Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా?
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
వైయస్ఆర్సీపీ కేడరే కూటమి టార్గెట్
రాష్ట్ర ప్రజలందరికీ వైయస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు
వైయస్ జగన్ టార్గెట్గా ఎల్లో మీడియా దుష్ప్రచారం
వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డికి వైయస్ జగన్ పరామర్శ
వరద బాధితులకు వైయస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షుల నియామకం
విఘ్నాలు తొలగి.. ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలి
వైయస్ జగన్ ఆలోచన వల్లే విజయవాడ ప్రజలు కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు
You are here
హోం
» పత్రికా ప్రకటనలు
పత్రికా ప్రకటనలు
06-09-2024
వైయస్ జగన్ టార్గెట్గా ఎల్లో మీడియా దుష్ప్రచారం
06-09-2024 11:12 PM
ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్కు ఈ ఏడాది నవంబరు వరకు గడువు ఉందని, అయితే ఆ పదవి నుంచి దిగిపోయిన పరిస్థితుల్లో, ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను స్వచ్ఛందంగా అప్పగించారని...
రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షుల నియామకం
06-09-2024 06:20 PM
అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
05-09-2024
పార్టీ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ నియామకం
05-09-2024 07:01 PM
సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
05-09-2024 06:52 PM
రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షుల నియామకం
05-09-2024 05:55 PM
కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డిలను నియమించారు
04-09-2024
ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మామిళ్లపల్లి జయప్రకాశ్
04-09-2024 11:11 AM
ఏలూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్తగా మామిళ్లపల్లి జయప్రకాశ్(జేపీ)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
28-08-2024
తాను ఎప్పటికీ వైయస్ఆర్సీపీలోనే ఉంటా..!
28-08-2024 10:46 PM
వైయస్ఆర్సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైయస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.
రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం
28-08-2024 07:01 PM
పెనుమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
27-08-2024
ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం కొత్త పన్నాగం
27-08-2024 03:30 PM
‘మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం...
26-08-2024
అందరిపై శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలి
26-08-2024 09:41 AM
ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషకరంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆయన అభిలషించారు. రాష్ట్రంపైన, ప్రజలపైన శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్...
23-08-2024
వైయస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
23-08-2024 10:24 PM
వైయస్ఆర్సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
22-08-2024
వైయస్ఆర్సీపీలో పలు పదవుల భర్తీ
22-08-2024 10:07 PM
వైయస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు.
ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు
22-08-2024 01:29 PM
తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు...
21-08-2024
కమలాపురం అసెంబ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పి.నరేన్ రామాంజులరెడ్డి
21-08-2024 10:25 PM
నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నియామకం చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
05-08-2024
నకిలీ గురించి నువ్వు మాట్లాడితే ఎలా చంద్రబాబూ!
05-08-2024 04:02 PM
ఇంతటి ఘోరమైన పాలన అందిస్తున్న చంద్రబాబు నకిలీ గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారంటూ వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఓ వీడియో వైరల్గా మారింది.
01-08-2024
ఆర్డినెన్స్ పేరుతో నాటకం
01-08-2024 07:01 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019...
30-07-2024
దేశం గర్వించేలా చేశారు
30-07-2024 09:00 PM
పారిస్ ఒలింపిక్స్లో భారత జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం పట్ల వైయస్ జగన్ అభినందనలు తెలుపుతూ తన ఎక్స్...
27-07-2024
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైయస్ జగన్ లేఖ
27-07-2024 11:17 AM
ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లేఖలో ప్రస్తావించారు. వాస్తవాలను రికార్డులతో సహా లేఖలో వైయస్ జగన్ తెలియజేశారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కాగ్, ఆర్బీఐ...
26-07-2024
ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం.. ఆటవికం.. రెడ్బుక్ పాలన
26-07-2024 02:37 PM
రషీద్ దారుణ హత్యను ఖండిస్తూ.. నేను వినుకొండ వెళ్తుంటే.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారు
24-07-2024
ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
24-07-2024 11:08 AM
ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై వైయస్ఆర్సీపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గళం విప్పింది. ఈ ధర్నాలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
20-07-2024
మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం..
20-07-2024 03:59 PM
నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్ఆర్కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా వైయస్ జగన్ కాన్వాయ్ బాపట్ల జిల్లా...
18-07-2024
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి
18-07-2024 11:25 PM
ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారు. హత్యలను, దాడులను, అకృత్యాలను ప్రోత్సహించే...
ఇది రాష్ట్రమా?..రావణ కాష్టమా?
18-07-2024 01:43 PM
రాష్ట్రం రావణకాష్టంగా మారినా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితా నోరు మెదపకపోవడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్...
16-07-2024
రాజ్యసభలో మరింత కీలకంగా వైయస్ఆర్ సీపీ!
16-07-2024 10:55 AM
బిల్లుల ఆమోదం విషయంలో గట్టెక్కాలంటే వైయస్ఆర్ సీపీ సపోర్టు ఎన్డీయేకు తప్పక అవసరం. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైయస్ఆర్ సీపీ నుంచి ఏకంగా 11 మంది ఎంపీల మద్దతు లభించనుంది
12-07-2024
`తల్లికి వందనం`పై పిల్లి మొగ్గలు ఎందుకు?
12-07-2024 06:20 PM
తల్లికి వందనం జీవోపై మాట్లాడకుండా ఈ డొంకతిరుగుడు ఎందుకు? అంతేకాక టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఇంగ్లీష్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని కూడా చెప్పారు.
06-07-2024
అధికారుల కమిటీ ఏర్పాటు..కాలయాపన ప్రక్రియో!
06-07-2024 10:31 PM
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు ఏంటి? అపరిష్కృత అంశాలు ఏంటి? పంచాల్సిన ఆస్తులు ఏంటి? ఎందుకు ముందుకు వెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులు ఏంటి? అన్నదానిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత...
03-06-2024
పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు
03-06-2024 09:48 PM
ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
28-05-2024
నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం
28-05-2024 12:26 PM
ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తీరును గుర్తుకు తెచ్చుకుని అసహ్యించుకుంటున్నారు.
12-05-2024
పోలింగ్ సందర్భంగా హింసకు పాల్పడేందుకు టీడీపీ కుట్ర
12-05-2024 10:33 PM
తమ అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు పాల్పడి, ఆ ఘటనలకు అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించి, ఆ నెపాన్ని వైయస్ఆర్సీపీపై నెట్టివేయాలని వ్యూహం పన్నారు.
చంద్రబాబు, ఆర్టీవీ, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు
12-05-2024 09:15 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్పింగ్ ఫోటోలు వేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ పై ఫిర్యాదు చేశారు.
"వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలి
12-05-2024 06:11 PM
మహిళాలకు భద్రత లేకుండా చేస్తున్నారని చెప్పారు. "వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
11-05-2024
చంద్రబాబుపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
11-05-2024 09:57 PM
చంద్రబాబు నాయుడు విశాఖపట్నం,ఏలూరు,ఉండి,ఒంగోలులలో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం...
ఆంధ్రప్రదేశ్ మొత్తం సిద్ధం!
11-05-2024 05:33 PM
మళ్లీ మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా...
10-05-2024
టీడీపీ వుయ్ యాప్పై ఈసీకి ఫిర్యాదు
10-05-2024 09:46 PM
తెలుగుదేశం పార్టీ వుయ్ అనే యాప్ తీసుకువచ్చింది.ఈ యాప్ లో ప్రజలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం
10-05-2024 04:24 PM
గతంలో కూడా తెలుగుదేేశం పార్టీ ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను భయాంధోళనలకు గురిచేస్తూ ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్న విషయంపై, చంద్రబాబు,లోకేష్ ఇదే యాక్ట్ కు...
08-05-2024
చంద్రబాబుపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
08-05-2024 11:16 PM
చంద్రబాబు ఈనెల 07 వతేదీన పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు...
07-05-2024
చంద్రబాబు, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు
07-05-2024 09:39 PM
చంద్రబాబు ఈనెల 6 వతేదీన అనకాపల్లి,పాణ్యం నియోజకవర్గాలలో బహరంగసభలలో ప్రసంగిస్తూ సీఎం వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచితవ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘం తీరు అనుమానస్పదంగా ఉంది
07-05-2024 07:27 PM
ఈ బీసీ నేస్తం,ఆసరా డబ్బులను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
ఎన్డీఏ కూటమికి ఓటేస్తే ముస్లింలు కోరి పతనం తెచ్చుకున్నట్టే..!
07-05-2024 07:21 PM
నరేంద్రమోదీ ప్రధానిగా ఉండి, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్లలోని మైనార్టీలపై ఏ విధంగా దాడి చేశారో ప్రపంచం మొత్తం చూసింది. మైనార్టీల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వారిపై మరణకాండ సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా
ఎన్నికల కమిషన్ ఏకపక్షం వ్యవహరిస్తుంది
07-05-2024 05:33 PM
విద్యాదీవెన,చేయూత,ఇన్ పుట్ సబ్సీడిలు ఈ రోజు తీసుకొచ్చిన పధకాలు కాదు...అయినా కూడా ఎన్నికల కోడ్ పేరుతొ కావాలని ఆపేసారు.
06-05-2024
చంద్రబాబు, ఈనాడుపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
06-05-2024 09:02 PM
చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈనెల 5 వతేదీన తంబళ్లపల్లి,ధర్మవరంలలో ఎన్నికల ప్రచారసభలలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారు
ల్యాండ్ టైటిల్ యాక్ట్పై అసత్య ప్రచారం..ఈసీకి ఫిర్యాదు
06-05-2024 05:28 PM
పివి రమేష్ ట్వీట్ చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాదితుడ్ని అని..కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో మ్యూటేషన్ చేసేందుకు అధికారులు నిరాకరించారని ట్వీట్ లో పేర్కొన్నారని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్...
05-05-2024
చంద్రబాబు, లోకేష్పై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
05-05-2024 08:29 PM
తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు,జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ల ట్వీట్టర్ లలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ జగన్ గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్...
04-05-2024
బాబు, పవన్, లోకేష్లపై ఈసీకి ఫిర్యాదు
04-05-2024 08:34 PM
చంద్రబాబునాయుడు ఒంగోలు,మార్కాపురంలలో జగన్ గారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆప్ కాండక్ట్ కు విరుధ్ధం.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
02-05-2024
టీడీపీ, యూట్యూబ్ ఛానల్స్పై ఈసీకి ఫిర్యాదు
02-05-2024 11:51 PM
చంద్రబాబు నాయుడు పార్టీ వెబ్ సైట్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై, వైయస్ఆర్సీపీ పై దురుధ్దేశ్యప్రకటనలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం.
01-05-2024
ఆ ఆర్టికల్స్ ను పెయిడ్ ఆర్టికల్స్ కింద పరిగణించాలి
01-05-2024 08:44 PM
ఏప్రిల్ నెల 30 వతేదీన చంద్రబాబు దెందులూరు,తెనాలి లలో ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని ఉద్దేశ్యించి వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు
27-04-2024
పవన్, చింతమనేనిపై ఈసీకి ఫిర్యాదు
27-04-2024 08:18 PM
టిడిపి నేత చింతమనేని ప్రభాకర్లపై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది
వైయస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో విడుదల
27-04-2024 02:16 PM
నా పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాం. చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశా. నేను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పని చేశా. పేదలకు సంక్షేమం అందించాం....
24-04-2024
టీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
24-04-2024 10:25 PM
తెలుగుదేశం ఎన్ ఆర్ ఐ విభాగం యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవిధంగా ప్రణాళిక రూపొందించారని ఇది ఎంసిసికి వ్యతిరేకం కాబట్టి పూర్తి విచారణ జరిపి ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ వింగ్ ద్వారా...
నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?
24-04-2024 07:48 PM
నీచుడంటే ఎవరు..? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అతని అధికారం లాక్కుని.. పార్టీని, పార్టీ జెండాను హస్తగతం చేసుకున్నోడు ఏమవుతాడు..? ఆ మామ తాలూకూ చావుకు కారణమైన వాడివి నువ్వు..
అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం!
24-04-2024 07:43 PM
– తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పాడు, ఆ తర్వాత 21 సీట్లు తీసుకుని సర్దుకున్నాడు. చివరికి నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లే.
22-04-2024
స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకం
22-04-2024 11:42 PM
స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్లను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. 1. డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా- బాపట్ల జిల్లా
బాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
22-04-2024 11:21 PM
తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని సైకోగా సంభోదిస్తూ పాటను రచించి దానిని సోషల్ మీడియా,యూట్యూబ్ లలో ప్రచారం చేస్తోంది.
19-04-2024
టీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
19-04-2024 06:21 PM
పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఇందుకు తగిన ఆధారాలను ఎన్నికల కమీషన్ ప్రధాన అధికారి...
కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
19-04-2024 12:39 PM
కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు తోట సుబ్బారావు నాయుడు, ముత్యాల శ్రీనివాస్.
12-04-2024
బాబు, పవన్, లోకేష్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
12-04-2024 06:21 PM
నియమావళికి విరుధ్దంగా ముఖ్యమంత్రి జగన్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు చేసిన వైయస్ఆర్సీపీ.
11-04-2024
చంద్రబాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
11-04-2024 07:05 PM
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బహిరంగ సభలో కూడా చంద్రబాబునాయుడు సీఎం వైయస్ జగన్ గారిపై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు.
08-04-2024
రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలి
08-04-2024 06:13 PM
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
05-04-2024
టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు
05-04-2024 03:31 PM
వైయస్ఆర్ సీపీ ఫిర్యాదులపై స్పందించిన ఈసి వాటికి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.
27-03-2024
వివేకం చిత్రం లైవ్ స్ర్టీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి
27-03-2024 02:16 PM
ఈ నేపధ్యంలో తగిన చర్యలకు డైరక్షన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి కార్యాలయం, అడిషనల్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ .
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More