ప‌లు జిల్లాల పార్టీ అధ్య‌క్షుల నియామ‌కం

 
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షులు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ నియామకాలను  పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు.  వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

  • గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు
  • కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని
  • ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్‌
  • రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్‌
  • గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాలరెడ్డి
  • మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి నియమితులయ్యారు.

 

Back to Top