Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పవన్ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?
పోలీస్ ఫ్యామిలీకే రక్షణ లేకుండా పోయింది
అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
ఏయూ ర్యాగింగ్లో టీడీపీ నేతల కుమారులు?
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
రాష్ట్రానికి వరదొచ్చినా, కరవొచ్చినా చంద్రబాబుకు పండగే
సంపదను యథేచ్ఛగా పంచుకు తింటున్నారు
బాబూ..జీతాలెప్పుడిస్తారు?
అవినీతి బురద
బాబూ.. ఉచిత గ్యాస్, బస్సు ఎప్పుడు?
స్టోరీస్
08-10-2024
పవన్ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?
08-10-2024 09:09 PM
పవన్.. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడిరోడ్డుపై కాదు.. వైజాగ్ స్టీల్ కార్మికుల కోసమని చురకలంటించారు. మీరు కడగాల్సింది.. మెట్లను కాదు. ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతి అంటూ ఘాటు...
పోలీస్ ఫ్యామిలీకే రక్షణ లేకుండా పోయింది
08-10-2024 08:06 PM
చివరకు పోలీస్ కుటుంబాలకే రక్షణ లేకుండా పోయిందన్న ఎమ్మెల్సీ, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సీఐ తల్లిని కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసిన ఘటనను ఉదహరించారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్లో...
అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
08-10-2024 07:57 PM
. అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా వైయస్ జగన్ స్మరించారు.
ఏయూ ర్యాగింగ్లో టీడీపీ నేతల కుమారులు?
08-10-2024 07:50 PM
ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
08-10-2024 06:06 PM
పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. మందుగానే పోలీసులు స్పందిస్తే ఆ పాప బతికేది. వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్...
రాష్ట్రానికి వరదొచ్చినా, కరవొచ్చినా చంద్రబాబుకు పండగే
08-10-2024 05:56 PM
సంక్షోభం వస్తే చాలు కార్పొరేట్ల నుంచి కిట్టి బ్యాంక్ల వరకు చందాలు వసూలు చేయడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి ప్రస్తావించారు. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు అలా సేకరించిన విరాళాలు ఎక్కడ, ఎంతెంత...
సంపదను యథేచ్ఛగా పంచుకు తింటున్నారు
08-10-2024 01:32 PM
లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడి చూస్తే.. నేతి బీరకాయిలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో.. చంద్రబాబుకి నిజాయితీ ఉండదనేది కూడా అంతే నిజమని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. వైన్షాప్ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల...
బాబూ..జీతాలెప్పుడిస్తారు?
08-10-2024 10:44 AM
పలు ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104.. ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు. విద్యా శాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పని...
అవినీతి బురద
08-10-2024 09:56 AM
ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు...
07-10-2024
బాబూ.. ఉచిత గ్యాస్, బస్సు ఎప్పుడు?
07-10-2024 07:18 PM
విశాఖ ఉక్కు, పెనుగొండలో గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రైవేటీకరణను ఆపాలి. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ అంటూ ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం...
విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి
07-10-2024 07:13 PM
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి మంత్రులు అక్కడ పర్యటించారు. నిన్నటి వరకు మంత్రులు ఎందుకు పుంగనూరు వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా విభజన...
అధికారం అండతో అంగళ్లు కేసు మాఫీ
07-10-2024 06:11 PM
నాడు అంగళ్లులో చంద్రబాబు రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు దాడులకు తెగబడడంతో పలువురు వైయస్ఆర్సీపీ నాయకులతో పాటు, పోలీసులూ గాయపడ్డారని గుర్తు చేశారు. అయితే నాడు ఫిర్యాదు చేసిన మార్కెట్...
భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!
07-10-2024 04:14 PM
టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్ చేసింది.
హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్
07-10-2024 04:06 PM
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ఇందుకు ప్రభుత్వానిదే పూర్తి బా«ధ్యత అని స్పష్టం చేశారు.
