వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శులను నియ‌మిస్తూ గురువారం కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా బాప‌ట్ల జిల్లాకు చెందిన గాదె మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌కు చెందిన ఇంటూరి రాజ‌గోపాల్‌(చిన్నా)ల‌ను నియ‌మించారు.

Back to Top