స్టోరీస్

03-02-2025

03-02-2025 12:13 PM
తిరుపతి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అస‌లు ప్ర‌జాస్వామ్యం ఉందా అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు.
03-02-2025 11:51 AM
సొంత డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న జెడ్పీటీసీ కుటుంబం కుటుంబాన్ని అంత‌మొందించాల‌ని కుట్ర‌లు చేయ‌డం హేయ‌మ‌న్నారు.
03-02-2025 11:29 AM
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు...
03-02-2025 11:21 AM
బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్‌ యాదవ్‌గా గుర్తించారు. శంకర్‌ యాదవ్‌ ఓవరాక్షన్‌ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా...
03-02-2025 07:12 AM
అదే.. ‘మన మిత్ర’ మొబైల్‌ యాప్‌. మీ ఆధార్‌ నంబర్‌ వాట్సాప్‌ చేస్తే చాలు.. ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ అందమైన మాయాజాలం వెనుక భారీ కుట్ర దాగి ఉంది

02-02-2025

02-02-2025 05:16 PM
మా వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం ఈ రోజు ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేశాం, రేపు తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది, మా పార్టీ తరుపున శేఖర్‌ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిని...
02-02-2025 04:56 PM
మ‌హిళ‌ల అండర్ 19 టీ20 ప్రపంచ క‌ప్‌-2025 విజేత‌గా భార‌త్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జ‌రిగిన ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భార‌త అమ్మాయిలు.. వ‌రుస‌గా రెండో సారి అండ‌ర్-19...
02-02-2025 04:51 PM
తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు.
02-02-2025 04:44 PM
    ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ, 16 మంది ఎంపీల మద్దతిచ్చి చంద్రబాబు సాధించిందేంటి? అన్న బొత్స, 12 మంది ఎంపీలతోనే బడ్జెట్‌లో బీహార్‌కి భారీగా లబ్ధి పొందారని గుర్తు చేశారు.
02-02-2025 04:40 PM
 చంద్రబాబు అంటేనే చేయాల్సింది చేయడు... ఇతరులు చేసిందంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం అని అందరికీ తెలుసు. ఈ దేశంలో ఐటీకి తానే మూలపురుషుడుగా, హైదరాబాద్‌ కు ఐటీని పరిచయం చేసిన విజనరీగా తనను తాను...
02-02-2025 04:34 PM
కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు డబ్బులిచ్చి లోబర్చుకుంటుంది టీడీపీ. కొన్ని చోట్ల బెదిరింపులకు సైతం ాపాల్పడుతోంది టీడీపీ. ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ విప్‌ జారీ చేసింది
02-02-2025 04:30 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జన‌సేన నేత‌ల దాడిని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ఖండించారు. ఈ దాడిని చూస్తే.. రాష్ట్రంలో శాంతిబద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్ధమవుతోంద‌న్నారు.
02-02-2025 10:04 AM
బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన పలు మిషన్ల ద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
02-02-2025 10:00 AM
గతేడాది జూలై 23న ప్రవేశపెట్టిన 2024–25 పూర్తి బడ్జెట్‌లో పోలవరానికి నిధులు కేటాయించలేదు. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో...

01-02-2025

01-02-2025 09:57 PM
సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ  మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చి వేశారు. డిప్యూటి మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని లొంగి పోయేలా చేశారు. మీకు సత్తా లేక, మెజారిటీ లేక, మా పార్టీ నుంచి వైఎస్ఆర్...
01-02-2025 09:22 PM
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆయన ఏ మాత్రం చొరవ చూపలేకపోయారు.
01-02-2025 06:17 PM
రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్‌ అన్నారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది.
01-02-2025 06:10 PM
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పటికీ ఏపీకి ప్రత్యేక కేటాయింపులు, ప్రత్యేక ప్రాజెక్టులు లేవు. రాజకీయ అనివార్య పరిస్థితులను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకోవడంలో...
01-02-2025 06:01 PM
వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించింది. రెండు సంవత్సరాల పాటు తూచ తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న చెప్పిన మాట ప్రకారం అమలు చేశారు
01-02-2025 05:24 PM
ఈసారి బడ్జెట్‌లో వచ్చే ఐదేళ్లకుగానూ ‘‘పేద, యువత, అన్నదాత, మహిళల.. అభివృద్ధి, సంక్షేమం’’ మీద దృష్టిసారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.
01-02-2025 04:22 PM
రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు.
01-02-2025 04:01 PM
బడ్జెట్‌లో బిహార్‌కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపించింది, ఇచ్చింది గుండుసున్నానే. దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది
01-02-2025 02:01 PM
జ‌న‌సేన నేత‌ల అండతో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ శేఖర్‌ రెడ్డి డీబీఆర్‌ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు మున్సిపల్‌ అధికారులు దిగారు
01-02-2025 08:01 AM
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరవు అవుతుందన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వంలో దిశ చట్టం రక్షణగా ఉండేదని, ఫోన్ కదిపితే పోలీసులు రక్షణగా ఉండేవారని గుర్తు చేశారు.
01-02-2025 07:28 AM
రాష్ట్రంలో నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు మొదలవ్వనుంది. ఒక్క అమరావతి ప్రాంతంలో మినహా అన్ని చోట్ల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...
01-02-2025 07:24 AM
ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా  పర్చూరు పోలీసులు దురుసుగా వ్యవహరించారు.
01-02-2025 07:20 AM
విదేశీ పర్యటన ముగించుకుని వైయ‌స్ జగన్‌ వస్తున్నట్లు తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు.

31-01-2025

31-01-2025 07:00 PM
రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచుతున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేయడం అని చంద్రబాబు అనుకుంటున్నారు
31-01-2025 06:53 PM
 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజులు, స్కాలర్‌షిప్‌ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. పెండింగ్‌లో పెట్టిన రూ.3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అందుకు ఫిబ్రవరి 5 డెడ్‌లైన్...

Pages

Back to Top