విజయవాడ ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు.. చంద్రబాబుకు కోట్లు మిగిలాయి
07-10-2024 03:56 PM
వరదలో వందల కోట్లు ఖర్చు చేశారంట. పునరావాసం కోసం కోటి 40 లక్షలు ఖర్చు చేశారు. రూ.368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారు. బాధితులకు నష్ట పరిహారం 200 కోట్లు ఇవ్వలేదు. కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారు...
వరద సాయంలోనూ అంతులేని అవినీతి
07-10-2024 03:44 PM
వరద బాధితుల భోజనాలకు రూ.368 కోట్లు, మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోందని వెల్లడించారు. కానీ, వరద బాధితులకు మూడు...
చంద్రబాబు.. ఉచిత ఇసుక ఎక్కడ?
07-10-2024 01:48 PM
లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికుల జీవన ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో ఇసుక టన్ను ధర రూ.475కే అందితే.. కూటమి హయాంలో టన్ను ఇసుక ధర రూ.3వేలు పలుకుతుందన్నారు
ఏపీలో రెడ్బుక్ సంస్కృతి కొనసాగుతోంది
07-10-2024 10:19 AM
త వారం రోజులుగా చిన్నారి అశ్వియ అంజూమ్ హత్య కేసులో దోషుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించిందని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారని...
సిండికేట్.. ఆన్‘లైన్’
07-10-2024 10:11 AM
ఆన్లైన్ ద్వారా అక్కడక్కడా అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 –30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ...
వైయస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య
07-10-2024 10:04 AM
తలపై విచక్షణారహితంగా చితకబాదడంతో భూషయ్య తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంకటేశ్వరరావు వెంటనే భూషయ్య కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో...
06-10-2024
వైయస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజుకు వైయస్ జగన్ పరామర్శ
06-10-2024 06:18 PM
వైయస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని నాగరాజుకు భరోసా కల్పించారు.
చంద్రబాబు ఊసరవెళ్లి రాజకీయాలు
06-10-2024 03:57 PM
పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తుంది.. తదుపరి (Next)..
చంద్రబాబుపై కేసు విత్డ్రా చేసుకో..
06-10-2024 03:53 PM
విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఉమాపతిరెడ్డి అన్నారు.
ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా?
06-10-2024 03:48 PM
హోంమంత్రి పక్క నియోజకవర్గం లో రాంబిల్లి లో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడం తో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడు
ఉచిత ఇసుక.. లారీ లోడ్ రూ.54 వేలు!
06-10-2024 03:37 PM
వర్షాకాలంలో సరఫరా కోసం గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ ఏడాది జూన్ నాటికి, రాష్ట్రంలోని అన్ని స్టాక్ పాయింట్లలో 85 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచితే, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి...
ఇసుక కరువు
06-10-2024 03:33 PM
చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్లు కూడా ఇసుక దొరక్క నిర్మాణాలు ఆపేశారు. కనీసం చిన్నపాటి రిపేర్లు చేయించుకోవడానికి సైతం ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయి. దీంతో దానిపై ఆధారపడి పని చేస్తున్న కార్మీకులు...
05-10-2024
బాబూ.. ఇదేనా వెంకన్నపై నీకున్న భక్తి
05-10-2024 07:25 PM
చంద్రబాబు భక్తిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్సీపీ ట్విట్టర్ వేదికగా..వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు. దేవుడంటే...
చంద్రబాబు ఇకనైనా విషప్రచారం ఆపాలి
05-10-2024 06:08 PM
రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన కన్నబాబు, ఇప్పుడు టీటీడీలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అక్షేపించారు. ...
అశ్వియ కుటుంబ సభ్యులకు పెద్దిరెడ్డి పరామర్శ
05-10-2024 03:06 PM
చిన్నారి దారుణంగా చనిపోతే ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదన్నారు. కానీ ఏమీ జరగనటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనలో మాత్రం డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపిందన్నారు. అయితే, చిన్నారి చనిపోతే...
ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారింది
05-10-2024 02:55 PM
రాష్ట్రంలో మహిళలు పై జరుగుతున్న హత్యలు, లైంగికకదాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించలేదు అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »