
07-10-2024 04:06 PM
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ఇందుకు ప్రభుత్వానిదే పూర్తి బా«ధ్యత అని స్పష్టం చేశారు.
07-10-2024 03:56 PM
వరదలో వందల కోట్లు ఖర్చు చేశారంట. పునరావాసం కోసం కోటి 40 లక్షలు ఖర్చు చేశారు. రూ.368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారు. బాధితులకు నష్ట పరిహారం 200 కోట్లు ఇవ్వలేదు. కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారు...
07-10-2024 03:44 PM
వరద బాధితుల భోజనాలకు రూ.368 కోట్లు, మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోందని వెల్లడించారు. కానీ, వరద బాధితులకు మూడు...
07-10-2024 01:48 PM
లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికుల జీవన ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఇసుక టన్ను ధర రూ.475కే అందితే.. కూటమి హయాంలో టన్ను ఇసుక ధర రూ.3వేలు పలుకుతుందన్నారు
07-10-2024 10:19 AM
త వారం రోజులుగా చిన్నారి అశ్వియ అంజూమ్‌ హత్య కేసులో దోషుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించిందని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారని...
07-10-2024 10:11 AM
ఆన్‌లైన్‌ ద్వారా అక్కడక్కడా అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 –30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ...
07-10-2024 10:04 AM
తలపై విచక్షణారహితంగా చితకబాదడంతో భూషయ్య తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంకటేశ్వరరావు వెంటనే భూషయ్య కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో...

06-10-2024

06-10-2024 06:18 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త నాగ‌రాజుకు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని నాగ‌రాజుకు భ‌రోసా క‌ల్పించారు.
06-10-2024 03:57 PM
పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి.  పవిత్ర దసరా అయిపోవస్తుంది.. తదుపరి (Next)..
06-10-2024 03:53 PM
విత్‌ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఉమాపతిరెడ్డి అన్నారు.
06-10-2024 03:48 PM
హోంమంత్రి పక్క నియోజకవర్గం లో రాంబిల్లి లో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడం తో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడు
06-10-2024 03:37 PM
వర్షాకాలంలో సరఫరా కోసం గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ ఏడాది జూన్‌ నాటికి, రాష్ట్రంలోని అన్ని స్టాక్‌ పాయింట్లలో 85 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచితే, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి...
06-10-2024 03:33 PM
చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్లు కూడా ఇసుక దొరక్క నిర్మాణాలు ఆపేశారు. కనీసం చిన్నపాటి రిపేర్లు చేయించుకోవడానికి సైతం ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయి. దీంతో దానిపై ఆధారపడి పని చేస్తున్న కార్మీకులు...

05-10-2024

05-10-2024 07:25 PM
చంద్రబాబు భక్తిని ప్రశ్నిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు. దేవుడంటే...
05-10-2024 06:08 PM
   రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన కన్నబాబు, ఇప్పుడు టీటీడీలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అక్షేపించారు.  ...
05-10-2024 03:06 PM
చిన్నారి దారుణంగా చనిపోతే ప్రభుత్వం ఇంత‌వ‌ర‌కు స్పందించలేదన్నారు. కానీ ఏమీ జరగనటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనలో మాత్రం డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపిందన్నారు. అయితే, చిన్నారి చనిపోతే...
05-10-2024 02:55 PM
రాష్ట్రంలో మహిళలు పై జరుగుతున్న హత్యలు, లైంగికకదాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించలేదు అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.
05-10-2024 02:49 PM
ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు.. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేశారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగింది. గత ప్రభుత్వంపై బురద చల్లి రాద్ధాంతం చేశారు. చంద్రబాబు అండ్‌ కో ఇంకా కట్టుకథలను ప్రచారం...

Pages

Back to Top