వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు న‌గ‌ర అధ్య‌క్షుడిగా డైమండ్ బాబు

గుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ గుంటూరు న‌గ‌ర అధ్య‌క్షుడిగా డెప్యూటీ మేయ‌ర్ వ‌న‌మా బాల‌వ‌జ్ర‌బాబు(డైమండ్‌బాబు)ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

May be an image of text

Back to Top