స్టోరీస్

11-03-2025

11-03-2025 12:15 PM
కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయ‌ని,  వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?
11-03-2025 12:01 PM
కూటమి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌ సనాతన ధర్మవాదియై జ్యోతిక్షేత్రంలో కూల్చివేతలపై స్పందించకపోవడం విచారకరమన్నారు.
11-03-2025 10:01 AM
వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.  

10-03-2025

10-03-2025 08:16 PM
షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది.
10-03-2025 08:01 PM
పాల ధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీల దోపిడీకి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని...
10-03-2025 05:43 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు విద్యార్థులకు ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల విడుద‌ల‌, నిరుద్యోగ భృతి చెల్లించాల‌ని డిమాండ్ పై రేపు (ఈనెల 12న) రాష్ట్ర...
10-03-2025 03:26 PM
సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్ష‌న్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండ‌టంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం...
10-03-2025 03:16 PM
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ గారు యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
10-03-2025 02:50 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం వ్యాపార ధోరణితోనే పాలన సాగిస్తున్నారు. ఈ రోజు గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వివిధ నగరాల్లో ఐటీ, వృత్తి నిపుణులుగా యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం ఆనాడు...
10-03-2025 02:36 PM
రాజధాని మొత్తం ప్రాజెక్టు ఖర్చులో రూ.1500 కోట్లు మించకుండా  10 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుంద‌ని తెలిపారు. ఏపీ అప్పుల సీలింగ్ పరిధిలోకి రాజధాని అప్పుల వ్యయం రాద‌ని, నిర్ణీత నిబంధనలు,...
10-03-2025 12:57 PM
 రాష్ట్రం లోని విద్యార్థులు , యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన నయవంచన ను “ యువత పోరు “ ద్వారా బుద్ధి చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ చిత్తూరు ఇంచార్జ్ విజయానందరెడ్డి పిలుపునిచ్చారు
10-03-2025 11:57 AM
ఈ సందర్బంగా  గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాదు గారు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు
10-03-2025 10:43 AM
రైతుల వద్ద ఉన్న పాడిలో 25 శాతం తగ్గిపోయిందని లైవ్‌ స్టాక్‌ సెన్సెస్‌ స్పష్టం చేస్తోంది. జీడీపీ, జీఎస్‌డీపీ అంటూ కాకి లెక్కలేస్తూ కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో తగ్గిపోతున్న పాడి, పాల...
10-03-2025 10:37 AM
జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని పేర్కొన్నారు.

09-03-2025

09-03-2025 08:13 PM
అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్ల బాలకృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
09-03-2025 05:15 PM
కూటమి ప్రభుత్వం రూ.3900 కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, వసతి దీవెన, నిరుద్యోగభృతి, మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయకుండా నిలుపుదల చేయాలని
09-03-2025 03:58 PM
పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం.
09-03-2025 03:48 PM
రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన...
09-03-2025 03:41 PM
‘‘వైయ‌స్ జగన్ హయాంలో ఉన్నత విద్యను అందించి పథకాలు అమలు చేసింది. కూటమి ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలను నాశనం చేసింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను నాశనం చేసారు
09-03-2025 03:37 PM
నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్‌ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు
09-03-2025 03:33 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న భయంతో రాకేష్‌గాంధీ చిలకలూరిపేటలో నివాసం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాకేష్‌గాంధీ ఆచూకీ తెలియజేయాలని అత­ని తండ్రి దొడ్డా దాసును...

08-03-2025

08-03-2025 06:26 PM
తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
08-03-2025 06:20 PM
ఎన్నికల్లో కూటమి మాయమాటలు నమ్మి ఓటేస్తే ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, రెండు బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా...
08-03-2025 06:10 PM
వివేకా హత్య కేసుపై ఈనాడు మొదటి పేజీలో బ్యానర్‌ వార్తతో వైయస్‌ జగన్, వైయ‌స్ఆర్‌సీపీపై విషం చిమ్మింది. పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారని, జగన్‌ నేర రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని...
08-03-2025 05:00 PM
కేకు కట్ చేసి జోహార్ వైయస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు.
08-03-2025 04:38 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జరుపుకోలేని స్థితిలో ఉన్నారు.
08-03-2025 04:22 PM
ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ సమానమే అనే భావన రావాలన్నారు. వైయ‌స్‌ జగన్‌ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని తెలిపారు.
08-03-2025 04:12 PM
 రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగితే తమకు ఏం మేలు జరుగుతుందోనని ప్రజలు ఎదురు చూస్తుంటారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 14 కేబినెట్‌ సమావేశాలు జరిగితే వ్యవస్థల బలోపేతంపై కానీ, సూపర్‌ సిక్స్...
08-03-2025 04:05 PM
మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చాక కేవ‌లం 9 నెల‌ల్లోనే ల‌క్ష కోట్ల అప్పులు చేశార‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న చంద్ర‌బాబు ఇటీవ‌ల జీడీ నెల్లూరులో చేసిన వ్యాఖ్య‌ల‌ను దూలం నాగేశ్వ‌ర‌రావు త‌ప్పుప‌...
08-03-2025 03:53 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ప‌నులు, ప‌ద‌వుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఏకంగా చ‌ట్టం చేశార‌న్నారు

Pages

Back to Top