పార్టీ స‌ల‌హాదారుగా ఆళ్ల మోహ‌న్ సాయి ద‌త్ నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అదేశాల మేర‌కు పార్టీ నిర్మాణంలో అధ్య‌క్షుల వారికి స‌ల‌హాదారుగా ఆళ్ల మోహ‌న్ సాయి ద‌త్‌ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

  • రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(లీగ‌ల్‌)గా  పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డిని నియ‌మించారు.
  • కృష్ణా జిల్లా పెనుమ‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వేణ‌గోపాల‌కృష్ణ‌మూర్తిని రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు.
Back to Top