Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆర్ట్ ఆఫ్ కరప్షన్ గా సోమిరెడ్డి ఖ్యాతి
వైయస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుర్లలో డయేరియా వ్యాప్తి
నేను ప్రశ్నించే వరకు డయేరియాపై ప్రభుత్వం స్పందించ లేదు
డ్రగ్స్ మాఫియా చేసే వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?
గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు వీళ్లందరికీ జైలే
గుర్ల చేరుకున్న వైయస్ జగన్
ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతమే లక్ష్యం
రేపు విజయనగరం జల్లా గుర్లలో వైయస్ జగన్ పర్యటన
స్టోరీస్
24-10-2024
ఆర్ట్ ఆఫ్ కరప్షన్ గా సోమిరెడ్డి ఖ్యాతి
24-10-2024 08:22 PM
సోమిరెడ్డి అండ్ సన్ సర్వేపల్లిలో 28 మద్యం షాపులకు అనుబంధంగా ఒక్కొక్క కూల్ డ్రింక్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ, ఒక్కో కూల్ డ్రింక్ షాపు నుండి నెలకు 30వేల రూపాయలు చొప్పున సోమిరెడ్డి 8 లక్షల...
వైయస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం
24-10-2024 07:06 PM
వైయస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైయస్ జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. జనాల తోపులాటలో షామియానాలు...
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుర్లలో డయేరియా వ్యాప్తి
24-10-2024 06:41 PM
ఇక్కడ డయేరియాతో ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. నీరు బాగాలేక, డయేరియా వచ్చి చనిపోయారు. ఇదే గ్రామానికి సంబంధించి, వైయస్ జగన్ అనే వ్యక్తి అక్టోబరు 19న ట్వీట్ చేస్తే తప్ప,...
నేను ప్రశ్నించే వరకు డయేరియాపై ప్రభుత్వం స్పందించ లేదు
24-10-2024 02:04 PM
గతంలో గ్రామ సచివాలయంలో పంచాయతీరాజ్, విద్యా శాఖ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సర్వే, ప«శు సంవర్థకశాఖ సిబ్బంది కనిపించేవారు. – నాలుగు అడుగులు వేస్తే, విలేజ్ క్లినిక్స్ కనిపించేవి....
డ్రగ్స్ మాఫియా చేసే వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?
24-10-2024 01:11 PM
పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్ వినియోగదారుడికి సంబంధించిన కాల్డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న...
గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ
24-10-2024 01:04 PM
ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్లో కూడా డయేరియా ఔట్బ్రేక్ ట్రెండ్ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన...
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు వీళ్లందరికీ జైలే
24-10-2024 11:47 AM
దారుణంగా లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి సహానా మృతదేహానికి నివాళి...
గుర్ల చేరుకున్న వైయస్ జగన్
24-10-2024 11:24 AM
ఈ సందర్బంగా వైయస్ జగన్కు వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు వైయస్ జగన్ కోసం వచ్చారు.
ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతమే లక్ష్యం
24-10-2024 11:16 AM
. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత...
23-10-2024
రేపు విజయనగరం జల్లా గుర్లలో వైయస్ జగన్ పర్యటన
23-10-2024 06:26 PM
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు...
స్వలాభం కోసమే వైయస్ జగన్పై వాసిరెడ్డి పద్మ విమర్శలు
23-10-2024 06:20 PM
‘పదవులు అనుభవించి వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఇలా మాట్లాడటం పద్దతి కాదు. పదవిలో ఉన్నప్పుడే ఆమె రాజీనామా చేయవలసింది. వాసిరెడ్డి పద్మకి క్యాబినెట్ హోదాతో కూడిన మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చారు
రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు
23-10-2024 05:58 PM
రాష్ట్రంలో ఇలాంటివి ప్రతి చోటా జరుగుతున్నాయి. బద్వేలులో 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి...
సహానా కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
23-10-2024 05:25 PM
వైయస్ జగన్ జీజీహెచ్కు వస్తున్న నేపథ్యంలో వైయస్ఆర్సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైయస్ జగన్ గుంటూరులో హెలికాప్టర్ దిగి ఆసుపత్రికి వెళ్తున్న మార్గంలో...
వైయస్ జగన్ పరామర్శ నేపథ్యంలో దిగి వచ్చిన చంద్రబాబు
23-10-2024 10:50 AM
బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి ఇంటర్ విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి.. పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను...
