ఏలూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మామిళ్ల‌ప‌ల్లి జ‌య‌ప్ర‌కాశ్‌

ప‌శ్చిమ గోదావ‌రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఏలూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మామిళ్ల‌ప‌ల్లి జ‌య‌ప్ర‌కాశ్‌(జేపీ)ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Back to Top