పత్రికా ప్రకటనలు

12-04-2025

12-04-2025 08:39 PM
 పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, పీఏసీ  కో-ఆర్డినేట‌ర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు  పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

31-03-2025

31-03-2025 03:35 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బీసీ కార్యకర్త కురబ లింగమయ్యను పొట్టనపెట్టుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైయ‌స్ జ‌గ‌న్ భరోసా...

27-03-2025

27-03-2025 11:03 AM
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట...

26-03-2025

26-03-2025 10:34 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌

22-03-2025

22-03-2025 11:02 AM
లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 21, 2025న ప్రధానమంత్రి...

20-03-2025

20-03-2025 05:28 PM
వైయ‌స్ జ‌గ‌న్ విజ‌య‌వాడ న‌డిబొడ్డున అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింద‌న్నారు. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చద‌ని విమర్శించారు.

08-03-2025

08-03-2025 06:26 PM
తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

07-03-2025

07-03-2025 05:38 PM
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే...
07-03-2025 07:05 AM
ఈ మేరకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

06-03-2025

06-03-2025 07:35 AM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శులుగా పూల శ్రీనివాసరెడ్డి (సత్యసాయి జిల్లా), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి(తిర

03-03-2025

03-03-2025 10:26 PM
ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేశారు.

23-02-2025

23-02-2025 10:48 PM
మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం  ఒక మోసమే.

19-02-2025

19-02-2025 10:13 AM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పూడి శ్రీ‌హ‌రి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి చీప్ పీఆర్‌వోగా విధులు నిర్వ‌హించారు.

13-02-2025

13-02-2025 10:56 AM
కాకినాడ జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

27-01-2025

27-01-2025 03:14 PM
ఆదినారాయ‌ణ‌రెడ్డి లాంటి వారు వైయ‌స్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజ‌కీయంగా దూరం కావాల్సి వ‌చ్చింద‌ని, ఇలా చేసేవారందరికీ భ‌విష్య‌త్తులో ఇదే గ‌తిపడుతుంద‌ని రాచ‌మ‌ల్లు హెచ్చరించారు....

18-01-2025

18-01-2025 10:09 PM
అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ

17-01-2025

17-01-2025 07:04 AM
అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా...

09-01-2025

09-01-2025 07:18 PM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

01-01-2025

01-01-2025 12:47 PM
గాదె మ‌ధుసూద‌న్‌రెడ్డి నియామ‌కం ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పేర్కొన్నారు

19-12-2024

19-12-2024 10:34 PM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

14-12-2024

14-12-2024 08:47 PM
గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడిగా తెనాలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గ‌డ్డేటి సురేంద్ర‌ను నియ‌మిస్తూ మ‌రో ప్ర‌క‌ట‌న‌ను కేంద్ర కార్యాల‌యం నుంచి విడుద‌ల చేశారు.

12-12-2024

12-12-2024 09:10 PM
పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ(పీఏసీ) మెంబ‌ర్‌గా మాజీ మంత్రి డాక్ట‌ర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌
12-12-2024 08:33 AM
రాంబాబును వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  

06-12-2024

06-12-2024 06:42 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాదిగ కార

03-12-2024

03-12-2024 10:30 AM
ఈ మేర‌కు కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

21-11-2024

21-11-2024 09:11 PM
ఉమ్మ‌డి క‌ర్నూలు, వైయ‌స్ఆర్ జిల్లాల రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌గా ఉన్న డాక్ట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అద‌నంగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

15-11-2024

15-11-2024 10:11 PM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
15-11-2024 07:08 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

08-11-2024

08-11-2024 10:07 PM
చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు.

04-11-2024

04-11-2024 09:13 PM
కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్లపై పెడుతున్న అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొని, అన్ని విధాలుగా వారికి అందుబాటులో ఉండేందుకు...

29-10-2024

29-10-2024 11:27 PM
2024 ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబుగారి నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైయ‌స్ఆర్ పేరును  ...
29-10-2024 11:17 AM
నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించాం.   

27-10-2024

27-10-2024 07:14 PM
‘కరెంట్‌ ఛార్జీలు పెంచడమేనా, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక.. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే విద్యుత్‌ ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో మీరిచ్చిన హామీ...

20-10-2024

20-10-2024 06:24 PM
చంద్రబాబుగారూ మీరు వైయ‌స్ఆర్‌సీపీ మీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్రప్రజలమీద కక్షసాధిస్తున్నారు. ఇది అన్యాయంకాదా? వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల...

19-10-2024

19-10-2024 09:41 AM
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాంతాల వారీగా పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ల‌తో పాటు మ‌రికొన్ని సంస్థాగ‌త నియామ‌కాలు చేసింది. పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్లుగా ఏడుగురిని నియ‌మిస్తూ కేంద్ర...

18-10-2024

18-10-2024 10:31 PM
 అగ్గిపెట్టెలకు, క్యాండిల్స్, మొబైల్‌ జనరేటర్లకు ఖర్చు రూ.23 కోట్లు అంట.. ఏ విషయంలోనైనా దారుణమైన స్కాంలు. ఇవే అంశాలు రాసిందని సాక్షి ఎడిటర్ మీద కేసు నమోదు చేశారు.     అంటే వీళ్లు ఏం చేసినా ఎవరూ...

10-10-2024

10-10-2024 09:15 PM
బాప‌ట్ల జిల్లాకు చెందిన గాదె మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌కు చెందిన ఇంటూరి రాజ‌గోపాల్‌(చిన్నా)ల‌ను నియ‌మించారు.

09-10-2024

09-10-2024 05:12 PM
మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం.

05-10-2024

05-10-2024 11:42 AM
న‌గ‌ర అధ్య‌క్షుడిగా డెప్యూటీ మేయ‌ర్ వ‌న‌మా బాల‌వ‌జ్ర‌బాబు(డైమండ్‌బాబు)ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

04-10-2024

04-10-2024 10:27 AM
మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు కీల‌క నియామ‌కాలు చేప‌ట్టారు

02-10-2024

02-10-2024 11:14 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా  పుత్త శివ‌శంక‌ర్‌రెడ్డి, చ‌ల్ల మ‌ధుసూద‌న్‌రెడ్డి, పుత్తా ప్ర‌తాప్‌రెడ్డి, ఏ.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, కందుల ర‌వీంద్రారెడ్డిల‌ను నియ‌మించారు.
02-10-2024 12:05 AM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఘంటా నరహరి, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురాం నియమితులయ్యారు. 

25-09-2024

25-09-2024 09:40 PM
పలు జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షులు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ నియామకాలను  పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు.  వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల...

24-09-2024

24-09-2024 08:46 PM
చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర...

22-09-2024

22-09-2024 09:11 PM
కోట్లాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న  శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తప్పుడు ఆరోపణలు చేశారు.  
22-09-2024 04:10 PM
స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే...

20-09-2024

20-09-2024 11:09 PM
ప్ర‌కాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడిగా ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని నియ‌మించారు. అలాగే ఒంగోలు పార్ల‌మెంట్‌నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ప‌రిశీల‌కులుగా డాక్ట‌ర్ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిని...

18-09-2024

18-09-2024 10:08 PM
ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైయ‌స్‌ జగన్‌ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

13-09-2024

13-09-2024 10:42 PM
ఈ మేర‌కు కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
13-09-2024 10:37 PM
చిత్తూరు జి ల్లా పార్టీ అధ్య‌క్షుల‌తో పాటు తిరుప‌తి జిల్లా( తిరుప‌తి, చంద్ర‌గిరి, శ్రీ‌కాళ‌హ‌స్తి, స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గాలు) పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌...

10-09-2024

10-09-2024 03:26 PM
ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈద సాంబిరెడ్డిని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

09-09-2024

09-09-2024 03:39 PM
మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

06-09-2024

06-09-2024 11:12 PM
ముఖ్యమంత్రి హోదాలో వైయ‌స్ జగన్ డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌కు ఈ ఏడాది నవంబరు వరకు గడువు ఉందని, అయితే ఆ పదవి నుంచి దిగిపోయిన పరిస్థితుల్లో, ఆయన తన డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌ను స్వచ్ఛందంగా అప్పగించారని...
06-09-2024 06:20 PM
అనుబంధ విభాగాల‌కు రాష్ట్ర అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

05-09-2024

05-09-2024 07:01 PM
స‌ల‌హాదారుగా ఆళ్ల మోహ‌న్ సాయి ద‌త్‌ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
05-09-2024 06:52 PM
రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
05-09-2024 05:55 PM
క‌ర్నూలు జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డిల‌ను నియ‌మించారు

04-09-2024

04-09-2024 11:11 AM
ఏలూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మామిళ్ల‌ప‌ల్లి జ‌య‌ప్ర‌కాశ్‌(జేపీ)ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

28-08-2024

28-08-2024 10:46 PM
వైయ‌స్ఆర్‌సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.
28-08-2024 07:01 PM
పెనుమ‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా దేవ‌భ‌క్తుని చ‌క్ర‌వ‌ర్తిని నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Pages

Back to Top