స్టోరీస్

07-03-2025

07-03-2025 10:19 PM
ఇలాంటి నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏ స‌మ‌స్య‌లూ లేన‌ట్టు రంగ‌య్య మృతిపై కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అనారోగ్యంతో రంగ‌య్య(70) చ‌నిపోతే దాన్ని వైయ‌స్ఆర్‌సీపీకి ఎలా...
07-03-2025 10:06 PM
వైయస్ జ‌గ‌న్ సీఎంగా దార్శ‌నిక‌తో వేసిన అడుగులు ఎంద‌రో మ‌హిళ‌ల జీవితాల్లో వెలుగులు నింపాయి. 
07-03-2025 07:05 PM
మహిళల భద్రత, మహిళాభ్యుదయం కేంద్రంగా వైయస్ జగన్ పరిపాలన కొనసాగింది. కుటుంబ బాధ్యతలు మోస్తున్న వారికి ఊరటనిచ్చేలా నాడు జగన్ ప్రభుత్వం అండగా నిలబడితే, ఆ భరోసాను ఇప్పుడు లేకుండా చేశారు.
07-03-2025 06:42 PM
దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు. కూటమి ప్రభుత్వంలో 16,890 కేసులు మహిళలపై నమోదయ్యాయని అనిత చెప్పారు.
07-03-2025 06:40 PM
అబద్దాలతోనే మోసం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కూటమి పార్టీలు తమ అబద్దాలను కొనసాగిస్తున్నారు. చివరికి గవర్నర్ ప్రసంగంలో కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రం రూ. పదిలక్షల కోట్లకు పైగా అప్పులతో ఉందని...
07-03-2025 05:59 PM
పొగాకుకు మ‌ద్ద‌తు ధ‌ర లేక తీవ్రంగా న‌ష్ట‌పోతున్న‌ట్లు రైతులు కాట‌సాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని
07-03-2025 05:38 PM
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే...
07-03-2025 03:53 PM
వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి, మరో శ్రీలంక అయిందంటూ కూటమి నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌తో పాటు, పురంధేశ్వరీ కూడా దుష్ప్రచారం చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించారు
07-03-2025 03:43 PM
హంద్రీనీవా కాలువను 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వితే 2200 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు నిర్ణయం...
07-03-2025 03:22 PM
వెలిగొండ ప్రాజెక్ట్‌లో గత బడ్జెట్‌లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది
07-03-2025 03:12 PM
మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి
07-03-2025 03:01 PM
ప్రస్తుతం ఇస్తున్న పథకాల కంటే ఎక్కువ ఇవ్వలేమని మా నాయకులు వైయ‌స్‌ జగన్‌ ముందే చెప్పారు. ప్రస్తుతానికి సూపర్‌ సిక్స్‌లో ఒక్క ప‌థ‌కం మాత్ర‌మే అమలు చేస్తున్నారు.
07-03-2025 01:32 PM
వైయ‌స్ఆర్‌సీపీ ఫీజుపోరును చిత్తూరు, తిరుపతి కలెక్టర్‌ కార్యాలయాల వద్ద విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద
07-03-2025 01:24 PM
ఒంగోలు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడికి మ‌ధ్య గొడవలు ఉంటే.. ఆ ఇద్ద‌రే చూసుకోవాల‌ని, మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు
07-03-2025 01:03 PM
గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.
07-03-2025 12:52 PM
ఆత్మహత్య చేసుకున్న మోసే కుటుంబాన్ని దాల్మియా యాజమాన్యం,   కూటమి ప్రభుత్వం ఆదుకోవాల‌ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
07-03-2025 12:28 PM
అక్రమ కేసులతో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. 
07-03-2025 12:21 PM
ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెచ్చార‌ని, దానికి తూట్లు పొడిచింది మీరు కాదా అన్నారు. సతివాడలోని ఒక బెల్ట్ షాపును 50 లక్షలకు వేలం పాడార‌ని బొత్స స‌త్యనారాయ‌ణ స‌భ దృష్టికి తెచ్చారు
07-03-2025 11:35 AM
మరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్‌ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.
07-03-2025 07:42 AM
హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,520 క్యూసెక్కులకు పెంచడమే లక్ష్యంగా 216.3 కి.మీ. నుంచి 400 కి.మీ. వరకూ లైనింగ్‌ పనులను 12 ప్యాకేజీలుగా చేపట్టేందుకు రూ.936.70 కోట్లతో గతేడాది...
07-03-2025 07:05 AM
ఈ మేరకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

06-03-2025

06-03-2025 08:03 PM
సూప‌ర్ సిక్స్ హామీలు అమలు చేయ‌డానికి రూ. 80 వేల కోట్లు కావాల్సి ఉంటే, కేవ‌లం రూ. 17,179 కోట్లే కేటాయించారు. ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
06-03-2025 06:23 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వైయ‌స్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌ రెడ్డి, వైయ‌స్ఆర్ టీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ వై.శ్రీనివాస్‌, విశాఖ జిల్లా అధ్యక్షుడు...
06-03-2025 05:41 PM
 ‘వన్‌ నేషన్‌. వన్‌ ఎలక్షన్‌’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు.. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
06-03-2025 03:23 PM
చేతనైతే మంచి పరిపాలన అందించాలని, ఇలా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని అన్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కి వెళ్తే పోలీసులే ఈ విధంగా భయపెట్టి దారుణంగా కొట్టి హింసించి స్థానిక టీడీపీ నాయకుల కాళ్లు...
06-03-2025 03:13 PM
వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.4 వేల నుంచి రూ.10వేలకు పెంచి ఇస్తామని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని గుర్తు చేశారు.
06-03-2025 01:13 PM
ఏప్రిల్‌ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో...
06-03-2025 10:55 AM
అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు! అంటూ అంబ‌టి రాంబాబు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
06-03-2025 07:35 AM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శులుగా పూల శ్రీనివాసరెడ్డి (సత్యసాయి జిల్లా), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి(తిర

05-03-2025

05-03-2025 05:18 PM
 వేధింపుల కారణంగానే రఫీ మనస్తాపానికి గురై, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డ్డాడు. విష‌యం తెలుసుకున్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రఫీని...

Pages

Back to Top