పార్టీ నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీకి చెందిన ప‌లు జిల్లాల నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయాల‌ని పార్టీ నేత‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. 

Back to Top