కాసేపట్లో జీజీహెచ్కు వైయస్ జగన్
23-10-2024 10:33 AM
👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గుంటూరు జీజీహెచ్కు వైఎస్ జగన్ చేరుకుంటారు.
22-10-2024
సహాన మరణ వార్తపై వైయస్ జగన్ విచారం
22-10-2024 09:58 PM
సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి.
గ్యాంగ్ రేప్ బాధితురాలికి వైయస్ఆర్సీపీ అండ
22-10-2024 06:50 PM
పలాసలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా నిలిచింది. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైయస్ఆర్సీపీ నాయకులు పరామర్శించి.. భరోసా ఇచ్చారు.
4 నెలల్లో 74 మంది మహిళలపై అత్యాచారాలు
22-10-2024 04:16 PM
కూటమి 120 రోజుల పాలనలో మహిళలపై 74 అఘాయిత్యాలు జరిగాయని, అత్యాచారం చేసి 6గురు మహిళలను చంపారని, 200 మందిపై దాడులు జరిగాయని గుర్తు చేసిన శ్యామల, ఇప్పుడు దిశ యాప్ ఉండి ఉంటే, ఇన్ని ఘోరాలు జరిగి ఉండేవి...
జీజీహెచ్లో యువతిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
22-10-2024 01:19 PM
కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు...
పాడిరైతును చితగ్గొట్టి 'హెరిటేజ్కు మిల్క్షేక్'!
22-10-2024 08:21 AM
180 రోజుల పాటు పాలుపోసే వారికి లీటర్కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు...
21-10-2024
ప్రజలదృష్టిని మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
21-10-2024 09:13 PM
గతంలో కూడా సూపర్ సిక్స్ హామీల గురించి ప్రజల్లో చర్చకు వచ్చినప్పుడు తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం... డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన అంశాన్ని గుర్తు...
23న గుంటూరు, వైయస్ఆర్ జిల్లాల్లో వైయస్ జగన్ పర్యటన
21-10-2024 08:35 PM
గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె కుటుంబాన్ని కలుసుకోనున్నారు. ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అదే రోజు మధ్యాహ్నం వైయస్ జగన్ మోహన్ రెడ్డి...
డయేరియా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
21-10-2024 07:30 PM
గుర్ల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, రుషికొండ ఎందుకెళ్లారని.. రుషికొండ భవనాలకు, డయేరియా వ్యాప్తికి ఏమిటి సంబంధం అని మండలి విపక్షనేత ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పవన్కళ్యాణ్...
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరిపై సర్కార్ కక్షసాధింపు
21-10-2024 07:19 PM
కూటమి ప్రభుత్వం వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాడనే కారణంతో ఇంటూరిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఇంటూరి రవికిరణ్ను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేయ...
వైయస్ఆర్సీపీకి పోరాటాలు కొత్తేమి కాదు
21-10-2024 05:36 PM
కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు
ఉచిత ఇసుక కోసం వైయస్ఆర్సీపీ ఉద్యమం
21-10-2024 04:24 PM
నర్సీపట్నంలో ఉచిత ఇసుక కోసం వైయస్ఆర్సీపీ నేతలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫ్రీ ఇసుక అని చెప్పి.. రీచ్ల వద్ద టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్...
పాలన చేత కాకపోతే పదవులు వీడండి
21-10-2024 03:56 PM
కూటమి ప్రభుత్వం మహిళల రక్షణలో ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. బద్వేలులో యువతిపై అత్యాచారం చేసి దారుణంగా తగలబెట్టడంతో పాటు, తెనాలిలో యువతిపై యువకుడి దాడి, అత్యాచారంతో ఆ యువతి...
జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోండి..
21-10-2024 03:27 PM
ఇటీవల చత్తీస్గఢ్ అంబుజ్మడ్లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మైన్ పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. సోమవారం రాజేష్ కుటుంబాన్ని...
రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలన
21-10-2024 11:48 AM
పిఠాపురంలో టీడీపీ నేత 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నాలుగు నెలల పాలనలో చిన్నారులు, మహిళలపై 74 ఘటనలు జరిగాయంటే..రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి...
పోలీసు అమరవీరులకు వైయస్ జగన్ నివాళులు
21-10-2024 11:20 AM
ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »